గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు -ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం -పెనుమాకలో పింఛన్ల పంపిణీ కోసం లబ్ధిదారు ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు -పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నరసరావుపేటలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ -నరసరావుపేటలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే […]
Read Moreటీవీ9 రజనీకాంత్.. ఒక స్వాతిరెడ్డి!
– ‘మెరుగైన సమాజం’లో ధైర్యం మరుగైందా? – టీవీ9 రజనీకాంత్పై ఓ మహిళ ప్రశ్నల వర్షం – రజనీకాంత్ ఆస్తులపై బహిరంగ చర్చ పెట్టిన వైనం – ఆధారాలతో ప్రశ్నలు సంధించిన స్వాతిరెడ్డి -బంధువు పేరుతో స్థలాలు, విల్లాలు కొన్నారంటూ ఆధారాలు బయటపెట్టిన స్వాతిరెడ్డి – నివ్వెరపోయి నోరెళ్లబెట్టిన ‘మెరుగైన సమాజం’ – ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పని రజనీకాంత్ – తాను సచ్చీలుడినని చాటే చాన్సు వినియోగించుకోని వైచిత్రి […]
Read Moreదళిత, బీసీ వర్గాల ద్రోహి..వీసీ రాజశేఖర్
– నలుగురు గెస్ట్ ఫ్యాకల్టీ ల పొట్ట కొట్టిన వీసి రాజశేఖర్ – వ్యక్తిగత కక్షకు వర్సిటీ నిధులు దుబారా చేసిన వీసి -కుల రాజకీయాలతో వర్సిటీ వాతావరణాన్ని నాశనం చేసిన వీసి – వీసి రాజశేఖర్ కబంధహస్తాల నుంచి నాగార్జున వర్సిటీని కాపాడాలి ప్రపంచ మేధావి, దళితుల ఆశాజీవి, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కు వారసుడునని చెప్పుకుంటున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసి ఆచార్య రాజశేఖర్ ముగ్గురు […]
Read Moreకొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతం
స్టాండింగ్ కమిటీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు సీనియర్ న్యాయవాదులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారు కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకం బార్ కౌన్సిల్ ను మోడీ మోసం చేశారు సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తున్నా – మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,సోమ భరత్ కుమార్ ,గెల్లు శ్రీనివాస యాదవ్ ,లలిత రెడ్డి హైదరాబాద్: జులై 1 వ తేదీ నుండి క్రిమినల్ […]
Read Moreఅదానీకి విద్యుత్ బిల్లుల వసూలు అప్పగించే కుట్ర
విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ బిల్లుల వసూలు పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న పాతబస్తీకే పరిమితం కాదు విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే కుట్ర రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడలేదు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి హైదరాబాద్: విద్యుత్ బిల్లుల వసూలును ప్రయివేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతుంది. విద్యుత్ బిల్లుల వసూలును ఆదానీకి అప్పగించేందుకు […]
Read Moreనిరుద్యోగుల తరుపున నిలదీస్తాం
అసెంబ్లీని స్తంభింప చేస్తాం ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలి ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది నిరుద్యోగ యువతీ యువకులకు బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుంది మోతీలాల్ కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణ స్పందించాలి. అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వాన్ని పూర్తి […]
Read Moreరెండు లక్షల ఉద్యోగాల భర్తీ అంశం పైన రాహుల్ గాంధీ స్పందించాలి
ఎన్నికల ముందు తెలంగాణ యువతను కలిసి ఇచ్చిన హామీపైన రాహుల్ స్పందించాలి తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ అంశం పైన స్పందించకపోవడంతో రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపైన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ముందు స్వయంగా తెలంగాణలోని యువతను నిరుద్యోగులను కలిసి రెండు లక్షల […]
Read Moreఏపీ కి ప్రత్యేక హోదా/ప్యాకేజీ ఖాయమే!
(భోగాది వేంకట రాయుడు) “ఏడ్చే దాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు…” అనే సామెత చందం గా, చంద్రబాబు నాయుడు అడక్కుండానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా/ ప్రత్యేక ప్యాకేజి త్వరలోనే రావడానికి అవకాశాలు పుష్కలం గా కనపడుతున్నాయి. 2018 నుంచి దాదాపు ఓ ఏడాది పాటు, ఈ ప్రత్యేక హోదా కోసం అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎంత యాగీ చేశారో తెలిసిందే. […]
Read Moreరేషన్ బియ్యం స్కామ్ లో అడ్డంగా బుక్కైన ద్వారంపూడి
అక్రమ రవాణా అంతా.. ద్వారంపూడి ఫ్యామిలీ కనుసన్నల్లో మంత్రి నాదెండ్ల కాకినాడలో మకాం ద్వారంపూడి అరాచకాలు చూసి ఆశ్చర్యపోయా మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ: రేషన్ బియ్యం స్కామ్ను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ స్కామ్లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. రెండు రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో మకాం వేశారు. కాకినాడ సిటీలో, పోర్టులో […]
Read Moreవైసీపీ కోసం అరెస్ట్ కాదు.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం
లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా – ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతి: వైసీపీ కోసం అరెస్ట్ కాదు.. ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. “ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. మా వారిని పరామర్శించేందుకు వెళ్తున్న నన్ను అడ్డగిస్తున్నారు. ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు. పోలీసులు నన్ను వెళ్లద్దంటున్నారన్నారు. దీనిపై లోక్ సభ […]
Read More