వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కాదు…విజయసాయి మాస్టర్ స్కాం

-మాస్టర్ ప్లాన్ పేరిట విజయ సాయి ముఠా వేల కోట్ల దోపిడీ – వీఎంఆర్డీఏ రూపొందించిన 2041 మాస్టర్ ప్లాన్ పూర్తిగా లోపభూయిష్టం – ప్రతిపాదిత మార్పులను వెంటనే రద్దు చేయాలి – జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖ: గత వైసీపీ ప్రభుత్వం విశాఖలో చేసిన అతి పెద్ద కుంభకోణాల్లో విఎమ్ఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఒకటి. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కాదు…విజయసాయి మాస్టర్ స్కాం. విజయసాయి కనుసన్నలలో […]

Read More

యానిమేటర్లు, ఆర్పీలపై వేధింపులు ఆపాలి

-కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన  -ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగులను మార్చడం సరికాదు  – యూనియన్ నాయకులు దండా లక్ష్మీనారాయణ    గుంటూరు, మహానాడు: యానిమేటర్లు, ఆర్పీలపై రాజకీయ వేధింపుల ఆపాలని కోరుతూ పెద్ద సంఖ్యలో ఆర్పీలు, యానిమేటర్లు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యానిమేటర్లు, ఆర్పీలపై తక్షణమే రాజకీయ వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ […]

Read More

అంబానీ ఇంట్లో జరిగిన వివాహంతో ఆషాఢం గుట్టురట్టు

ఆషాఢం లేదు, గీశాడం లేదు, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆషాఢ మాసాన అల్లుడూ అత్తా ఒక వాకిట్లో తిరగకూడదట. అందుకని ఈ నెలలో ముహుర్తాలు లేవని పెళ్లి చెయ్యరు. ముహుర్తాలన్నీ పురోహితుల సృష్టి మాత్రమే అని నిన్న బొంబాయిలో జరిగిన అంబానీ కుటుంబంలో జరిగిన వివాహంతో బట్టబయలైంది. అసలు ముహుర్తాలు మోసం అని, ఇందంతా పురోహితుల పొట్టకూటి కోసం తప్ప ముహూర్తంలో ఎలాంటి బలం లేదని 2500 సంవత్సరాల క్రితమే […]

Read More

అగ్రకులాలకు అంబేద్కర్ వ్యతిరేకం కాదు

ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకోసం కన్నీరు, కార్చిండు, మానసిక వేదనకురై ఆహుతి అయిండు! కొడుకులు బిడ్డలను కోల్పోయాడు, ఆ మహనీయుని భిక్షతో రిజర్వేషన్లు అనుభవిస్తున్న దళిత వర్గాలు ఆ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము! అవమానాలు, కుల వివక్షత, రాజకీయ అణిచివేత అవేమి కొత్తేమి కావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు.. భారతదేశంలో జీవం ఉండే ప్రతి ప్రాణి నుండి, […]

Read More

హామీలు అమలు కావడం లేదు

-రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్  -గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలి -కలెక్టర్ కు విన్నవించిన రైతు సంఘం నాయకులు గుంటూరు, మహానాడు: ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయేగాని అమల్లోకి రావడం లేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు […]

Read More

డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

-పట్టుబడ్డవారిలో సినీ ప్రముఖులు -ఐదుగురు నైజీరియన్ల అరెస్ట్ -200 గ్రాములకు పైగా కొకైన్‌ స్వాధీనం -గతంలో రకుల్‌పైనా డ్రగ్స్ ఆరోపణలు హైదరాబాద్ : రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని […]

Read More

మా ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ పాటించరా?

-బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు -అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న ప్రభుత్వం -బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు -శాసస సభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాస్తున్న రేవంత్ సర్కార్ -ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలన్న కేటీఆర్ -సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి -అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతాం -స్పీకర్ గడ్డం ప్రసాద్ కు […]

Read More

మంథని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

-వార్డులలో పెండింగ్ రోడ్డు డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రారంభం -వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించాలి – అమృత్ పథకం 2.0 క్రింద మంథనిలోనీ పోచమ్మ వాడలో వాటర్ ట్యాంక్ తో పాటు 25 కిలో మీటర్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని, జూలై – 15: అభివృద్ధి, సంక్షేమం […]

Read More

మంత్రి సవితను కలిసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు

అమరావతి, మహానాడు: బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సచివాలయంలో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ జిల్లాలలో గల మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ స్టడీ సర్కిల్స్ ను పటిష్ట పరచాలని, అన్ని రకాల పోటీ పరీక్షలకు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని, స్టడీ సర్కిల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని మంత్రి సవితకు మెమోరాండం అందజేశారు.

Read More

శాంతి బిడ్డ తండ్రి విజయసాయిరెడ్డే

– నాకు తనే ఆ మాట చెప్పింది -విల్లా కొనుగోలుకు సాయిరెడ్డే కోటిరూపాయలిచ్చారు – మరో కోటి రూపాయలు శాంతి సమకూర్చింది – విజయసాయి భార్య సునంద నాకు 60లక్షల నగదు ఇచ్చారు -2 కోట్ల 60 లక్షలతో విల్లా కొన్నాం – దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్‌మోహన్ – సాయిరెడ్డి మీడియా ముందుకొచ్చిన రోజునే ప్రత్యక్షమైన మదన్ హైదరాబాద్: ముమ్మాటికీ తన భార్య బిడ్డకు తండ్రి […]

Read More