2024లో జగన్ ప్రభుత్వం కనబడకూడదు

• ఆయన ముఖ్యమంత్రి కాదు మద్యం వ్యాపారి • జగన్ మాటలకీ చేతలకీ పొంతన ఉండదు • దళితులపై దాష్టీకాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానాన నిలిపాడు • అలాంటి వ్యక్తి తిరిగి అధికారం చేపట్టరాదు • వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం • ఒక మాట అటూఇటూ అయినా పొత్తులోనే ముందుకు వెళ్తాం • రాజోలు, రాజానగరం శాసనసభ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు • రిపబ్లిక్ […]

Read More

మన రాజ్యాంగం చాలా పటిష్టమైనది

భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం చట్టబద్దంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు అందించాలి గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తాడేపల్లి,జనవరి,26:రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్దంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర […]

Read More

పేదోళ్ల వైద్యం గాలిలో దీపంలా మారింది

-సమస్యను జఠిలంచేసి పేదలను బలిచేయొద్దు! – టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అస్తవ్యస్త పాలనతో ఖజానా ఖాళీచేసిన జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు దాదాపు రూ.1200 కోట్లు బకాయి పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలచిపోయాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో సైతం ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో పేదోళ్ల వైద్యం గాలిలో దీపంలా మారింది. బకాయిలు విడుదల చేసి సమస్యను పరిష్కరించడంలో […]

Read More

మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం

-ఓటమి తప్పదని ముఖ్యమంత్రి జగన్ గ్రహించారు – పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం – బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయసంకల్పయాత్ర నాలుగోవరోజు కార్యక్రమంలో భాగంగా చంద్రమౌళి నగర్ లోని కార్యాలయం వద్ద ప్రారంభమై లక్ష్మీపురం అశోక్ నగర్ పండరీపురం కోబాల్ట్ పేట […]

Read More

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కాటవరం గ్రామంలో కార్యకర్త దాసరి హరిప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 08-10-2023న గుండెపోటుతో మృతిచెందిన హరిప్రసాద్(46). • హరిప్రసాద్ చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Read More

బాబాయ్ హత్య తర్వాత తల్లి..చెల్లితో జగన్ కు దూరం పెరిగింది నిజం కాదా?

– సీట్లు.. పంపకాల గురించి చంద్రబాబు-పవన్ కల్యాణ్ మాట్లాడుకుంటారు – షర్మిల మాటలకు చంద్రబాబుకి ఏంటి సంబంధం? • 2019లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాకు తెరలేపాడు. • ఎన్ని పిచ్చిపిచ్చివేషాలేసినా ప్రజలు జగన్ ను నమ్మరు. • షర్మిల రాజకీయంగానే కాదు.. అన్న అవినీతి, బాబాయ్ హత్యకేసుపై కూడా పోరాడాలి. • తన స్వార్థంకోసం.. రాజకీయాలకోసం కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేది జగన్ రెడ్డి, […]

Read More

పొత్తులో భాగంగా ముందు అనుకున్న సీట్లకే పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు

– టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల సర్దుబాటుపై వైసీపీకేంటి బాధ? – రెండుపార్టీలను విడదీయడానికి వైసీపీ నేతలు, కొందరు మంత్రులు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు • పొత్తులో భాగంగా ముందు అనుకున్న సీట్లకే నేడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు. • ఊళ్లో పెళ్లికి కుక్కల హాడావుడిలా వైసీపీనేతలు, మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు? • జగన్ రెడ్డి అనే పిశాచిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికే చంద్రబాబు-పవన్ ఒక్కటయ్యారు. • రాష్ట్రప్రయోజనాలు, ప్రజలకోసమే తెలుగుదేశం-జనసేన […]

Read More

మందకృష్ణ పంపిన లేఖ వర్ల రాయయ్యకు

– వర్ల రామయ్యను కలిసిన ఎం.ఆర్పీ ఎస్ నేతలు ఎంపీఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు చంద్రబాబు నాయుడుని కలిసి కొన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నేతలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను టీడీపీ జాతీయ కార్యాలయంలో కలిశారు. ఈ సంధర్బంగా మందకృష్ణ పంపిన లేఖను వర్ల రాయయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తప్పక తీసుకెళ్తానని వర్ల రామయ్య ఎంఆర్పీఎస్ […]

Read More

సిద్దం పేరుకు బదులు పారిపోదాం అని పేరు మార్చుకోవాలి

దేనికి సిద్ధం జగన్ రెడ్డి? చివరిరోజుల్లో మరింత దోచుకోవడానికా? జగన్ రెడ్డి..దేనికి సిద్దం ఎన్నికలయ్యాక దేశం విడిచి పారిపోవడానికా? వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు జగన్ రెడ్డి తన ప్రచార సభలకు సిద్దం అనే పేరుకు బదులు పారిపోదాం అని పెట్టుకోవాలి – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ రెడ్డి..ఎన్నికలయ్యాక పారిపోయేందుకు ఏర్పాట్లు సిద్దం చేసుకుంటూ మరో వైపు సిద్దం పేరుతో ప్రచార […]

Read More

జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత చంద్రబాబు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు . ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మిఠాయిలు పంచి భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Read More