– సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని, ఎన్ హెచ్ ఏ ఐ పీడీ తో పెమ్మసాని గుంటూరు, మహానాడు: కాజా – గొల్లపూడి, చిలకలూరిపేట బైపాస్ నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలి… పెదకాకాని వద్ద గుంటూరు ప్రవేశ మార్గం టెండర్ల పని పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్. […]
Read Moreవన మహోత్సవంలో భాగస్వాములు కావాలి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం ప్రతిష్ఠాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు అయ్యి మొక్కలు నాటాలని, ఈ ప్రకృతిలో మానవుడి ప్రథమ లక్ష్యం పర్యావరణం పరిరక్షణ అని, ఖాళీ స్థలాల్లో వీరివిగా మొక్కలు పెంచి చెట్లను పరిక్షించుకుందాం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఏపీ వన మహోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం […]
Read Moreనేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకోండి
– గుడ్లవల్లేరు ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు సీఎం ఆదేశం అమరావతి, మహానాడు: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్ళాలని ఆదేశించారు. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ […]
Read Moreదళితులు, పేదల భూములు వైసీపీ కబ్జా!
• గ్రీవెన్స్ లో న్యాయం కోసం వేడుకోలు • బాధితులకు నేతల హామీ మంగళగిరి, మహానాడు: గత అరాచక పాలన వల్ల అంధకారంలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడమే లక్ష్యంగా… ప్రజాసేవే పరామావధిగా.. ప్రజల సమస్యలు తీర్చడమే ధ్యేయంగా.. ప్రజా బంధువు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే అడుగులు వేయగా.. అధినేత సంకల్పానికి తోడై మంత్రులు నేతలంతా ముందుకు సాగుతున్నామని మంత్రి టీజీ భరత్, […]
Read Moreవైసీపీ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం!
– టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని, విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశాం… గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశాం… ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనకి, చంద్రబాబు పాలన కి ఎంత తేడా […]
Read More10 కోట్ల మందిని బీజేపీ సభ్యులుగా మార్చడమే లక్ష్యం
– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, మహానాడు: దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యులుగా మార్చడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తలపెట్టాలని, ప్రపంచంలోనే అత్యధిక సభ్యుల గల ఏకైక పార్టీ బీజేపీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. స్థానిక నాగోలులోని శుభం కన్వెన్షన్ హాలులో జరుగుతున్న వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు […]
Read Moreగుడ్లవల్లేరు ఘటన తేల్చేందుకు ప్రత్యేక అధికారిని నియామకం
మచిలీపట్నం, మహానాడు: గుడ్లవల్లేరు లోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహంలో కెమెరాలు దాగి ఉన్నట్టు వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ రమణమ్మను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. వారు కాక మరో 5 మందితో కలిసిన పోలీస్ సాంకేతిక సిబ్బందితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.
Read Moreవచ్చే 7నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
– పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ఆనం కాణిపాకం, మహానాడు: కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన పోస్టర్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సచివాలయంలో ఆవిష్కరించారు. బ్రాహ్మో త్సవాలను భక్తులమనోభావాలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాలని కోరారు. చిత్తూరు జిల్లాకు చెందిన వేద పండితులు, నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 27 వ తేదీవరకు కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. దక్షిణాది నాలుగు […]
Read Moreప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలి
– వనమహోత్సవ వేడుకల్లో పిలుపునిచ్చిన మంత్రి నారాయణ – కొత్తూరు వద్ద ఉన్న నగర వనంలో అట్టహాసంగా ఉత్సవం – మనిషి మనుగడకు, జీవనానికి నీటి ఆవశ్యకత ముఖ్యం – చెట్లను నరికేయడం వలన ఏర్పడుతున్న నీటి కొరత – ఇండియాలో 21.7 శాతం, ఆంధ్రప్రదేశ్లో 23 శాతం, నెల్లూరులో 21.4 మాత్రమే గ్రీనరీ – రాష్ట్రంలో పార్కులు, గ్రీనరి అభివృధికి కూటమి ప్రభుత్వం కృషి నెల్లూరు, మహానాడు: ప్రతి […]
Read Moreమొక్కలు పెంచటం ప్రతి ఒక్కరు సామాజిక భాద్యతగా భావించాలి
– మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి జీవకోటి రాశుల మనుగడకు మొక్కలే జీవనాధారమని, మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం, పంగులూరువారిపాలెంలో వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా స్ధానిక టీడీపీ నేతలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం […]
Read More