యువ ఓటర్లపైనే దేశ భవిష్యత్తు ఆధారం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి -కండబలం, ధనబలం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తోంది -జాతీయ ఓటరు దినోత్సవం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అమరావతి : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. స్థానిక కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయిన ఆమె విద్యార్దులనుద్దేశించి మాట్లాడారు. ఈ […]

Read More

ప్రపంచంలోనే ఎత్తయిన దేవాలయం

– అయోధ్య కంటే 5 రెట్లు పెద్ద శ్రీరామ దేవాలయం -భారత్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా? జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఐతే అయోధ్య రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్ద రామ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని కంబోడియాలోనో లేక అమెరికాలోనో కాదు, భారత్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసుకుందాం. ఈ కొత్త దేవాలయం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన […]

Read More

కేడీల పాలనలో రైతులకు బేడీలు

-రాజధాని రైతుల ధీరత్వానికి ఉధ్యమాభివందనాలు – మహిళా మణులకు పాదాభివందనాలు – రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో బేడీలు – దేశంలోనే 1500 రోజుల పాటు ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది -టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి జనవరి 25 నాటికి 1500 రోజులు పూర్తవుతుంది. రాష్ట్ర భవిష్యత్ కోసం నిర్మించ తలపెట్టిన అమరావతిని పూర్తి […]

Read More

క్యాంపు ఆఫీసులో సీఎం సంతకానికే రక్షణ లేదు

– మాజీమంత్రి దాడి వీర భద్రారావు దొంగ చేతికి తాళాలు అప్పగించిన విధంగా ప్రజల రెవెన్యూ రికార్డులు మొత్తం వైసీపీ నేతలకు అప్పగించేందుకే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌, భూ సమగ్ర సర్వేలను  వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు ప్రజల రెక్కల కష్టంతో సంపాదించిన ఆస్తులు దోచుకోవడానికే. న్యాయ వ్యవస్థను కాదని రెవెన్యూ వ్యవస్థకు ఏ విధంగా అధికారం ఇస్తారు? రెవెన్యూ శాఖకు అధికారాలు అప్పగిస్తే ప్రజల […]

Read More

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త సరెళ్ల పెద్దిరాజు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 17-10-2023న గుండెపోటుతో మరణించిన పెద్దిరాజు(55). • పెద్దిరాజు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • బాధిత కుటుంబాన్ని ఓదార్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • పెద్దిరాజు కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి. కార్యకర్త కుటుంబానికి నారా […]

Read More

ప్రతీ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు

– సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది.ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారం ఉన్నవారికి.. డబ్బులు […]

Read More

గిరిజన సమస్యలపై చర్చ

-ముఖ్యఅతిధిగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ -రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సమస్యలపై చర్చ జగన్ రెడ్డి పాలనలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో గిరిజనులు వ్యూహం ఎలా ఉండాలో చర్చించేందుకు తెదేపా గిరిజన నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ పాల్గొని […]

Read More

జగన్ రెడ్డి పంతంతో పేద రోగుల ప్రాణాలు అంతం

టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు  జగన్ రెడ్డి హాయాంలో దెబ్బతిన్న వ్యవస్థల్లో ప్రధానమైంది వైద్యారోగ్య శాఖ అని, ఆరోగ్యశ్రీ పరిధితోపాటు, చికిత్సల వ్యయం పెంచానని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి మాటలు, పెద్దపళ్లెంలో భోజనం పెడుతున్నాననే సామెతలా ఉన్నాయని, అంతా బాగుంటే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు వైద్యసేవలు అందించేది లేదని బోర్డులు ఎందుకు పెట్టాయో ప్రభుత్వం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ […]

Read More

సీపీఐలో ‘ప్రెస్ అకాడెమీ’ చైర్మన్ చీలిక

– ప్రెస్ అకాడెమీని వదలని పెద్ద గద్దలు – సీపీఐ కోటాలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి? – మా కోటాలో వద్దంటున్న సీపీఐ సీనియర్లు – సీపీఐలో ప్రెస్ అకాడెమీ చీలిక – సీపీఐకి ఒక ఎమ్మెల్సీ, రెండు చైర్మన్ పదవుల హామీ – అకాడెమీ చైర్మన్ మా కోటాలో వద్దంటున్న సీపీఐ సీనియర్లు – అది ఇచ్చి ఇంకో పోస్టుకు కాంగ్రెస్ ఎగనామం పెడుతుందన్న అనుమానం – […]

Read More

నెల్లూరులో బాబు సభకు భారీ జనసమీకరణ

– “రా… కదలి రా” బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నిర్వహించే బహిరంగ సభ “రా… కదలి రా” ఈ నెల 28 న నెల్లూరు నగరంలోని ఎస్.వి.జి.యస్. గ్రౌండ్ నందు జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ బహిరంగ సభ ప్రాంగణ మైదానంను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, […]

Read More