– ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కి వినతి అమరావతి, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పలువురు ఉద్యోగులు శనివారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా పని చేస్తున్నామని కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ను దృష్టిలో ఉంచుకుని […]
Read Moreశరవేగంగా ఫ్లైఓవర్ ల పనులు
– నా చిరకాల కల నెరవేరింది – 75 కోట్ల రూపాయలతో బుజబుజ నెల్లూరు, కనుపర్తిపాడు జంక్షన్ ల వద్ద వంతెనలు – నెలలో సర్వీస్ రోడ్లు పూర్తి… – ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు, మహానాడు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బుజబుజ నెల్లూరు నేషనల్ హైవే వద్ద 75 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్లు పనులను నెల్లూరు […]
Read Moreతిరుపతికి సిట్
తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ విచారణ కోసం ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతికి చేరుకుంది. సిట్ అధిపతి, ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల వెళ్లనున్నారు. ఇప్పటికే విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతికి చేరుకున్నారు. వందే భారత్ రైలులో ఇద్దరు డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, ఉమా మహేశ్వర్ (విజయవాడ), సూర్యనారాయణలు […]
Read Moreబహుళ అంతస్తు నిర్మాణాల్లో నిబంధనలు పాటించండి
– కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు సెట్ బ్యాక్ పోర్షన్ లో జనరేటర్లు లేదా ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ ఐపిడి కాలనీ, బుడంపాడు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, […]
Read Moreవరద బాధితుల సహాయార్ధం రూ.1.50 లక్షల విరాళం
– సీఎం చంద్రబాబుకు అందజేసిన ప్రముఖులు ఉండవల్లి, మహానాడు: వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, సీఎఎమ్ఆర్ గ్రూప్ విరాళం అందించాయి. జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ తరపున ఆ సంస్థ ప్రతినిధులు రామచంద్రరాజు, గంగాప్రసాద్ రూ.1 కోటి, సీఎమ్ఆర్ గ్రూప్ ఛైర్మన్ మావూరి వెంకటరమణ రూ.50 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం ఉండవల్లి నివాసంలో కలిసి అందించారు.
Read Moreసీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు
గంటా కు చెక్ అందించిన ఫిల్మ్ నగర్ సొసైటీ విశాఖపట్నం: విజయవాడ వరద బాధితులకు సాయం చేయడానికి వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించి, ఆ చెక్కును భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అందించారు. అనుకోని విపత్తుకు విజయవాడ తల్లడిల్లిందని, బాధితులను ఆదుకోవడానికి సొసైటి విరాళం ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి […]
Read Moreన్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
– మాస్టర్ కార్డు స్ట్రైవ్ ప్లాట్ ఫాం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కలుగుతున్న ప్రయోజనాలపై పై చర్చ – ఆంధ్రప్రదేశ్ లో మాంస ఎగుమతి ఆధారిత కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అప్ సైడ్ ఫుడ్స్ కంపెనీ ప్రతినిధి ఉమా ఒలేటి సంసిద్ధత. – కృత్రిమ మేద యూనివర్సిటీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై సౌమిత్ చింతలతో చర్చించిన మంత్రి కొండపల్లి న్యూయార్క్/అమరావతి:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న […]
Read Moreప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు
– మూడు నెలలల్లో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలు 25 లక్షల రూపాయలకు పెంపు చేయడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. – అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరు – దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు ధర్మవరం: దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు చేసి సుమారు 98 వేల […]
Read Moreగుర్రం జాఘువాకు సీఎం బాబు ఘన నివాళులు
మంగళగిరి, మహానాడు: తెలుగు తేజోమూర్తి.. దళిత వర్గ జ్వాలా స్ఫూర్తి.. సంఘ సంస్కరణే లక్ష్యంగా సాహితిలోకంలో కిర్తి గడించి కులవివక్షను రూపుమాపేందుకు కృషి చేసిన పద్మభూషన్ గుర్రం జాఘువా జయంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రచనలను గుర్తుచేసుకున్నారు. విశ్వమానవ సమానత్వం కోసం ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. గబ్బిలం, […]
Read Moreపరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన అవసరం
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దొనకొండ, మహానాడు: పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి ప్రజారాజ్యానికి పెద్దపీట వేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. స్వచ్ఛ తా హి సేవా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన దొనకొండ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల అప్రమత్తతతో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మన జాగ్రత్త మన ఆరోగ్యమన్నారు. మరుగుదొడ్లను శుభ్రంగా […]
Read More