జగన్‌కు ఎలాగూ పట్టదు.. మీరైనా పట్టించుకోవాలి కదా?

– పెత్తందారు ముఖ్యమంత్రికి పేదల గోడు పట్టదు – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా చిట్టంపాడు మరణాలపై దృష్టిపెట్టాలి – నారా చంద్రబాబు నాయడు అదే వ్యధ… అదే దారుణం! విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో గంగమ్మ, ఆమె 6 నెలల కొడుకు మరణించి 15 రోజులు కాకముందే అదే గ్రామంలో ఏడాదిన్నర వయసున్న మరో చిన్నారి ప్రవీణ్ చనిపోయాడన్న వార్త మనసును కలచివేసింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి […]

Read More

బాబర్ నుంచి మోదీ వరకు..

అయోధ్యలో ఎప్పుడేం జరిగింది?. 1529లో బాబర్‌కు కానుకగా బాబ్రీ మసీదును నిర్మించిన మీర్‌బాకీ 1885లో మొదలైన వివాదం 1949 డిసెంబరు 22న బాబ్రీ మసీదులో కనిపించిన రాముడి విగ్రహం 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత 17 ఏళ్ల ఆలస్యంగా ప్రధానికి నివేదిక ఇచ్చిన లిబర్‌హాన్ కమిషన్ 2020 ఆగస్టు 5న అయోధ్య ఆలయ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన ఈ ఏడాది చివరినాటికి ఆలయ నిర్మాణం పూర్తి ( […]

Read More

పిల్లలకి ఇక ఇలా నేర్పించండి శ్రీరామ నామావళి

A – అయోధ్య రామ B – భార్గవ రామ C – చిన్మయ రామ D- దశరధ రామ E – ఈశ్వర రామ F – ఫల్గుణ రామ G – గుణాత్మక రామ H – హనుమత రామ I – ఇనయ రామ J – జగదభి రామ K – కౌసల్య రామ L – లక్ష్మణ రామ M – మర్యాద […]

Read More

బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన ముస్లిం మహిళ

ఉత్తర ప్రదేశ్: చారిత్రక అయోధ్య రామ మందిరంలో బాల రాముడు ఈరోజు కొలువుదీరాడు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ క్రతువుతో అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ మందిరంలో హారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని పలురంగాలకు చెందిన ప్రముఖులు 4వేల మందికిపైగా హాజరయ్యా రు. లక్షలాదిగా మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు.ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా అయోధ్యలో బాల […]

Read More

ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారు

హైదరాబాద్‌ మెట్రోరైలు ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.70 కి.మీ. మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు.. వివరాలను సీఎంకు అందించారు. ఫేజ్‌-2 విస్తరణలో భాగంగా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పొడిగించనున్నారు.

Read More

అయోధ్యకు భక్తులను తీసుకెళ్లనున్న బీజేపీ

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ఈ నేపథ్యంలో జనవరి 29 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. తెలంగాణలోని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 200 మంది చొప్పున అయోధ్య యాత్ర చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో 20 బోగీలుంటాయి.. ఒక్కో రైలులో 1,400 మంది ప్రయాణించవచ్చు. అయోధ్యకి వెళ్లి రావడానికి 5రోజుల సమయం పడుతుంది.

Read More

అంధుడైతే ఏమి? అయోధ్యలో ఆలయ నిర్మాణం సాధించాడు!

– ఈ రామభద్రుడి వల్లే అయోధ్యలో రామాలయ సాకారం రామభద్రాచార్య స్వామి . ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. ఈ స్వామిజీ అంధుడు. అయినా రుగ్వేదంలోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి ఇలా ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఇంత శక్తివంతమైనది. రుగ్వేద మంత్రాలకు వేదవాక్య ప్రమాణజ్ఞడయిన […]

Read More

మేనల్లుడి పెళ్లికి మామ జగన్‌ హాజరవుతారా?

– తొలిరోజే అన్నపై విమర్శనాస్ర్తాలు సంధించిన షర్మిల -నియంత అంటూ విరుచుకుపడ్డ చెల్లి – రాజన్నబిడ్డ ఎవరికీ భయపడదన్న హెచ్చరిక – షర్మిల కుమారుడి వివాహానికి జగన్ హాజరవుతారా? ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ యాత్ర ప్రారంభించిన తొలిరోజే వైఎస్ షర్మిల చాలా దూకుడుగా వైఎస్ జగన్ రెడ్డిపై దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జగన్‌ రెడ్డి అని ఆమె దుయ్యబట్టారు. తొలిరోజే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల […]

Read More

గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం : కండువాలు కప్పే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఏనాడు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక తిలక్‌ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని గ్రామీణ వైద్యులు (బిఎంపీ, పీఎంపీలు) కోరారు. వారి సమస్యలపై స్పందించిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామీణ […]

Read More

షర్మిలపై జగన్‌ ‘ నేమ్‌’ ప్లే

– షర్మిల పేరు నుంచి ‘వైఎస్‌’ని తొలగించిన సాక్షి ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల చేసిన తొలి ప్రసంగాన్ని ‘సాక్షి’ పత్రిక చాలా జాగ్రత్తగా కవరేజ్ చేసింది.సాక్షి మెయిన్ పేజ్‌లో షర్మిల ప్రసంగంపై చిన్న కాలమ్‌ను,దాని పక్కనే సజ్జల రామకృష్ణారెడ్డి,వైవీ సుబ్బారెడ్డి షర్మిలపై చేసిన విమర్శలను రెండు కాలమ్‌లుగా నివేదించారు.సాక్షి నివేదికలో వైఎస్ షర్మిలారెడ్డిని కేవలం ‘షర్మిల’ అని పేర్కొనడం కూడా ఆసక్తికరమే. కాంగ్రెస్ అధికారిక […]

Read More