–ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉమ్మడి ప్రణాళిక -గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన -మహిళా సాధికారతకి ఆర్డీటీ ఎనలేని కృషి -విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో ఆర్డీటీ నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ని […]
Read Moreగంగానమ్మ తల్లి ఆలయంలో మంత్రి లోకేష్ దంపతుల పూజలు
తాడేపల్లి: తాడేపల్లిలోని గంగానమ్మతల్లి ఆలయ పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. లోకేష్, బ్రాహ్మణిలకు ఆలయ కమిటీ పెద్దలు ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతిఏటా ఆషాడమాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని […]
Read Moreనా భార్య బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి
– వైసీపీలో అ ‘శాంతి’గర్భం – కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది కాదు – ఎంపి విజయసాయిరెడ్డి, లాయర్ సుభాష్పై చర్య తీసుకోండి – కమిషనర్కు దేవదాయశాఖ ఏసీ శాంతి భర్త ఫిర్యాదు – సోషల్మీడియాలో విజయసాయి, శాంతి ఫొటోలు హల్చల్ – శాంతి వెనుక చార్టెడ్ ఫ్లైట్ ఎక్కడిది? – తెరపైకి విజయసాయి విశాఖ లీలల ట్రోలింగ్ – విజయసాయిపై ఆరోపణలతో వైసీపీలో కుదుపు – ఆరోపణపై పెదవి […]
Read Moreద్రాక్ష–తప్పనిసరిగా తీసుకోవలసిన పండు!
జనవరి లో సమృద్ధిగా లభించే పండు ద్రాక్ష. అది నలుపు / ఊదా మరియు ఆకుపచ్చ రకాలతో మరియు విత్తనాలు మరియు విత్తనాలు లేనివిగా దొరుకుతాయి.. ద్రాక్ష పళ్ళు మొత్తం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మం మరియు జుట్టుకు కూడా మంచివి. చర్మానికి ద్రాక్ష పళ్ళ వల్ల కలిగే ప్రయోజనాలు: సన్స్క్రీన్ లోషన్ పెద్దగా సహాయం చేయనప్పుడు మరియు వడదెబ్బ సంభవించినప్పుడు, మెత్తని ద్రాక్షగుజ్జు ను సుమారు 30 నిమిషాలు […]
Read Moreకోచింగ్ సెంటర్లు వాళ్ల లాభాల కోసం పరీక్షలు వాయిదా వేయాలా?
ఏ పరీక్ష రాయనోళ్లు ఈ వాయిదా అడుగుతున్నారు ముగ్గురు దీక్ష చేస్తే.. దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయట్లేదు ఓ కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నడు రెండు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే 100 కోట్లు లాభం వస్తుంది అని చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా జూన్ 2 లోపల నోటిఫికేషన్ విడుదల చేసి […]
Read Moreడయేరియా కట్టడికి చర్యలు
పిడుగురాళ్లలో రెండోసారి పర్యటించిన మంత్రి నారాయణ 100 శాతం డయేరియా నివారించాలి పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో డయేరియా కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డయేరియాపై సీఎం చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చర్చించారు. డయేరియాను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పిడుగురాళ్ల లో డయేరియా ప్రబలిన లెనిన్ […]
Read Moreదేవరంపాడు నుంచి తిరుపతికి పాదయాత్ర
జనసేన పార్టీ నాయకుల మొక్కు జెండా ఊపి ప్రారంభించిన కన్నా నాగరాజు సత్తెనపల్లి, మహానాడు: దేవరంపాడు శ్రీ నేతివెంకన్న స్వామి ఆలయం నుండి తిరుపతికి పాదయాత్రను గుంటూరు మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని మొక్కుకున్న జనసేన పార్టీ నాయకులు రాజుపాలెం మండలం దేవరంపాడు శ్రీ నేతి వెంకన్న స్వామి ఆలయం నుండి తిరుమల తిరుపతి […]
Read Moreసబ్సిడీపై బియ్యం, కందిపప్పు
స్టాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: సామాన్యులకు నిత్యవసర సరుకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. దీనిలో భాగంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినుకొండ డాల్ & రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన స్టాల్ ను ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో […]
Read Moreకుల మతాలకతీతంగా తొలి ఏకాదశి
తిరునాళ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: ఈనెల 17వ తేదీన వినుకొండ కొండపై వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చిన్న కొండపై జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినుకొండ మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, డి వెంకయ్య ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా […]
Read Moreకార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వాసుపత్రి
చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి పరిశీలించిన ప్రత్తిపాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో సమీక్ష గుంటూరు, మహానాడు: కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా స్థానిక వంద పడకల ఆస్పత్రిని తీర్చిదిద్ది తీరుతామని ప్రకటించారు మాజీ మంత్రి, చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ సహకారంతో పట్టణ ప్రజ ల వైద్య అవసరాలకు పెద్దదిక్కుగా ఆ ఆస్పత్రిని త్వరలోనే సకల వసతులతో అభివృద్ధి […]
Read More