వరద బాధితులకు ప్రముఖుల విరాళాలు

– కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్‌ ఉండవల్లి, మహానాడు: వరద బాధితుల కోసం ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను ప్రముఖులు కలిసి విరాళాలు అందజేశారు. గుంటూరుకు చెందిన కార్లపూడి వెంకటేశ్వర రావు శ్రీ కృష్ణవేణి చిల్లీస్ తరపున రూ.8,50,000 విరాళం అందించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్, వివిధ విద్యాసంస్థల నిర్వాహకులు కలిపి రూ.6,37,700, గుంతకల్లు కు […]

Read More

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ […]

Read More

అర్హులందరికీ పక్కా ఇళ్ళు

– గృహ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక – నిర్మాణానికి దాతల సాయం తీసుకోండి – హౌసింగ్‌ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: అర్హులైన ప్రతి పేదవానికి సొంతింటికల సాకారం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. గృహ నిర్మాణ స్కీంకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఈ నెల 21, 22 తేదీల్లో గుంటూరుకు ఆహ్వానిస్తున్నామని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర […]

Read More

మరో 14 వేల పెండింగ్ ఖాతాల్లో ఆర్థిక సాయం జమ

– బ్యాంకు ఖాతాల సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించింది – కలెక్టరేట్ లో సమర్పించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం – అర్హులైన వారికి తప్పనిసరిగా ప్రభుత్వ సహాయం అందుతుంది – ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ఎన్టీఆర్ జిల్లా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్ లో […]

Read More

ధాన్యం కొనుగోలులో రైతులకు సమస్యలు ఉత్పన్నం కాకూడదు…

– తేమశాతం, గోనేసంచుల విషయంలో రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదు.. – ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన మంత్రి కొలుసు పార్ధసారధి ఏలూరు: ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, […]

Read More

ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

బాపట్ల, మహానాడు: కారంచేడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రూ. 90 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. కోటి సొంత నిధులతో నిర్మించనున్న మరో ఆర్వో వాటర్ ప్లాంట్ పనులకు పురందేశ్వరి భూమిపూజ చేశారు. ఆర్వో నిర్మాణం కోసం రాంకీ గ్రూప్ సంస్థకు 1 కోటి రుపాయిల చెక్కును దగ్గుబాటి హితేష్ చెంచు […]

Read More

స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సి.బి.ఐ. నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ […]

Read More

సనాతన ధర్మ పరిరక్షణ కోసం చట్టం అవసరం!

– రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి – తిరుపతిలో వారాహి డిక్లరేషన్‌ ప్రకటించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తిరుపతి, మహానాడు: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో వారాహి డిక్లరేషన్‌ గురువారం ప్రకటించారు. అందులోని అంశాలివి. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ […]

Read More

ఫర్నీచర్ మాత్రమే కాదు దోచుకున్న రూ.లక్షల కోట్లు వెనక్కి ఇవ్వాలి

– అన్న క్యాంటీన్ల నిర్వహణకు సీఎంకు రూ.10 లక్షల విరాళం – వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అమరావతి, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అక్రమంగా తనవద్ద పెట్టుకున్న ఫర్నీచర్‌తో పాటు దోచుకున్న రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కూడా తిరిగివ్వాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచుకున్న సంపదతో పాటు, గత ఐదేళ్లు దోచుకున్న లక్షల కోట్లు […]

Read More

ఎన్టీరామా…ఏమిటీ డ్రామా?

– సమంత-నాగ్‌పై మంత్రి సురేఖ వ్యాఖ్యలు ఖండించిన జూనియర్ ఎన్టీఆర్ – ఇతరులు తమపై నిరాధార నిందలు వేస్తుంటే మౌనంగా కూర్చోలేమని వ్యాఖ్య – వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని మంత్రికి హెచ్చరిక -బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు గౌరవాన్ని పాటించాలంటూ హితవు – నిండుసభలో మేనత్త భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల నిందలు – కొడాలి నాని, వంశీ వ్యాఖ్యలపై బాబు మనస్థాపం – జీవితంలో తొలిసారి అందరి ఎదుటా కన్నీరు […]

Read More