రైతులకు రుణమాఫీ కాలేదు…

అంతా ‘అనుముల ఇంటెలిజెన్స్’ మహిమ! – కాంగ్రెస్ పార్టీ ట్విట్‌పై మండిపడ్డ కేటీఆర్‌ హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ చేసినట్టు ఇచ్చిన ప్రకటనలో ఏ విధంగా అయితే అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) రూపొందించిన చిత్రాన్ని వాడారో… రుణమాఫీ జరిగిన రైతుల […]

Read More

చార్‌ధామ్‌ యాత్ర ముగింపు తేదీలివే!

ఉత్తరాఖండ్‌: దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ ఆ వివరాలు వెల్లడించారు. నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు నవంబర్ మూడోతేదీన మూసివేస్తామని వెల్లడించారు. అలాగే నవంబర్ నాలుగోతేదీన తుంగనాథ్ ధామ్ తలుపులు, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామని తెలిపారు. […]

Read More

తులసీదళం ప్రాముఖ్యత

పవిత్రతకు చిహ్నంగా చెప్పుకునే ‘తులసి’ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి అలంకరణలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంది.స్వామివారికి కూడా తులసి అంటే చాలా అభిమానం.భక్తి నిదర్శనంగా నిలచిన తులసి కథను తెలుసుకుందాం. తులసి చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళు కు మహాభక్తురాలు. స్వామిపై ఈమెకున్న భక్తి అపారమైనది. ఆ భక్తి ప్రపత్తుల చేతనే భగవంతుని గురించి తపస్సు చేసి సర్వేశ్వరుని సాక్షాత్కారం పొందింది. స్వామి ప్రత్యక్షమై “నీకేమి కావాలో కోరుకొమ్మని” అడుగగా “ఎల్లప్పుడూ […]

Read More

వైసీపీ నుంచి జనసేనలోకి…

– పార్టీ కండువా వేసి, ఆహ్వానించిన పవన్‌ కల్యాణ్‌ విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నుంచి పలువురు నాయకులు శనివారం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. రాజమహేంద్రవరానికి చెందిన క్రాంతి దంపతులు, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు పార్టీలో చేరారు. వీరికి పవన్ కల్యాణ్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి […]

Read More

ఇక సిమ్ లేకుండానే కాల్స్

– మొబైల్ టవర్లతో పనిలేకుండానే ఫోన్ కాల్స్ – ‘డైరెక్ట్ టు డివైజ్’ సాంకేతికతను అందుబాటులోకి – డైరెక్ట్ టు డివైజ్ – మొబైల్ టవర్లతో పనిలేదు – రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు బీఎస్ఎన్ఎల్ బిజినెస్ షాక్ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోమారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) సాంకేతికతను అందుబాటులోకి […]

Read More

ఆంధ్రా అభివృద్ధిలో దినకర్ పాత్ర కీలకం!

– మహానాడు మీడియా అధినేత బోడేపూడి సుబ్బారావు విజయవాడ, మహానాడు: ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో కీలకమైన ఈ సమయంలో 20 సూత్రాల కమిటీ చైర్మన్‌గా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు లంకా దినకర్ ను నియమించడం శుభ పరిణామంగా చెప్పవచ్చని మహానాడు మీడియా అధినేత బోడేపూడి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. దినకర్ చైర్మన్‌గా శనివారం సచివాలయంలోని ఐదో బ్లాక్ లో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బోడేపూడి సుబ్బారావు, […]

Read More

పుష్ప శ్రీవాణి ఎస్టీనే….

– హైకోర్టు తీర్పు అమరావతి, మహానాడు: మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని శనివారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ఎస్టీ కాదంటూ 2019లో హైకోర్టులో పిటిషన్ వేసిన నిమ్మక సింహాచలం, నిమ్మక జయరాజ్ లకు ఈ తీర్పుతో చుక్కెదురైట్లయింది. పిటిషనర్లు శ్రీవాణి ఎస్టీ కాదంటూ తమ ఆరోపణలను నిరూపించలేకపోయారని హైకోర్టు స్పష్టం చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ(కొండదొర) అని హైకోర్టు నిర్ధారించింది. డీఎల్ సీ, జిల్లా […]

Read More

మద్యం టెండర్లకు నాకు సంబంధం లేదు

– టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్య నరసరావుపేట, మహానాడు: మద్యం టెండర్ల వ్యవహారంలో లిక్కర్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నాను అనే ఆరోపణలు అవాస్తవమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నాయకుడు కొల్లి బ్రహ్మయ్య అన్నారు. నరసరావుపేట లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేటలో నిర్వహించిన మద్యం టెండర్లలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తో చెప్పి షాపులు ఇప్పిస్తానని ఒక్కొక్క లిక్కర్ వ్యాపారి నుంచి […]

Read More

డ్రోన్ స‌మ్మిట్ కు చ‌క‌చ‌కా ఏర్పాట్లు

– ఏర్పాట్లు ప‌రిశీలించిన డ్రోన్ కార్పొరేష‌న్ ఎండీ దినేష్ కుమార్‌ విజ‌య‌వాడ‌, మహానాడు: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ నెల 22-23 వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024కు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్నాయి. రెండు రోజుల స‌ద‌స్సు స‌రిగే మంగ‌ళ‌గిరి సీకే కెన్వెన్ష‌న్ లోనూ, ఇటు 22వ తేదీ సాయంత్రం విజ‌య‌వాడ కృష్ణాన‌ది తీరాన ఉన్న పున్న‌మీ ఘాట్ వ‌ద్ద మెగా డ్రోన్ షో నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు […]

Read More

అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు

• వివిధ రంగాల్లో డ్రోన్ల సాంకేతిక వినియోగంపై 9 సెషన్లు • 4 కీలక ప్రజెంటేషన్లు • అమరావతిని దేశంలో భవిష్యత్తు డ్రోన్ సిటీగా రూపొందించే అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ • దేశ నలుమూలల నుండి డ్రోన్ తయారీదారులతో 40 ఎగ్జిబిషన్లు • డ్రోన్ల వినియోగ విధానం, ఉపయోగాలపై డిమానిస్ట్రేషన్ • 22న విజయవాడ కృష్ణానది బెర్ము పార్కు వద్ద 5 వేల డ్రోన్లతో డ్రోన్ షో, లేజర్ […]

Read More