సహాయక చర్యల్లో 1,800 మంది టీడీపీ శ్రేణులు నిమగ్నం

– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడి విజయవాడ, మహానాడు: విజయవాడలో నెలకొన్న విపత్కర పరిస్థితి దృష్ట్యా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేందుకు 1,800 మందికి పైగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యకర్తలు, నేతలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు విజయవాడలోని వేర్వేరు చోట్ల సహాయ కార్యక్రమాలను అప్పగించామని, చంద్రబాబు నిరంతరం ఇస్తున్న […]

Read More

బాధితుడికి ఇంటి దగ్గరకే ఆహారం, మంచినీరు, మందులు

– మంత్రి కొలుసు పార్ధ సారధి విజయవాడ: ప్రతి వరద బాధితుడికి ఇంటి దగ్గరకే ఆహారం, మంచినీరు, మందులు అందించా లని రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన విజయవాడలోని కృష్ణలంక,సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వరద భాదితులను పరామర్శించారు. వరద ప్రభావం తగ్గటంతో భాదితులకు ప్రభుత్వం నుంచి మెరుగైన సహాయం త్వరలోనే అందుతుందని,అధికారులు […]

Read More

మీ కష్టం మాది.. ఆందోళన వద్దు

వరద బాధితులకు మంత్రి సవిత భరోసా అమరావతి : ‘మీకొచ్చిన కష్టం మాది… మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దు… చంద్రబాబు ప్రభుత్వం మీ వెంటే ఉంది’ అని వరద బాధితులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత భరోసా ఇచ్చారు. బుధవారం విజయవాడ నగరంలోని 54, 55, 56 డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుతో కలిసి ఆమె పర్యటించారు. ముందుగా మంత్రి […]

Read More

వరద ప్రాంతాలలో ముమ్మరంగా సహాయక చర్యలు

– పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు భరోసా – గ్రామాలలో విద్యుత్తు పునరుద్ధరణ.. వైద్య శిబిరాలు ఏర్పాటు. – మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడి రేపల్లె: వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మండలంలోని కృష్ణా నది పరివాహక ప్రాంత గ్రామాలైన పెనుమూడి నుండి లంకెవాని దెబ్బ […]

Read More

ఏపీ కష్టాలు మోడీకి కనిపించడం లేదు

– ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శ విజయవాడ, మహానాడు: భారీ వర్షాలతో ఆంధ్రా అతలాకుతలమైందని, వరదలు ముంచెత్తాయని, అపార నష్టం సంభవించినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించడం లేదని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే… కొంప కొల్లేరు అయ్యింది..బెజవాడ బుడమేరు అయింది. చాలా నష్టం జరిగింది. వరదల్లో ఇప్పటికీ 35 మంది చనిపోయారు. 35 వేల […]

Read More

బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని

– పెదపాడు మండలంలో అప్పన్న వీడు గ్రామంలో బుధవారం సాయంత్రం దాదాపు 500 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ – మండలంలో మొత్తం 726 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ – దొంగే తిరిగి దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది జగన్ నిర్వాకం – దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదపాడు: వరద బాధితులను ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి […]

Read More

లక్ష మంచినీటి బాటిళ్ళ అందజేత

– ప్రతిఒక్కరూ స్పందించాలని టీడీపీ నేత మోహనకృష్ణ పిలుపు విజయవాడ, మహానాడు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి చేయూత అందించడంలో ముందుండే మోహనకృష్ణ… తన మన్నవ మోహన కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష […]

Read More

ఫుడ్ స్టాక్ పాయింట్‌గా మున్సిపల్ స్టేడియం

– స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఆహారం సరఫరా విజయవాడ, మహానాడు: వరద బాధితుల కోసం వచ్చే ఆహారం, తదితర సరుకులు నిల్వ చేసేందుకు ఐజీఎంసీ స్టేడియాన్ని వినియోగిస్తున్నారు. ఆర్డర్‌ మేరకు ఇక్కడ నుంచి సరుకులను ఆయా ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా తరలిస్తున్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చిట్ట చివరి ప్రాంతంలోని చివరి వ్యక్తి వరకు ఆహారం అందించేందుకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ప్రతి డివిజన్‌, […]

Read More

నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

– స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే వసంత – ఆహారంతో పాటు వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా – 56 వేల ఆహారపు ప్యాకెట్లు, 20 వేల యాపిల్స్, 15 వేల అల్పాహార ప్యాకెట్లు, 65 వేల వాటర్ బాటిల్స్, 12 వేల లీటర్ల పాలప్యాకెట్లు అందజేత. 20 ట్యాంకర్లతో తాగునీటి సరఫరా మైలవరం: నియోజకవర్గంలో వరద బాధితులకు సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. నిరాశ్రయులైన వారికి ఆహారం, తాగునీరు, పండ్లు, […]

Read More

చంద్రబాబు శ్రమకు తోడ్పాటుగా స్వచ్చంధ సంస్థలు

– జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ విజయవాడ: నగరానికి వరద విపత్తు వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని ప్రజలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని ఆయన శ్రమకు తోడ్పాటుకు స్వచ్చంధ సంస్థలు కూడా ముందుకు వచ్చి వరద బాధితులకు ఆహారం అందించడం జరుగుతుందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం బెంజిసర్కిల్ సమీపంలోని […]

Read More