విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్న ఆప్కో షోరూమ్ ను తనిఖీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవితి . గురువారం పెనుకొండ నియోజకవర్గానికి మంత్రి బయలుదేరారు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో దిగి ఆమె రోడ్డు మార్గాన పెనుకొండకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సవిత…గురువారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడున్న ఉప్కో షోరూమ్ ను తనిఖీ చేశారు. అన్ని వస్త్రాలను […]
Read Moreహైదరాబాద్ లో పరిశ్రమలు స్థాపించండి
-సంపూర్ణ సహకారం అందిస్తాం -బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్ని రకాల వసతులు ఉన్న హైదరాబాదులో పరిశ్రమలు స్థాపించండి ప్రభుత్వ పక్షాన సంపూర్ణ సహకారం అందిస్తామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ విన్ ఓవెన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. గురువారం ఉదయం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంతో బ్రిటిష్ డిప్యూటీ హై […]
Read Moreయువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకే స్కిల్ సెన్సెస్
-దేశంలోనే తొలిసారిగా చేపడుతున్నాం… ప్రతిష్టాత్మకంగా తీసుకోండి -నైపుణ్య గణన ఏర్పాట్లు చేయండి -స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: యువతలో నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధివిధానాల రూపకల్పనపై […]
Read Moreమహిళపై మరో మహిళ కత్తితో దాడి!
నెల్లూరు, మహానాడు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అపార్ట్మెంట్లో ఇద్దరు మహిళల మధ్య వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఏరియాలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న గాయత్రి అనే మహిళపై అదే అపార్ట్మెంట్లో ఉంటున్న రాజేశ్వరి అనే మహిళ కళ్ళల్లో కారం కొట్టి కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో గాయత్రికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స […]
Read Moreఆర్బీఐ మరో కీలక నిర్ణయం
యూపీఐ ద్వారా ట్యాక్స్ చెల్లింపు పరిమితి రూ. 5 లక్షలకు పెంపు ముంబయి, ఆగస్టు 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ట్యాక్స్ చెల్లింపుల పరిమితిని భారీగా పెంచింది. ఇంతకు ముందు రూ. 1 లక్షగా ఉన్న ఈ లిమిట్ను ఇప్పుడు ఒక్కో ట్రాన్సాక్షన్కు రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో పెద్ద మొత్తంలో ట్యాక్స్ చెల్లించేవారికి […]
Read Moreరోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు
కర్నూలు, మహానాడు: ఎమ్మిగనూరు మండలం, కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర గురువారం ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొన్న సంఘటనలో ఎస్ఐకి ఒక కాలు విరిగిపోయింది. రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బాల నాయక్ స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నాయక్ ను చికిత్స కోసం హుటాహుటిన కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు.
Read Moreజీవన్మరణ సమస్యగా మారిన బచావత్ చూపిన హక్కుల పరిరక్షణ
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారికి, నమస్తే! ఈ వినతి పత్రమైనా మీకు చేరుతుందని ఆశిస్తున్నా! బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో ఈనెల 28, 29 తేదీలలో విచారణకు రానున్న కృష్ణా నదీ జలాల అంశంపై మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాధ్రీశ్వరరావుతో పాటు రైతు సంఘాల నేతలు శ్రీయుతులు అక్కినేని భవానీప్రసాద్, వై. కేశవరావు, కె.వి.వి. ప్రసాద్, బొజ్జా దశరథరామిరెడ్డి, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణలతో కూడిన ప్రతినిధి బృందం మీకు […]
Read Moreఅన్నా క్యాంటీన్లు, టిడ్కో ఇళ్ళు మంత్రి పరిశీలన
చిలకలూరిపేట, మహానాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ శాఖామంత్రి పి. నారాయణ గురువారం పరిశీలించారు. అనంతరం టిడ్కో గృహాలను సందర్శించి, లబ్దిదారుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బస్సు ను ప్రారంభించారు. ఇది చిలకలూరిపేట నుండి నరసరావుపేట వయా టిడ్కో గృహాల మీద గా వెళ్లనున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు కూడా వున్నారు. […]
Read Moreవర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు: జస్టిస్ చంద్రచూడ్
చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341(2)కు ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదని […]
Read Moreమరో ఉద్ధానంగా మారక ముందే…
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎ.కొండూరు గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితులను కాపాడండి! ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధిత ప్రాంతాలకు కృష్ణా జలాలు సరఫరా చేయాలి !! కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలి !!! పాడెక్కుతున్న ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ… సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యాన ఆగస్టు 27,28,29 తేదీలలో ఎ.కొండూరు నుండి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రజా […]
Read More