– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభంపై రాష్ట్ర్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు […]
Read Moreరేషన్ బియ్యం పట్టివేత!
అమరావతి, మహానాడు: నల్ల బజారుకు తరలిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. 550 క్వింటాల రేషన్ బియ్యం, రెండు లారీలను స్వాధీనం చేసుకుని, నిందితుడు బాపట్ల జిల్లాకు చెందిన చీమకుర్తి సుధాకర్, కర్ణాటక కు చెందిన సలవుద్దీన్ అను అరెస్ట్ చేశారు. రేషన్ మాఫియా తరలింపులో గుంటూరు పట్టణానికి చెందిన వ్యాపారి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రముఖ రేషన్ మాఫియా వ్యాపారి కోసం […]
Read Moreదుర్భరంగా ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డు!
ఇబ్రహీంపట్నం, మహానాడు: ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో ప్రయాణం అత్యంత దుర్భరంగా మారింది. నిత్యం వందలాది భారీ లోడుతో బూడిద లారీలు తిరుగుతున్నాయి. బూడిద పై కోట్లాది వ్యాపారం జరుగుతోంది. రవాణా పెరగటంతో స్థానిక ప్రజలకు కష్టాలు కూడా పెరిగాయి. మరోసారి బూడిద పట్నం పేరు అందరి నోట నానుతోంది. ముఖ్యంగా ఖిల్లా రోడ్డు వాసుల కష్టాలు వర్ణతీత. బూడిద తట్టుకోలేక స్థానిక ప్రజలు ధర్నా చేస్తే, తూతూ మంత్రంగా అధికారులు […]
Read Moreసాములోరి పీఠానికి స్థలం రద్దు
-విశాఖ శారదా పీఠానికి గతంలో 15 ఎకరాల స్థలం కేటాయించిన జగన్ -దానిని రద్దు చేస్తూ కూటమి సర్కారు ఉత్తర్వు జారీ -తిరుమలపై నిర్మాణాలపైనా విచారణకు ఆదేశం -జగన్గురువుకు కూటమి సర్కారు ఝలక్ -ఫలించని మంత్రి రాయబారం విశాఖ: జగన్గురువు విశాఖ పీఠాథిపతి స్వరూపానంద స్వామికి.. విశాఖలో జగన్ సర్కారు ఇచ్చిన 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 220 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్ధలాన్ని […]
Read Moreదివ్యాంగులను మోసం చేసిన జగన్ ప్రభుత్వం
• బొల్లా బ్రహ్మనాయుడు అనుచరుల దౌర్జన్యం.. జేసీబీతో ఇల్లు ధ్వంసం • టీడీపీ ఏజెంట్ గా కూర్చున్నందుకు పగబట్టిన శెట్టిపల్లి • వల్లభనేని అనుచరులు రాత్రికి రాత్రే పొలంలో పంటను దోచుకెళ్లారు • వైసీపీ నేతలు, వారి అనుచరుల దౌర్జన్యాలపై వరుస ఫిర్యాదులు మంగళగిరి: వైసీపీ పార్టీ అనుకూలమైన వారికి మాత్రమే పోస్టింగ్ లు ఇచ్చి దివ్యాంగులైన తమకు గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని.. […]
Read Moreవరద బాధితుల కోసం రూ. 25 లక్షల సాయం
– మంత్రి లోకేష్ కు చెక్కు అందజేసిన వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రతినిధులు విశాఖపట్నం: వరద బాధితుల సహాయార్థం దాతలు తమ వంతు సాయాన్ని అందజేస్తూనే ఉన్నారు. వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ తరఫున ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు కోయల వెంకటరెడ్డి రూ.25 లక్షల చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు. విరాళాన్ని అందజేసిన కల్చరల్ సెంటర్ సభ్యులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Moreజగన్వి సిగ్గు లేని విమర్శలు!
– మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి: మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో దోపీడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అమరావతిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ ధన దాహంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని అన్నారు. కూటమి సర్కార్లో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. […]
Read Moreఅచ్చ తెలుగు పండుగ .. అట్లతద్ది
గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది. అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ […]
Read Moreవైసీపీ నేతల అక్రమార్జనసై సీబీఐ,ఈడీలకు ఫిర్యాదు చేశా
– అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ విశాఖ: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఎంవీవీ ఇంటిపై జరుగుతున్న ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇంకా కొనసాగుతాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చెప్పారు. వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మంతా కక్కించి, ప్రజల సంక్షేమం కోసం వినియోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వైసీపీ నేతల […]
Read Moreరాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశాం
– అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు… – కానీ రూ.లక్ష కోట్లవుతాయని పదేపదే గత పాలకుల అబద్ధాలు – రాష్ట్రాభివృద్ధి కోసమే విజన్ 2047… 420లకు నా విజన్ అర్థం కాదు – విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం… – కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుతో అభివృద్ధి చేస్తాం – అమరావతిలో రాజధాని పునఃనిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: అమరావతి రాజధానికి మళ్లీ […]
Read More