రామజన్మభూమి పోరాటంలో రాయలసీమ ముద్దు బిడ్డ గుణంపల్లి పుల్లారెడ్డి

రామ మందిరం అంటే అది గుడి కాదు కొన్ని వందల చరిత్ర కొన్ని వేల ప్రాణాల త్యాగం రామనాథుడి మందిర లక్ష్యం హిందువుల కల ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర నిర్మాణం. అది 2024 జనవరి 22న సాకారం అవుతున్న తరుణంలో… రామజన్మభూమి పోరాటంలో.. మన తెలుగు జాతి యోధుడు.. రాయలసీమ ముద్దు బిడ్డ!.. గుణంపల్లి పుల్లారెడ్డి గారు ఒకరు. 1990ల కాలంలో అయోధ్య రామ జన్మభూమి […]

Read More

జగన్మోహన్ రెడ్డి ది వేరే కులమా?

షర్మిళా రెడ్డి ని షర్మిళా శాస్త్రిగా సంబోధిస్తారా?… ఇదెక్కడి పైత్యం? వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డిలు కూడా రెడ్డి కాదా? సజ్జల బెదిరింపుల నేపథ్యంలో, షర్మిల అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళవద్దు నాపై పోటీ చేసే అభ్యర్థులు దొరకక దేహి.. దేహి అంటూ తిరుగుతున్నారు బాలశౌరి వైకాపాను ఎందుకు వీడారో తెలియదు లేకపోతే వైకాపా నాయకత్వమే ఆయన్ని పంపేసిందా? – నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు […]

Read More

భారతీయుల భావోద్వేగ సమయం… అయోధ్య శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టం

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి ఈ అపురూప క్రతువుకి హాజరుకావడం అదృష్టం అయోధ్యలో జాతీయ మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  అయోధ్య రామ మందిర ప్రారంభం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ […]

Read More

ఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నఅధికారులను బదిలీ చేయండి

– సిఎస్ డా.కెఎస్. జవహర్ రెడ్డి అమరావతి,22 జనవరి:త్వరలో జరగనున్నసాధారణ ఎన్నికల నేపధ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని ఈనెల 25వ తేదీ లోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.పొలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ,బదిలీలు తదితర అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో […]

Read More

కర సేవకుల పోరాట ఫలితమే మందిర నిర్మాణం

– గవర్నర్ బండారు దత్తాత్రేయ కర సేవకుల పోరాట ఫలమే అయోధ్య రామ జన్మభూమి మందిర నిర్మాణం అని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అయోధ్యలో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం విజయ శ్రీ భవన్ దగ్గర వైభవంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాములవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాములవారి ఆశీస్సులతో […]

Read More

ఎంఎల్ఏ గోపిరెడ్డి పీఏ, సిరిది అప్పలరాజు పీఆర్వో వెంకటరమణ తప్పుడు పోస్ట్ చేశారు

ఎస్పీ కి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు వైసీపీ తనపై చేస్తున్న దుష్ప్రచారం పై ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చిన నరేంద్ర టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాం అన్నట్లు నరేంద్ర పై తప్పుడు ప్రచారం ఈ ప్రచారాన్ని ఖండించిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుంటూరు జిల్లా : ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ..ఎక్కడో జరిగిన ఫోటోను పెట్టి అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తామని ఫేక్ మెసేజ్ పెట్టారు. […]

Read More

అధ్బుతమైన ఘట్టం వీక్షించాం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీ శైలం: అత్యద్భుతమైన ఘట్టం వీక్షించాం అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అయోధ్య బాలరాముడు విగ్రహం ప్రాణ ప్రతిష్ట వీక్షణ అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ అయోధ్య స్వయం గా వెళ్ళలేక పోయినా దేశం ప్రజలందరూ టివీ మాధ్యమం గా వీక్షించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమం […]

Read More

త్వరలో మోదీ బయోపిక్…

– ‘విశ్వనేత’గా రాబోతున్న సినిమా -సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం -కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం” అనే అంచనాల నడుమ నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. “విశ్వనేత” పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ‘వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్’ పతాకంపై కాశిరెడ్డి శరత్ […]

Read More

అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా?

– అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా ? – మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ? భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అసెంబ్లీలో బడుగులకు స్థానం […]

Read More

బిఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీ ముత్తాత తరం కాదు

– రేవంత్ రెడ్డి దావోస్ లో తెలంగాణ పరువు తీశారు – బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి,మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు.సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో తెలంగాణ పరువు తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాల వలన రాష్ట్రానికి నష్టం జరుగుతోంది. కోమటిరెడ్డి నిమిషానికో మాట మాట్లాడుతున్నారు. ప్రజలు కరెంటు బిల్లులు కట్టవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. […]

Read More