– పెరుగుతున్న ‘లివ్ఇన్’ ట్రెండ్ (రాళ్లపల్లి) ‘‘పెళ్లంటె పందిళ్లు.. సందళ్లు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు..’’ అంటూ త్రిశూలం అనే సినిమాలో సినీ కవి ఆత్రేయ రాసిన పాట హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను గొప్పగా చెప్తుంది. పెళ్లితో అమ్మాయి, అబ్బాయిని ఒక్కటి చేయడానికి చేసే తంతు.. అందులో పాల్గొనే ఇరు కుటుంబాల పెద్దలు, పిన్నలు అందరికీ ఒక్కో తరహా బాధ్యతలు […]
Read Moreశభాష్ లోకేష్!
– యువత నైపుణ్య వృద్ధిలో ఏపీని నెంబర్ 1గా చేసేందుకు తొలి అడుగు – నారాను ప్రశంసించిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దేశంలోనే మొదటి రాష్ట్రంగా నైపుణ్య గణన(స్కిల్ సెన్సస్)ని అర్థవంతంగా చేపట్టి చరిత్ర సృష్టిస్తున్నారు.. ఇది రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి, ప్రముఖంగా యువకులు, విద్యార్థులకు నైపుణ్య వృద్ధితో సానుకూల ఫలితాలను […]
Read More‘చేతన’ సేవలు భేష్
– బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పెనుకొండ : సామాజిక సేవలో చేతన ఫౌండేషన్ సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్.సవిత కొనియాడారు. పెనుకొండలో 100 మందికి కుట్టుమిషన్లు, ట్రై సైకిళ్లు, తోపుడు బండ్లను మంత్రి సవిత చేతుల మీదుగా చేతన ఫౌండేషన్ నిర్వాహాకులు అందజేశారు. ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. […]
Read Moreఅంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాలి
* విద్యార్థులు శాస్ర్తవేత్తలుగా మారేందుకు ప్రోత్సాహం అందిస్తాం * రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ * స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో భేటీ * రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై చర్చ హైదరాబాద్: అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై […]
Read Moreఎస్హెచ్జీ సభ్యులకు చెక్ల పంపిణీ
జగ్గయ్యపేట, మహానాడు: దేశంలోని అన్ని ఎస్హెచ్జీ సభ్యులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రూ. 3 కోట్లు చొప్పున అందించారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో రెండు మండలాలు జగ్గయ్యపేట, వత్సవాయి వారికి పది లక్షలు చొప్పున అందించారు. అందుకు సంబంధించిన చెక్ లను జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా మండల సమాఖ్య అధ్యక్షరాలు గద్దె […]
Read Moreరక్తదాన శిబిరంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఎంపీ
రణస్థలం, మహానాడు: ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలంలో యువత ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యుడు నడుకుదుటి ఈశ్వరరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విశ్వక్సేన్, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ […]
Read Moreకన్నా యోగక్షేమాలు తెలుసుకున్న స్పీకర్
గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణను ఆదివారం గుంటూరు లోని వారి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి, శస్త్ర చికిత్స అనంతరం ఎలా ఉన్నారు అంటూ యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని పుష్పగుచ్ఛం, శాలువా తో కన్నా సత్కరించారు.
Read Moreసమిష్టి కృషితోనే తెలంగాణలో బీజేపీ బలోపేతం
– మంత్రి సత్యకుమార్ హైదరాబాద్, మహానాడు: తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) బలోపేతం, రాబోవు ఎన్నికల్లో పార్టీని సొంతంగా అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఆదివారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సోలంకీ శ్రీనివాస్ స్వగృహంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ […]
Read Moreరోడ్డు ప్రమాద బాధితులకు పురందేశ్వరి సాయం
రాజానగరం, మహానాడు: రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆస్పత్రికి వంద మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా అటు వైపు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తో కలిసి ప్రయాణిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. తన కారును ఆపించి బాధితురాలితో స్వయంగా మాట్లాడారు. అనంతరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యం కు ఆదేశించారు.
Read Moreబీజేపీ సభ్యత్వ నమోదు పండుగలా జరగాలి
– కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తా… – అత్యధిక మందికి సభ్యత్వం ఇచ్చేలా కృషి – ప్రతీ కార్యకర్తకు బీమా సౌకర్యం – విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గొల్లపూడి, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరగాలని, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు అయ్యే విధంగా బాధ్యత వహిస్తానని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు […]
Read More