షేక్ హసీనా బెడ్డుపై పడుకొని ఆందోళనకారుల నిరసన

ఢాకా: బంగ్లాదేశ్ లో నెలకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ వచ్చిన విషయం తెలిసిందే.దీంతో ఆందోళనకారులు ఢాకాలోని ప్రధాని నివాసంలోని ఆమె రూమ్ లోకి వెళ్లి వీడియోలు తీసుకున్నారు.ఆమె సేదతీరే బెడ్డు ఇదేనంటూ దానిపై పడుకొని నిరసన తెలిపారు.దీంతోపాటు ఇంట్లోని చీరలు, పాత్రలు దొంగిలించారు. కిచెన్ లోకి చొరబడి అక్కడున్న ఆహారాన్ని తింటున్న వీడియోలను షేర్ చేశారు.

Read More

పాడైన పైరుకి పరిహారం : ఎమ్మెల్యే యరపతినేతి

పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం శాంతినగరం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రసం పీల్చే పురుగు వల్ల ఆకుముడత, పంట ఎండిపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని, అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం లో […]

Read More

పేటలో పరిశుభ్రతకు పెద్దపీట

– ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ఐదేళ్ల పాటు పడకేసిన పారిశుద్ధ్యంపై నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు యుద్ధం ప్రకటించారు. పొద్దున్న లేచినప్పటి నుండి నిద్రపోయే ముందు వరకు ప్రజల్లోనే ఉంటూ సమస్య అనే మాట లేకుండా చేసేందుకు తపిస్తున్నారు. స్వయంగా ఫాగింగ్ యంత్రాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నారు. కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగింపజేశారు. డీవార్మింగ్ స్ప్రే చేశారు. వర్షంలోనూ 8, 11, 21, 29,30 […]

Read More

హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్

10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ దాదాపు 15 వేల మంది యువతకు ఉద్యోగాలు అమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం హైదరాబాద్ : ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇరవై వేల మంది […]

Read More

అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చెల్లి!

తెనాలి, మహానాడు: సోదరుడిపై ఎస్పీకి ఓ చెల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫిర్యాది అందించిన వివరాలివి. తెనాలికి చెందిన విజయ తన భర్తతో సింగపూర్‌లో ఉద్యోగం చేసుకునే సమయంలో తన అన్న విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 2012లో ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ మూండంతస్తుల ఇంట్లో అద్దెకుంటూ తన అన్న 2019 వరకు అద్దె చెల్లించారని విజయ […]

Read More

ఏ మున్సిపాల్టీలోనూ చెత్త క‌న‌ప‌డ‌టానికి వీల్లేదు

అన్నా క్యాంటీన్లు స్వ‌యం స‌మృద్ధి సాధించేలా చూడండి టీటీడీ నిత్యాన్న‌దానం త‌ర‌హాలో ఒక కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు చేద్దాం క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలో కూడా చెత్త క‌న‌ప‌డ‌టానికి వీల్లేద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స‌చివాల‌యంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ ప‌ట్ట‌ణాలు, గ్రామాలు ప‌రిశుభ్రంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధుల ప‌ట్ల శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చాల‌న్నారు. […]

Read More

కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు

కేసీఆర్‌కు బిగ్ షాక్ భూపాలపల్లి: డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురికి కూడా నోటీసులు జారీ చేసింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై […]

Read More

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది

– కళ్ల ముందే మనిషిని చంపుతుంటే పోలీసులు ఆపలేరా? – మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి: ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల కళ్లెదుటే శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురంలో వైయస్ఆర్ సీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడిని (65 ) ఇంట్లో నుంచి బయటికి లాగి టీడీపీ నాయకులు అతి దారుణంగా చంపిన వైనం.నడిరోడ్డుపై హత్యలు, దాడులు చేస్తుంటే పోలీసులు కనీసం గాల్లోకి కూడా కాల్పులు జరపలేదు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది గతంలో […]

Read More

పిల్లలకు ప్రీ స్కూల్ కిట్ల పంపిణీ

పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం, పిల్లుట్ల రోడ్డులోని లెనిన్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రి స్కూల్‌ కిట్లను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. కేంద్రంలో జరుగుతున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వద్ద నుండి వచ్చిన ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పిల్లల ఆరోగ్యంతోపాటు తల్లుల ఆరోగ్యంపై […]

Read More

ఆదరణ పనిముట్లు సత్వరమే పంపిణీ చేయాలి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం రానున్న రోజుల్లో చేనేతలను ఆధునీకరిస్తాం రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లింపు…నాణ్యమైన ధాన్యం సంచులు రైతులకు అందాలి రేషన్ పంపిణీలో అక్రమాలు అరికడతాం క్షేత్రస్థాయికి వెళ్లే అంగన్వాడీ సూపర్ వైజర్లకు టీఏలు జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : బీసీల్లో వారసత్వంగా వచ్చే వృత్తులను ప్రోత్సహించడానికి గతంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు […]

Read More