గిరిజన మహిళ గుడిసె దగ్ధం!

– వైసీపీ నేత ప్రోద్బలం నూజెండ్ల, మహానాడు: నూజెండ్ల మండలం ఉప్పలపాడు ఎస్టీ యానాది కాలనీకి చెందిన గిరిజన మహిళ మేకల కోటమ్మ గుడిసె దగ్ధమైంది. బాధితురాలు అందించిన వివరాలివి. కోటమ్మ తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఓటు వేసిందని కక్ష కట్టిన వైసీపీ నాయకుడు నక్క నాగిరెడ్డి ఆమెను హతమార్చేందుకు పథకం వేశారు. ఆ కాలనీలోని వైసీపీ వర్గీయులైన ఇల్లా హనుమంతరావు, రామకోటయ్య, వీరాంజి, రాజయ్య లతో గుడిసెలో నిద్రిస్తున్న కోటమ్మను […]

Read More

మాధురికి మానసిక చికిత్స చేయించాలి

– ఆమెలో శృంగార పరమైన ఉన్మత్త లక్షణాలు – తీవ్రమైన ఉద్వేగ లోపాన్ని సైకోసిస్ లక్షణంగా భావించాలి – భార్యా పిల్లలు ఉన్న శ్రీనివాస్ తో సంబంధం పెట్టుకోవడాన్ని కాండక్టు డిజార్డర్ గా గుర్తించాలి – శ్రీనివాస్ భార్య వాణి, కూతుళ్ళకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం – సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి సూచన తిరుపతి, ఆగస్టు 12 : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో వివాహేతర బంధం వివాదంగా మారడంతో, […]

Read More

కవితకు మళ్లీ చుక్కెదురు

– మధ్యంతర బెయిల్‌కు ‘సుప్రీం’ నో న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పందన తెలియజేయాలని కేంద్ర ఏజెన్సీలను కోర్టు కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం […]

Read More

పనిచేసే ఉద్యోగి ఎందుకు తీసుకోడు?

– ఉద్యోగుల జీతభత్యాలు ఉచిత పథకాలు కావు – ఏమీ చేయకుండానే మీరు ఇన్ని తీసుకుంటుంటే… పనిచేసేవాడు ఎందుకు తీసుకోకూడదు? – ఉద్యోగుల మీద ఏడవడం ఆపండి (జానకీదేవి, తణుకు) ఆత్మాభిమానం కలిగిన ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు. 30 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించుకున్న వారిని కామెంట్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి చదవండి. ప్రభుత్వం […]

Read More

తెలంగాణ పర్యాటకానికి ప్రపంచ పటంలో స్థానం కల్పిస్తాం

– ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖిల్లాను పరిశీలించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం: ఇందిరమ్మ రాజ్యంలో ఏడాది కాలంలోనే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని చూస్తారు. పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్ని నిధులైన కేటాయిస్తాం. తెలంగాణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించి ప్రపంచ పటంలో స్థానం కల్పిస్తాం. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకొని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి […]

Read More

దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన శుభారంభంగా ప్రారంభమైంది. కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ కు-జాఉన్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ వ్యవస్థాపకులైన కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ […]

Read More

‘వేదాద్రి -కంచల’ కు మరమ్మతులు చేపట్టి అన్నదాతను ఆదుకోండి

– ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ నందిగామ, మహానాడు: వేదాద్రి -కంచల ఎత్తిపోతల పథకానికి వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి వసతి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతు సంఘం, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో వేదాద్రి- కంచల ఎత్తిపోతల పథకాన్ని రైతులు, రైతు సంఘాల నేతలు పరిశీలించారు. అనంతరం నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డిఓ కి […]

Read More

స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుంటూరు, మహానాడు: స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. వేలాది మంది అఖిల భారత విద్యార్థి సమాఖ్య సభ్యులు స్వాతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఒలింపిక్స్ […]

Read More

కాంగ్రెస్‌ నేతలు పరాన్న జీవులు!

– మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శ హైదరాబాద్‌, మహానాడు: ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునేవాళ్లను పరాన్నజీవులు అంటారు. కాంగ్రెస్ నాయకుల, ప్రభుత్వం తీరు అలాగే ఉందన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవనంలో విలేకర్లతో మాట్లాడారు. ఆ వివరాలివి. సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ మంత్రులు నెత్తి మీద […]

Read More

వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో కొరియా పెట్టుబడులు

– బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునకు టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలత కొరియా: వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో ఈమేరకు కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సమావేశాలు, చర్చలు […]

Read More