రాష్ట్రంలో రాజ్యాంగ పాలన కాదు.. రెడ్ బుక్ పాలన

– మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ సిపి సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి మంగళగిరి: రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగట్లేదు. కక్ష పూరిత పరిపాలన సాగిస్తున్నారని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి విమర్శించారు . చంద్రబాబు తన సీనియార్టీ అంతా డైవర్షన్ పాలిటిక్స్ తోనే నడుపుతున్నారని.. నదిలో బోటు విషయం, తిరుమల వ్యవహారం అంతా డైవర్షనేనని విమర్శించారు .ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామిలను వాగ్థానాలు నెరవేర్చకుండా కప్పిపుచ్చుకుంటూ, […]

Read More

జగన్‌ తిరమలకొస్తానంటే ఆంక్షలా?

– ప్రతి నెయ్యి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసుకుంటున్నారా? – రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోందా? – ఈఓకు దమ్యుంటే ఎన్‌డీడీబీ రిపోర్టులు బయటపెట్టాలి – తిరుపతిలో మీడియతో మాట్లాడిన టీటీడీ మాజీ ఛైర్మన్, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతి: తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం బెడిసి కొట్టడంతో, జగన్‌ తిరుమల పర్యటనను కూడా కూటమి నాయకులు రాజకీయాలకు వాడుకుంటున్నారని వైయస్సార్‌సీపీ అధికార […]

Read More

ఎంపీ పెమ్మసానికి దృష్టికి పలు సమస్యలు

గుంటూరు, మహానాడు: మంగళగిరి లోని ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు ను సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మూసివేసేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టి కి తీసుకెళ్ళడంతో మంత్రి సూచనల మేరకు కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ ని కలిసి వివరించినట్టు పలువురు జనసేన నాయకులు శుక్రవారం మీడియాకు తెలిపారు. దీనితో పాటు 2018 లో శంకుస్థాపన జరిగిన […]

Read More

ఏమిటీ నోటీసులు? ఎందుకీ విష ప్రచారం?

– ప్రభుత్వ తీరుపై అంబటి రాంబాబు ధ్వజం తాడేపల్లి: జగన్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తామంటే ప్రభుత్వం, కూటమి పార్టీలు డిక్లరేషన్‌ పేరుతో నానా రాద్దాంతం చేస్తున్నారని, ఆయన పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. మరోవైపు తమ పార్టీ రాయలసీమ నాయకులెవ్వరూ తిరుపతి వైపు రావద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తూ, వారిని హౌజ్‌ అరెస్టు చేస్తున్నారన్న మాజీ మంత్రి.. పోలీసులు ఆ నోటీసులో […]

Read More

పేదవారి దరికి కార్పొరేట్ వైద్యం

-నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: నియోజకవర్గానికి చెందిన అర్హలైన పలువురు లబ్ధిదారులకు శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆరుగురు లబ్ధిదారులకు రూ. 5,90,000 చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స […]

Read More

డిక్లరేషన్ ఎందుకివ్వాలి?

– నా మతం మానవత్వం.. ఇదే నా డిక్లరేషన్‌ – శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రేమిస్తాను. గౌరవిస్తాను – ఇప్పుడు నేను వెళ్తే బాబు ఆశించినట్లు టాపిక్‌ డైవర్ట్‌ – ఆ ఉద్దేశంతోనే నా పర్యటనను వాయిదా వేసుకున్నా – బీజేపీ వారిలో అసలు సిన్సియారిటీ ఉందా? – హిందుత్వానికి తామే టార్చ్‌ బేరర్స్‌ అని చెబుతారు – ఇంత ఘోరం చేసిన చంద్రబాబును ఎలా ఉపేక్షిస్తున్నారు? – అయినా […]

Read More

‘శత’మానంభవతి

( మార్తి సుబ్రహ్మణ్యం) ఒక సినిమా వందరోజులాడితే అప్పట్లో శతదినోత్సవ వేడుక జరిపేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడిన వందరోజులకు, దానిని ఒక ఈవెంట్‌గా మార్చడం దేశంలో సాధారణమయింది. అందుకు ఎన్డీఏ కూటమి మినహాయింపుకాదు. ఏదేమైనా వందరోజుల క్రితం అనితర సాధ్యమైన విజయం సొంతం చేసుకుని, కీలకమైన ఐదు ఎన్నికల హామీలు నెరవేర్చిన ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యక్తిగత ఇమేజ్-జగన్‌పై పూర్తి వ్యతిరేకత, కలగలసి ఎన్డీఏ కూటమి […]

Read More

అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఎస్పీ ఆకస్మిక తనిఖీ

పొందుగల, మహానాడు: పల్నాడు జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పొందుగల చెక్ పోస్ట్ ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏమన్నారంటే… అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు పనితీరు చాలా కీలకం. తెలంగాణ రాష్ట్రం నుండి పల్నాడు జిల్లాలోకి అక్రమంగా మద్యం నగదు, ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం, నగదు దొరికితే చట్టపరమైన […]

Read More

బీజేపీ అవినీతిరహిత పార్టీ

– ఇప్పటికే 12లక్షల సభ్యత్వాలు పూర్తి – బీజేపీ సభ్యత్వ నమోదుపై రాష్ట్రస్థాయి సమావేశం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: గత రాష్ట్ర ప్రభుత్వం లో ప్రజల పక్షాన గళం విప్పాం. ఇసుక, మద్యం మాఫియా పై బిజెపి ఉద్యమం చేసింది. పోలవరం, రైల్వే జోన్, అమరావతి రాజధాని కి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందిస్తోంది. స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి బాటలో పెడతాం. […]

Read More

వరదల్లో నష్టపోయినా సాయం అందకుండా వైసీపీ కార్పొరేటర్ తప్పుదోవ పట్టించారు

విజయవాడ 38వ డివిజన్ కి చెందిన షేక్ నసీమా, షేక్ నగీనా తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు విజయవాడ: 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల తమ ప్రాంతంలో 300 ఇళ్లు నీట మునిగిపోయాయనీ, తీవ్రంగా నష్టపోయామనీ ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం అందించారు. […]

Read More