ఆంధ్రప్రదేశ్-వియత్నాం టూరిజం కాన్‌క్లేవ్- 2024 సక్సెస్‌

– కాన్‌క్లేవ్ కు హాజరైన 200 మందికి పైగా పర్యాటక ప్రతినిధులు – రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ – వియత్నాం తరపున ముఖ్య అతిథి ఎంగ్యూయేన్ థాన్హయ్ – ఆంధ్రప్రదేశ్, వియత్నాం మధ్య ‘పర్యాటక బంధం’ – కల్చరల్ ఎక్స్చేంజ్‌కు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు – రెండు దేశాల మధ్య పర్యాటక అవకాశాలపై దృష్టి సారించిన ప్రతినిధులు – […]

Read More

సంచలనాలకు వేదికగా పవన్ పాలన

– 100 రోజుల్లో డిప్యూటీ సీఎం నిర్ణయాల పెను సంచలనం అమరావతి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్‌ కూటమి ప్రభుత్వంలో అప్పుడు.. ఇప్పుడు, ఎప్పుడూ తాను కీలకమని చాటుకోవడంతో పాటు పాలనాపరమైన నిర్ణయాల్లో ఆయన సంచలనాలకు వేదికగా మారారు. గడిచిన వంద రోజుల్లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు రాజకీయాల్లో తలపండిన నేతలకు సైతం సాధ్యం కాని రీతిలో ఆయన ఇటు ప్రభుత్వంలోనూ.. అటు […]

Read More

‘పెదకూరపాడు’ అభివృద్ధే ధ్యేయం

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు, మహానాడు: రానున్న రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో మెగా డిఎస్సీ, అన్నా క్యాంటీన్ లు,పెన్షన్ ల పెంపు, ఉచిత ఇసుక పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని అన్నారు. పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. అలాగే, కూటమి […]

Read More

పర్యావరణ హితం కోసం మొక్కలు నాటాలి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గం 24వ డివిజన్ లో ఉన్న యస్.కే.బి.యం స్కూల్ ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. స్వచ్ఛభారత మిషన్ కార్యక్రమంలో భాగంగా స్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూని పర్యావరణ హితం కోసం మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. తొలుత స్కూల్ ఆవరణ, పాఠశాల […]

Read More

నిరుద్యోగులకు శుభవార్త!

– 22న మెగా జాబ్‌ మేళా సత్తెనపల్లి, మహానాడు: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నన్ను నిరుద్యోగ యువత కలిసి వారి నిరుద్యోగ సమస్యను చెప్పుకున్నారు.. ఆ రోజున వారందరికీ మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చానని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… నేను ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం […]

Read More

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌

* ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌ * కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లు * ఒక్కో కార్మికునికి రూ.1.90 ల‌క్ష‌లు * తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రూ.5 వేలు అంద‌జేత‌ * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు అందించారు. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి సంస్థ […]

Read More

యువగళం జ్ఞాపకాలను మరచిపోని యువనేత లోకేష్

– మురుగన్ టీ స్టాల్ లో చాయ్ తాగి నాటి స్మృతులను నెమరు వేసుకున్న మంత్రి చంద్రగిరి, మహానాడు: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ఘట్టాలను నమోదు చేసిన చారిత్రాత్మక యువగళం నాటి అనుభవాలను యువనేత నారా లోకేష్ మర్చిపోలేదు. మంత్రిగా చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన లోకేష్ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. బంగారు పాళ్యం పర్యటన ముగించుకొని తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళుతున్నప్పుడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. […]

Read More

ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులో బిగ్ బ్రదర్స్ దందా

– కుట్రగేట్ అనే ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని, మరి ఈ భూములు లాక్కునే కుట్రలు – కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్మెంట్ మారుస్తున్నారు – ఎవరి భూముల కోసం,ఎవరి స్వలాభం కోసం ఈ అలైన్ మెంట్ మార్పు జరుగుతోంది? – ఇందులో బిగ్ బ్రదర్స్ తో పాటు కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నది అని స్థానికులు అంటున్నారు – అలైన్మెంట్ మారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రామం […]

Read More

ప్రతి హామీ నెరవేరుస్తా… వెనుకడుగు వేయను

– అభివృద్ధితో చిత్తూరు ప్రజల రుణం తీర్చుకుంటా – బంగారు పాళ్యంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ బంగారుపాళ్యం: యువ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువగళం 100 కి.మీ. పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను […]

Read More

384 కి.మీ. 7 ఎన్.హెచ్.ల అభివృద్దికి రూ.6585 కోట్లు మంజూరు

• గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం •పిపిపి విదానం అద్యయనానికై గురజాత్ వెళుతున్న అదికారుల బృందం రాష్ట్ర రోడ్లు&భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి అమరావతి, సెప్టెంబరు 19: రాష్ట్రంలో 384 కి.మి. మేర ఏడు జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు&భవనాలు,మౌళిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా […]

Read More