అమరావతి: మార్షల్ (కానిస్టేబుల్) కూచిపూడి లదియా రావు అసెంబ్లీ ఆవరణలో డ్యూటీ చేస్తుండగా తీవ్రమైన గుండెనొప్పి అపస్మారక స్థితి చేరుకోగా తోటి సిబ్బంది ఎన్నారై ఆసుపత్రికి తీసుకెళ్ల గా డాక్టర్లు మరణించారని తెలిపారు.. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మార్షల్ లదియారావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించి, ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపడతామని మరియు కుటుంబ సభ్యులకు […]
Read Moreసెంటు పట్టా కింద సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించలేదు
-కుమారుడ్ని పొట్టనపెట్టుకున్న వారిని శిక్షించాలి -మంత్రి నారా లోకేష్ ఎదుట బాధితుల ఆవేదన -17వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతిః గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న బాధలకు పరిష్కారం లభించక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారికి తాడేపల్లి ప్యాలస్ తలుపులు తెరుచుకోకపోవడంతో దిగాలుగా వెనుదిరిగారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో తమ సమస్యలకు, కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో […]
Read Moreలెక్చరర్ పోస్టుల భర్తీపై అధికారులతో చర్చించిన మంత్రి నారా లోకేశ్
-న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్న లోకేశ్ -పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని స్పష్టీకరణ ఉన్నత విద్యపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమీక్ష మంగళగిరి: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నత విద్య అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 3,220 లెక్చరర్ పోస్టుల భర్తీ అంశంపై నేటి సమీక్ష సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి కసరత్తులు చేపట్టాలని […]
Read Moreపెద్దిరెడ్డి ఆయన టీం చేసిన దందా వలనే ఈ విషాద ఘటనలు
• ఫ్యాక్టరీలలో ప్రమాద ఘటనలు విషాదకరం • గత వైసీపీ నేతలు, అధికారుల అవినీతితోనే నేడు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు • సేఫ్టీ ఆడిట్ ను థార్ట్ పార్టీకి ఇచ్చి లంచాలు దోచుకున్నారు • ఈ సేఫ్టీ అడిట్ పై సాంకేతిక నిపుణులతో రివ్యూ చేస్తాం • అన్ని ప్యాక్టరీలు, బాయిలర్స్ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించాం • రూ.3000 వేల కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులను మళ్లించారు • ఈఎస్ఐ […]
Read Moreఉస్మానియాలో విజయవంతంగా కాలేయ మార్పిడి చికిత్స
* తల్లి కాలేయాన్ని కుమారునికి అమర్చిన వైద్యులు * ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు […]
Read Moreనీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ గా సుమన్ భేరి
ఢిల్లీ: నీతి ఆయోగ్ పాలక మండలిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.. పీఎం మోదీ ఛైర్మన్ గా ఉండగా సుమన్ కే భేరిని వైస్ ఛైర్మన్ గా నియమించింది. ఫుల్ టైమ్ మెంబర్స్ వీకే సరస్వత్, రమేశ్ చంద్, వీకే పాల్, అర్వింద్ వీరమణి, ఎక్స్ అఫిషియో మెంబర్స్ రాజనాథ్, అమిత్షా, శివరాజ్, నిర్మలా సీతారామన్ ను చేర్చింది.జె పి నడ్డా, గడ్కరీ, రామ్మోహన్, కుమార స్వామి, రాజీవ్ […]
Read Moreఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ
– అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం -ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టాం.అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తాం.ఎవరిని వదలం.. ఎవరికి అవకాశం ఇవ్వము. కాంగ్రెస్ నాయకులారా.. రుణమాఫీ […]
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత
హైదరాబాద్: అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసు కున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Read Moreఢిల్లీలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం
పర్యటన విజయవంతం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో సీఎం అధికారిక నివాసం వన్ జనపథ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు.ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అనంతరం వన్ జనపథ్ లో ఎపి భవన్ రెసిడెన్స్ కమిషనర్ అగర్వాల్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు కి […]
Read More37 లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణం: ఎమ్మెల్యే మాధవి
గుంటూరు, మహానాడు: నల్లచెరువులో 37లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 19వ డివిజన్ నల్లచెరువు 2వ లైన్లో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More