విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి 

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్  గుంటూరు, మహానాడు:  సాంఘిక సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మంచి మార్కులతో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్ధులకు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు.  మంగళవారం ఉదయం తాడికొండ లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, బీసీ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. […]

Read More

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి

– డీజీపీ జితేందర్ హైద‌రాబాద్‌: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు పోలీసు అధికారులు హైదరాబాద్‌కు వచ్చారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం నాడు వారిని ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు. ఆయా జిల్లాలు, […]

Read More

బాబు మెచ్చిన అధికారి జాస్తి కృష్ణకిషోర్

ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ లో అపార అనుభవం  అమరావతి, మహానాడు:  2014-19 లో సీఎం చంద్రబాబు పట్టుపట్టి కేంద్రం నుంచి తెచ్చుకున్నారు ఆయన్ను. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (APEDB)  సీఈవో గా నియమించి.. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించే బాధ్యతను అప్పజెప్పారు. బాబుగారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చెయ్యకుండా… కియా లాంటి పరిశ్రమల నుండి ఫాక్స్ కాన్, టీసీఎల్, మొండాలెజ్, డిక్సన్ లాంటి వందలాది సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరిపి ఫాలో అప్ […]

Read More

జిల్లాకో ఫ్లాగ్‌షిప్ కార్య‌క్ర‌మం

* ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యం * సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టి పెట్టాలి – పబ్‌లకు టైమింగ్ పెట్టండి – స్ట్రీట్‌ఫుడ్ సెంటర్లను వేధించకండి * జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: ఆయా జిల్లాలో ఉన్న వ‌న‌రులు, ప్రాంత ప‌రిస్థితుల ఆధారంగా ప్ర‌తి క‌లెక్ట‌ర్ ఒక్కో ఫ్లాగ్‌షిప్ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసి అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌ర్ల […]

Read More

పిన్నెల్లికి ఒక రూల్… పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు కు మరొక రూల్ ఉండకూడదు కదా?

సునీల్ అన్ని అమెరికా టూర్లకు డబ్బెక్కడిది? సునీల్ కుమార్ చేతిలో ఎక్కువమంది దెబ్బలు తిన్నది దళితులే ప్రవీణ్‌కుమార్‌వి లేకిమాటలు నన్ను చంపటానికి అప్పుడే కుట్ర దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఈ స్వయం ప్రకటిత దళిత నాయకుడు ఎక్కడున్నాడు? నేనొక దళిత వాదిని… డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం లపై జరిగిన దాష్టికాన్ని ఖండించిన వారిని నేను ముందు వరుస లోనే ఉన్నాను నాపై ద్వేషాన్ని పెంచే విధంగా దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం […]

Read More

మంత్రి డోలాను కలిసిన పలువురు ముఖ్య కార్యదర్శులు

వెలగపూడి :  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాల, వాలంటీర్ల శాఖా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.కన్నబాబు, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, విభిన్న ప్రతిభావంతుల శాఖ […]

Read More

సంజయ్ గారూ.. కరీంనగర్ కష్టాలు కడతేర్చండి

– బడ్జెట్‌లో జిల్లాకు నిధులు తీసుకురండి – పెండింగ్-కొత్త ప్రాజెక్టులకు మోక్షం కలిగించండి – కేంద్రమంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగలేఖ కరీంనగర్:  జిల్లాకు చెందిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కేంద్రమంత్రిగా మీ పలుకుబడి ఉపయోగించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తన జిల్లాకే చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కు రాసిన బహిరంగలేఖలో కోరారు. ఆమేరకు ఆయా ప్రాజెక్టుల వివరాలు తన లేఖలో […]

Read More

ఉచిత ఇసుకలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు

అక్టోబరు తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి బోట్ సొసైటీలకు కూడా అనుమతి డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక – క్యాబినె ట్ భేటీలో మంత్రులతో సీఎం చంద్రబాబునాయుడు అమరావతి:  ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. కేబినెట్ భేటీ […]

Read More

బాలినేని.. నీ కొవ్వు దించుతా

– ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు… నీ సంగతేంటో చూస్తా – ఇలాగే మాట్లాడితే నీ కొవ్వు దించుతానంటూ జనార్దన్ కౌంటర్ – బాలినేనికి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వార్నింగ్ ఒంగోలు: ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపొందగా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. తాజాగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఎన్నికల తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని తాజాగా […]

Read More

తొలి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి 

– కొండపై పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవీ  వినుకొండ, మహానాడు:  వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి తిరునాళ్ల బుధవారం ఘనంగా జరగనుంది. దీనిలో భాగంగా వినుకొండ మున్సిపల్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం కొండపై జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా […]

Read More