దేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ 

-సింగపూర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు సింగపూర్, మహానాడు: సింగపూర్ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు సింగపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్  ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు హాజరై ప్రసంగించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కరణలకు నాంది […]

Read More

కోడికత్తి శీను బెయిల్ రద్దుకు ‘సుప్రీం’ నో

ఢిల్లీ: కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సుప్రీంను ఎన్ఐఏ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.

Read More

వైకాపా అయిదేళ్ల పాపాలే శాపాలయ్యాయి: ఎమ్మెల్యే ప్రత్తిపాటి

15 రోజుల్లో ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేటకు తాగునీరు ఎన్టీఆర్ సుజల పథకం, పాతచెరువు, కొత్తచెరువులను పరిశీలించిన ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో గడిచిన అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే తాగునీటి సరఫరా విషయంలో శాపాలై ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కీలకమైన తాగునీటి ప్రాజెక్టులను పడకేయించడం,  కనీసం నీటి నాణ్యత పరీక్షల్ని పట్టించుకోక […]

Read More

ప్రాణాలు తీసిన ఇంస్టాగ్రామ్ నకిలీ ఖాతా

–స్నేహితుడే మోసం చేశాడని నిలదీత -మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య సత్తెనపల్లి, మహానాడు: ఇంస్టాగ్రామ్ నకిలీ ఖాతాతో ఓ యువకుడు యువతిలా చాటింగ్ చేసి తన స్నేహితుని దగ్గరే నగదు కాజేశాడు. చివరికి నిజం తెలిసి ఆ స్నేహితుడే నిలదీయడంతో మనస్తాపానికి గురై ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జరిగింది. వివరాల్లోకి వెళితే… తెనాలికి చెందిన దాసరి భాను ప్రకాష్(19) కుటుంబం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి కూలి పనుల కోసం […]

Read More

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

–విభాగాధిపతులపై అసహనం -నగర కమిషనర్ అత్యవసర సమీక్ష సమావేశం గుంటూరు, మహానాడు: ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. నగర కమిషనర్ వ్యక్తిగత సెలవులో ఉన్నప్పుడు ఆయా విభాగాధిపతులు తమ విభాగ పనితీరు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని నగర కమిషనర్ జిఎంసి విభాగాధిపతులపై అసహనం వ్యక్తం చేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఇవ్వాల్సిన […]

Read More

గుంటూరు నుంచి శ్రీశైలానికి పాదయాత్ర

-కూటమి విజయం నేపథ్యంలో తెదేపా అభిమానుల మొక్కు -స్వాగతం పలికిన మహానాడు మీడియా ఎండీ వినుకొండ, మహానాడు: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం అభిమానులు గుంటూరు నుండి శ్రీశైలానికి కాలినడకన బయలుదేరారు. ఈ బృందం వినుకొండ చేరుకున్న సందర్భంగా మహానాడు మీడియా ఎండి బోడేపూడి వెంకట సుబ్బారావు, వినుకొండ మండల తెలుగుదేశం నాయకులు, నడిగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారికి సాదరంగా […]

Read More

ఏ సమస్యలు ఉన్నా నా వద్దకు రండి

– పల్నాడు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా ఎస్పీగా కంచి శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… చరిత్రాత్మకమైన పల్నాడు జిల్లాకు రావడం సంతోషం. ఎన్నికల తరువాత పల్నాడులో అనేక సమస్యలు వచ్చాయి. గతంలో ఉన్న ఎస్పీ వాటిని సమర్ధవంతంగా పరిష్కారించారు. నేను కూడా జిల్లాలోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తాను. చట్టవ్యతిరేకమైన చర్యలకు […]

Read More

అన్నే రామకృష్ణ భౌతిక కాయానికి మంత్రి కొల్లు రవీంద్ర అశ్రు నివాళి

టీడీపీ గెలుపు కోసం అలుపెరుగక శ్రమించిన అన్నే రామకృష్ణ మరణం పార్టీకి తీరని లోటని రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గొల్లపూడిలోని నివాసానికి వచ్చారు రామకృష్ణ భౌతిక దేహానికి నివాళులర్పించారు. పూల మాల వేసి ఘన నివాళి తెలిపారు. టీడీపీ పోల్ మేనేజ్మెంట్ విభాగంలో అందించిన సేవల్ని కొనియాడారు. నిత్యం పార్టీ కోసం తపించే రామకృష్ణ లాని […]

Read More

కార్పొరేట్ కల్చరే కొంప ముంచింది!

– పార్టీని ఐప్యాక్‌కు అప్పగించి ముంచేశారు – వారికున్న రాజకీయ అనుభవం ఏమిటి? – పదవుల కోసం ఆ ప్రతినిధులు బేరాలు పెట్టారు – తమ నివేదికలు మంత్రులకూ ఇచ్చేవారు – నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేల పాత్ర లేకుండా చేశారు – ఐప్యాక్‌ను నమ్మి నిండా మునిగిపోయాం -వైసీపీని ఐ ప్యాకే నిలువునా ముంచేసింది – జగన్‌పై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయాలనుకున్నారు – కానీ టీడీపీకి అప్పుడు బలం లేక […]

Read More

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా 

– చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రగిరి, మహానాడు:  విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే  పులివర్తి నాని అన్నారు. మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఒక్కటై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని ఆదివారం సన్మానించారు. చంద్రగిరి టౌన్‌లోని స్టేట్ బ్యాంక్ (మెయిన్ బ్రాంచ్) ముందర ఉన్న విశ్రాంతి ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ సభకు  చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి […]

Read More