చిన్నారెడ్డితో ఉద్యోగుల జే.ఏ.సీ ప్రతినిధుల భేటీ

రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దు 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చాలి ఉద్యోగుల జే.ఏ.సీ. చైర్మన్ వీ. లచ్చిరెడ్డి విజ్ఞప్తి సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీనిచ్చిన చిన్నారెడ్డి రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం […]

Read More

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ నుండి వచ్చిన అలెర్ట్ మెసేజ్‌లను గమనిస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు […]

Read More

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి -రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు,రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈదురుగాలులకు  విద్యుత్ తీగలు తెగిపడిన చోట్ల తక్షణమే […]

Read More

అప్పుడు రాతలు…ఇప్పుడు అడ్డగింతలు

నాడు సుభాషితాలు..నేడు విమ‌ర్శ‌లా? చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై ఎందుకు రెండు నాల్క‌ల ధోర‌ణి హైడ్రాకు అడ్డుప‌డితే జ‌నం చీత్క‌రించుకుంటారు – మాజీ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌పై మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం హైద‌రాబాద్ :“చెరువులే మన భాగ్యవనరులు” అని ప‌త్రిక‌ల్లో మంత్రిగా వ్యాసాలు రాసిన హ‌రీష్ రావు గారు..హైద‌రాబాద్ లో చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఆవిర్బ‌వించిన హైడ్రా ను ఆడిపోసుకోవ‌డం విడ్డూరంగా ఉంది. నాడు చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై సుభాషితాలు ప‌లికి..ఇప్పుడు విమ‌ర్శ‌లు […]

Read More

ప్రాజెక్ట్ ల భూసేకరణ కు ప్రత్యేకంగా ఐ.ఏ.యస్ అధికారి

-భూసేకరణలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం తప్పనిసరి – మానవీయ కోణంలో పరిహారం – ప్రభుత్వ నిబంధనలను కుడా పరిగణనలోకి తీసుకోవాలి -బి ఆర్ యస్ ప్రభుత్వ నిర్వాహకం తోటే భూసేకరణ లో అలసత్వం -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల: ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు గాను ప్రత్యేకంగా ఒక ఐ ఏ యస్ అధికారిని నియమించ నున్నట్లు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ […]

Read More

ఎమ్మెల్యే యార్లగడ్డ చొరవతో గన్నవరం – అగిరిపల్లి రోడ్డుకు మోక్షం

గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం : ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో బిబి.గూడెం – తోటపల్లి రోడ్డు కి మోక్షం లభించింది.ఈ రోడ్డు పై ప్రయాణించెందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రహదారి కాంట్రాక్టర్ తో మాట్లాడి రూ.20 లక్షల వ్యయం తో ఈ రహదారి కి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కోరారు. శుక్రవారం […]

Read More

శివాజీ మహారాజ్ ను క్షమాపణలు కోరుతున్నా

– ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని మాల్వాన్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. “నేను శిరస్సు వంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ ను క్షమాపణలు కోరుతున్నా” అని తెలిపారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ ను తమ ఆరాధ్యదైవంగా భావించి, ఈ ఘటనతో తీవ్రంగా బాధపడ్డ వారికి తల వంచి క్షమాపణలు చెబుతున్నాను. మన విలువలు వేరు. మనకు మన […]

Read More

జెత్వానీ నన్ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది

అర్ధనగ్న ఫొటో నాది కాదు ఆ ఫొటోను ఫోరెన్సిక్ పంపుకోవచ్చు ‘జెత్వానీ’ కేసు తొలిసారి స్పందించిన కుక్కల విద్యాసాగర్ అమరావతి: ముంబై నటి జెత్వానీ చేస్తున్న ఆరోపణలను కుక్కల విద్యా సాగర్ ఖండించారు. ఈ వ్యవహారంపై ఆయన తొలిసారి ఓ మీడియాతో మాట్లాడారు. ‘నేను ముంబైలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆమె నాకు పరిచయమైంది. అప్పట్లో ఫొటోలు దిగాను. 2014 నుంచి జెత్వానీ నన్ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తోంది. […]

Read More

గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు మంత్రి లోకేష్‌ విజ్ఞప్తి

అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించామని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. https://ganeshutsav.net ద్వారా వినాయక మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా ఏర్పాట్లు […]

Read More

జెత్వానిపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవు

– జెత్వాని లాయర్ నర్రా శ్రీనివాస్ అమరావతి: విజయవాడ పోలీసులు ముంబై నటి జెత్వాని స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. నాటి పోలీసులు, తనకు ఇబ్బందులకు గురి చేశారని జెత్వాని స్టేట్ మెంట్ ఇచ్చారు. జెత్వానిపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వారి పై చర్యలు ఉంటాయి. 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కుట్ర పూరితంగా వ్యవహరించారు. నటి జెత్వాని తల్లిదండ్రులనూ […]

Read More