విద్యాభివృద్ధితోనే ఉత్తమ సమాజం!

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: విద్యాభివృద్ధితోనే మన సమాజ అభివృద్ధి సాధ్యం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. విద్యార్థులు చదువులు పట్ల శ్రద్ధ వహించి భవిష్యత్తు తరాలకు వారథులుగా నిలవాలని కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని ఆర్థికంగా సామాజికంగా దేశాభివృద్ధిలో విద్యార్థి కీలకపాత్ర పోషించాలని కోరారు. దర్శి నియోజకవర్గం, దొనకొండ మండలం, కొచ్చర్లకోట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులతో ముచ్చటించారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. […]

Read More

అవయవ దాతలకు సత్కారాలు అభినందనీయం

– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి గుంటూరు, మహానాడు: అవయవ దాతలకు సత్కారాలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. బ్రెయిన్ డెత్ సంభవించిన అవయవ దాతలు కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, గుండె లాంటి అవయవాల మార్పిడితో వేలాది మందికి పునర్జన్మను ఇస్తున్నారన్నారు. దాతలను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించాలని, అవయవదాతల అంతిమ […]

Read More

ఐటీ పరిశ్రమల స్థాపన కోసం టాప్-10 పారిశ్రామికవేత్తలతో చర్చిస్తాం

– ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి, మహానాడు: రాష్ట్రంలో ఐటీ అభివృద్థి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్-10 పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్టు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. రియల్ టైం గవర్నెన్స్ ను(ఆర్టీజీఎస్) మరింత మెరుగ్గా […]

Read More

అధికారుల దృష్టికి ‘విశ్వకర్మ’ వసూళ్ళు!

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర గుంటూరు, మహానాడు: గుంటూరు జిల్లా బిజెపి నాయకులు విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి ఎంఎస్‌ఎంఇ ఆఫీసులో జిల్లా ఆఫీసర్ వెంకట్రావు, డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్ని కలిసి జిల్లాలో జరుగుతున్న కొన్ని వాస్తవాలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ తో మాట్లాడుతూ జిల్లాలో ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని ఆసరాగా తీసుకొని సీఎస్‌సీ సెంటర్సు ఒక్కొక్క అప్లికేషన్స్ కి 300 రూపాయల […]

Read More

పార్టీలకు అతీతంగా ప్రాంతాల అభివృద్ధి

– రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నెల్లూరు, మహానాడు: ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తరువాత కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రాంతాల అభివృద్ధికి అంకితమవుతున్నాయమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్, వెంగళరావు నగర్ లో షుమారు 20 లక్షల రూపాయల నిధులతో సి.సి. రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో […]

Read More

త్వరలో జన్మభూమి-2

– అతి త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ – టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతి: జన్మభూమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం మొదలు కానున్నట్లు తెలిపారు. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పొలిట్‌బ్యూరో లో […]

Read More

కేంద్ర మంత్రి దృష్టికి ఏపీ సమస్యలు

– పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం నాడు ఢిల్లీ పర్యటించారు. ఆ వివరాలివి. కేంద్ర కన్సూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీని కలిశారు. ఈ కింది అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కందిపప్పు కేటాయింపులు చేయాలని, ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కవరేజీ […]

Read More

జగన్ ను ప్రజలు మాత్రమే కాదు..ఆయన పార్టీ నేతలూ భరించలేకపోతున్నారు

మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తొందని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ప్రజలకు పంగనామాలు పెట్టిన జగన్ కు హామీల అమల్లో చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. జగన్ను రాష్ర్ట ప్రజలు మాత్రమే కాదు.. ఆయన పార్టీ నేతలు […]

Read More

చేతులు కలిపితే ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం

– ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బెంగళూరు, మహానాడు: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పాలకులు, అధికారులు చేతులు కలిపితే ఉభయ రాష్ట్రాలు ఎంతో ప్రగతి సాధిస్తాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పవన్‌ గురువారం బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేతో, కర్ణాటక అటవీ అధికారుల సమావేశం తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ వివరాలివి…. * కర్ణాటక […]

Read More

నెక్లెస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మరమ్మత్తులు చేపట్టండి

– అధికారులకు నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదేశం – రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు నెక్లెస్ రోడ్డు ను తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసిందని.. నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నుడా అధికారులతో ఆయన సమావేశమయ్యారు.. టిడిపి హయాంలో ఎన్టీఆర్ […]

Read More