అయోధ్య మరోసారి పునీతం అయింది.. ఈ పవిత్ర భూమి ఇంకోసారి పులకించింది.. యావత్ భారతజాతి తరించిపోయింది.. వేదభూమి.. ఈ పవిత్ర భరతభూమి సాక్షాత్తు భగవంతుడే మనిషి రూపంలో తిరుగాడిన పుణ్యస్థలి మళ్లీ తన ఆధ్యాత్మిక ఉనికిని అత్యంత ఘనంగా చాటి చెప్పుకుంది. రాజారాముడు మళ్లీ తన నిజస్థానంలో పత్ని అయోనిజతో కలిసి అరుదెంచి తన రాజ్యంలో పునఃప్రతిష్టితుడయ్యాడు అయోధ్య.. భారతీయ ఆత్మకు వేదిక .. హిందూ ధర్మానికి పీఠిక.. శ్రీరాముని […]
Read Moreఅయోధ్య మందిర ఆలయ నిర్మాణం గురించి కొన్ని వాస్తవాలు
చీఫ్ ఆర్కిటెక్ట్లు – చంద్రకాంత్ సోంపురా, నిఖిల్ సోంపురా మరియు ఆశిష్ సోంపురా. డిజైన్ సలహాదారులు – IIT గౌహతి, IIT చెన్నై, IIT బాంబే, NIT సూరత్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ, నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్. నిర్మాణ సంస్థ – లార్సెన్ అండ్ టూబ్రో (L&T)ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ – టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ […]
Read Moreఎన్టీఆర్పై రేలంగి జోస్యం నిజమైన వేళ..
అక్కడ కోలాహలంగా ఉంది. ‘ లవకుశ ‘ చిత్రం ముహూర్తం రోజు. ఆరోజు ఒక్క ముహూర్తం షాట్ మాత్రమే చిత్రీకరించాలనుకున్నారు దర్శకుడు పుల్లయ్య. రాముని పాత్ర ధారి ఎన్ టి రామారావు కు అలంకరణ చేశారు. లైట్స్ ఆన్ కెమెరా స్టార్ట్ అన్నారు దర్శకుడు. ఎన్టీఆర్ రాజసం ఉట్టిపడేలా నడచి వస్తున్నారు. కట్ అన్నారు దర్శకుడు. ఫ్లోర్ అంతా చప్పట్లు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఆనందం చెప్పనలవి కాదు. […]
Read Moreరామ్లల్లా ఇప్పటి నుంచి టెంట్లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు
– మంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో 500 వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. అయోధ్య నగరంలో రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. ఈ రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం రామనామ స్మరణతో ఉప్పొంగిపోయింది. రామ్లల్లా ఇప్పటి నుంచి […]
Read Moreఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు
అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడని ఉద్ఘాటన త్యాగధనుల ఆత్మలు ఇవాళ శాంతిస్తాయని వివరణ -ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతదేశంతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్నో […]
Read Moreపేద ,బలహీన వర్గాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగుల తొలగింపు చర్యలు అమానుషం
– ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ వైకాపా ప్రభుత్వ నిరంకుశ చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.40 రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తూ చివరికి ఉద్యోగాల నుండి తొలగించేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నించటం అమానవీయ దుర్మార్గ చర్య అని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తమది పేదల ప్రభుత్వమని…నా ఎస్సీలు, […]
Read Moreఅంగన్వాడీలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉండదు
-అంగన్వాడీలపై ఇంత దుర్మార్గమా? – అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య వ్యాఖ్య న్యాయమైన వేతనాల కోసం ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీల ఉద్యమంపై ప్రభుత్వం దుర్మార్గమైన ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. నలభై రోజులకు పైబడి అంగన్వాడీలు ఆందోళనలు చేసిన సందర్భం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదన్నారు. తెలంగాణ కంటే వెయ్యి […]
Read Moreజగనన్న బాణం షర్మిలకి ఇప్పుడు నిజాలు తెలిశాయా?
బీజేపీ అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ డాక్టర్ సుధాకర్ ని బట్టలు విప్పి కొట్టి నప్పుడు రాజన్న కూతురి స్వరం ఎందుకు మూగబోయింది? రాష్ట్రంలో మద్యం పేరుతో జగనన్న మారణ హోమం చేస్తుంటే ఎందుకు పెదవి విప్పలేదు? యుద్ధభూమిలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే.. మగాళ్లు ఎక్కువ మంది చనిపోతున్నారని బిజెపి చీఫ్ పురందేశ్వరి గారు నిలదీసినప్పుడు మీ చెవులకి ఆ ఆర్తనాదం వినిపించలేదా? ఎవరైనా సీసం పోశారా ఆ చెవుల్లో? బీజేపీ […]
Read Moreచంద్రబాబు వదిలేసాడు.. జగన్ అయితే నాని ని కొట్టి పంపిస్తాడు
– ఉత్తరాంధ్ర టిడిపి ఇంచార్జ్ బుద్ధా వెంకన్న విజయవాడ : కేశినేని నాని వైసీపీ కోర్టు కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా. బ్లాక్ మెయిలింగ్ కు మారు పేరుగా కేశినేని నాని. 2 వేల కోట్లకు ఎన్ని సున్నాలున్నాయో కేశినేని నాని చెప్పగలడా? కేశినేని నాని అప్పులు ఎన్నున్నాయో చెప్పగలడా? కె అంటే కేశినేని కాదు… కోవర్టు మొన్నటి వరకూ చంద్రబాబు అనుచరుడు కేశినేని నాని.. ఇవాళ దేవినేని […]
Read Moreహనుమంతుని ముందా కుప్పిగంతులు?
ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి ” నేను హనుమంతుని పట్టుకొనే కాలం […]
Read More