జగన్ ప్రభుత్వం 2024లో మళ్ళీ అధికారంలోకి రాకూడదు

-పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు చేశారు -రాష్ట్ర ప్రయోజనలు దృష్టికి పెట్టుకొని నేను మౌనంగా ఉంటున్నా -అనుకోకుండా కొన్ని జరుగుతాయి. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు -పార్టీ నేతలు అర్దం చేసుకోవాలని కోరుతున్నా -జగన్ పై నాకు వ్యక్తిగత కక్ష లేదు – టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్ అమరావతి; పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ […]

Read More

నా భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డిని కలవలేదు

-రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది? -మనవడు రాజారెడ్డి కి ఆపేరు పెట్టింది వైఎస్సార్ -భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట -దేవుడు మీద ప్రమాణం చేయగలరా ? -కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి -నిజమో కాదో అమ్మ విజయమ్మ తో చెప్పించండి ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు. కితాబు ఇవ్వక పోతే నా విలువ […]

Read More

ప్రజా సేవ భావన వైకాపా పాలనలో కనిపించడంలేదు

– విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్యఅతిధిగా పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ -జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పురందేశ్వరి – ఏలూరుకు చెందిన జెండా సుభానికి సముచిత సత్కారం భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. సమసమాజ స్థాపన భావన కనిపించడంలేదు. ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు […]

Read More

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, కలవచర్ల గ్రామంలో కార్యకర్త మన్నెం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 14-09-2023న గుండెపోటుతో మృతిచెందిన శ్రీనివాసరావు(38). • భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. • శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • శ్రీనివాసరావు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Read More

రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నాడు

– జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ – తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్) లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు – పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించిన నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయ సిబ్బంది – వేడుకల్లో టీడీపీ నేతలు అశోక్ బాబు, టీ.డీ.జనార్థన్, వర్ల రామయ్య, మొహమ్మద్ షరీఫ్, […]

Read More

కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి బట్ట బయలు

– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా […]

Read More

తెలుగు సిగలో విరిసిన పద్మాలు

కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. ‘గుర్తింపుకు నోచుకుని వ్యక్తులు’ (అన్ సంగ్ హీరోస్) పేరిట 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల జాబితా… కళలు దాసరి కొండప్ప- తెలంగాణ (బుర్ర వీణ) డి.ఉమామహేశ్వరి- ఏపీ (హరికథా గానం) గడ్డం సమ్మయ్య- తెలంగాణ (యక్షగానం) నేపాల్ చంద్ర సూత్రధార్- పశ్చిమ బెంగాల్ జానకీలాల్- రాజస్థాన్ బాబూ రామ్ యాదవ్- ఉత్తరప్రదేశ్ […]

Read More

కెసిఆర్ కాస్కో ఇక నీ పని అయిపోయింది

-ఇంద్రవెల్లి నుంచి అసలు ఆట మొదలవుతుంది -దద్దమ్మల్లారా.. మీరా మమ్మల్ని ప్రశ్నించేది? -టిఆర్ఎస్ను బందబెట్టే దాకా వదలం -పార్లమెంటు ఎన్నికల్లో పొలిమేర వరకు తరిమేయండి -అక్కడ మోడీ ఇక్కడ కేడి పని అయిపోయింది -కాంగ్రెస్ లీడర్స్ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి చరిత్ర సృష్టించారు. రాహుల్ గాంధీ జోడో […]

Read More

భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శం

– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు – సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. […]

Read More

కాంగ్రెస్ పార్టీకి అజారుద్దీన్ రాజీనామా?

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిబెట్టుకుని ఉన్న అజహర్… తెలంగాణాలో పుట్టిపెరిగినా… పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు. 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ ఎంపీ స్థానంలో కూడా పోటీ చేసి పరాజయం […]

Read More