– అర్జీలు స్వీకరించిన మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మంగళగిరి, మహానాడు: తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమానికి గురువారం వినతులతో వైసీపీ బాధితులు, ప్రజలు పోటెత్తారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కేంద్ర మాజీ మంత్రి […]
Read Moreజగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే!
– గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గుంటూరు, మహానాడు: జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్టుగా జగన్ వ్యహరిస్తున్నారని తెలుగుదేశంపార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆరోపించారు. అర్బన్ పార్టీ కార్యాలయం లో గురువారం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడరు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదని పేర్కొన్నారు. వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినా, తాము గౌరవిస్తున్నామన్నారు. అసెంబ్లీలో […]
Read Moreసీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన… కుదిరిన ఒప్పందాలు
హైదరాబాద్, మహానాడు: కాగ్నిజెంట్: అమెరికా తర్వాత హైదరాబాద్లో అతి పెద్ద క్యాంపస్. దాదాపు 15,000 ఉద్యోగాలు. వాల్ష్ కార్రా హోల్డింగ్స్: డబ్య్లుఇ- హబ్ లో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు. అభివృద్ది చెందుతున్న తెలంగాణ స్టార్టప్లలో 100 మిలియన్ల పెట్టుబడి. ఆర్సీసియం: దాదాపు 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు. స్వచ్ఛ్ బయో: రూ.1000 కోట్ల పెట్టుబడులు. 500 మందికి ఉద్యోగాలు. ట్రైజిన్ టెక్నాలజీస్: హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ […]
Read Moreఎన్టీఆర్ జిల్లాలో 892 అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలి
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కి ఎంపి కేశినేని శివనాథ్ వినతి పత్రం ఢిల్లీ : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 1457 అంగన్ వాడీ కేంద్రాలు వుండగా వాటిలో 892 అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ […]
Read Moreజగన్ విధ్వంసంపై విడుదల చేసిన శ్వేతపత్రాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
– పొలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి, మహానాడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం గురువారం జరిగింది. ఆ వివరాలను ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రజా రాజధాని అమరావతి-పోలవరం […]
Read Moreతెలంగాణకు పెట్టుబడులు నిజమే
-ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులన్నీ బోగస్ అంటూ ప్రచారం జరగడాన్ని ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తీవ్రంగా ఖండించారు. మొన్న, నిన్న చేసిన కొన్ని పెట్టుబడుల ప్రకటనలు బోగస్ అని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో జయేశ్ రంజన్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.. తెలంగాణకు పెట్టుబడులన్నీ వాస్తవమే […]
Read Moreహైదరాబాద్ లో చార్లెస్ స్క్వాబ్
-కొత్తగా టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్ -డల్లాస్లో సీఎంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్, […]
Read Moreరియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష
– నెరెడ్కో ప్రతినిధులతో రెవిన్యూ మంత్రి సత్య ప్రసాద్ అమరావతి, మహానాడు: రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. నిర్మాణ రంగంపై లక్షలాది మంది కార్మికులతో పాటు, పలు ఇతర రంగాలు కూడా ఆధార పడి ఉన్నాయన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో) ప్రతినిధుల బృందం గురువారం సచివాలయంలో […]
Read Moreస్వాతంత్య్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
– నగర కమిషనర్ హరికృష్ణ గుంటూరు, మహానాడు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరపడానికి తగిన చర్యలు తీసుకోవాలని, జిల్లా వేడుకల్లో ప్రదర్శించే శకటం నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అద్దం పట్టేలా ఉండాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల కాన్సెప్ట్ ఉండాలని ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణపై గురువారం అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జిఎంసి […]
Read Moreగంజాయి ముఠా గుట్టు రట్టు!
– ఏడుగురి నిందితుల అరెస్టు – ఎస్పీ సతీష్ కుమార్ తెనాలి, మహానాడు: చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దొరికిన ఘటన గుంటూరు జిల్లా, తెనాలి మండలంలో చోటుచేసుకుంది. పలు పోలీస్ స్టేషన్లలో చోరీకి పాల్పడిన కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెనాలి డిఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల […]
Read More