• ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న… రూ. 7000 పెన్షన్ పంపిణీ • రాజకీయ లబ్ధికోసం నాడు పండుటాకులను ఇబ్బంది పెట్టిన జగన్ • మండుటెండలో నిలబెట్టి 60 మంది ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి • జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం.. అప్పుల ఊభిలో రాష్ట్రం • పోలవరాన్ని గోదాట్లో ముంచి… మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశాడు • కరెంట్ బిల్లులు ఎకువస్తే పింఛన్ […]
Read Moreఏపీ ఉద్యోగుల హ్యాపీ
– ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు… – ఒకటో తేదీన జీతాలొచ్చేయోచ్! – ఠంగు ఠంగుమన్న ‘శాలరీ శబ్దాల’తో ఖుషీ – థ్యాంక్స్.. బాబూ అంటున్న ఉద్యోగులు – ఐదేళ్ల తర్వాత ఏపీ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు – మాట నిలబెట్టుకున్న చంద్రబాబు – జగన్ హయాంలో 15 వ తేదీ వరకూ ఎదురుచూపులే – ఖుషీ అవుతున్న ఆంధ్రా ఉద్యోగులు – తెలంగాణలో కేసీఆర్ జమానాలో జిల్లాల వారీగా జీతాలు – […]
Read Moreగుంటూరులో ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పెన్షనర్లకు ఉదయం 6 గంటల నుండే వారి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని, సోమవారం సాయంత్రానికి పించన్ల పంపిణీ నూరు శాతం పూర్తికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏల గల్లా మాధవి, మహ్మద్ నసీర్ లతో కలిసి పట్టాభిపురం, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పించన్ల […]
Read Moreసీఎం చంద్రబాబునాయుడు కటౌట్కి పాలాభిషేకం చేసిన మంత్రి నారాయణ
– ఫించనుదారుల చేత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయించిన మంత్రి నారాయణ – వెంకటేశ్వరపురంలో లబ్ధిదారులకి ఫించన్లు పంపిణీ చేసిన నారాయణ, కోటంరెడ్డి జులై 1వతేదీ వృద్ధాప్య, వితంతువులకు ఫించను రూ. 7000, దివ్యాంగులకు రూ. 6000 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందచేసిన సందర్భంగా…నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరపురంలోని జనార్ధన్ రెడ్డి కాలనీలో… మాజీ కార్పొరేటర్ జహీర్ ఆధ్వర్యంలో… సీఎం చిత్ర పటానికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది. ఈ […]
Read Moreజైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం అమరావతి: జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అరకు ఆర్గానిక్ కాఫీ బ్రాండ్ను తానే కనిపెట్టినట్టు మన్కీబాత్లో ప్రధాని మోదీ ముద్ర వేసుకున్నారంటూ జైరాం రమేశ్ ‘ఎక్స్’లో చేసిన పోస్టుపై లోకేశ్ ఘాటుగా స్పందించారు. ‘‘అరకు కాఫీ గురించి ప్రధాని మోదీ గొప్పగా […]
Read Moreజగన్ కు అమరావతిలో ఉండే అర్హత లేదు
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రజా రాజధాని అమరావతి లోని తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే అర్హత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్ళి పోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం బెంగుళూరు బంగ్లా కు వెళ్ళిన వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నారనే వార్తల నేపథ్యంలో బాలకోటయ్య […]
Read Moreసంపద సృష్టికర్తకు సవాళ్ళేమీ కొత్త కాదు
-అవ్వాతాతల కళ్ళల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఊరూరా పండుగలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలు -దర్శిలో పింఛన్ల పంపిణీలో మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మొదటిసారి దర్శి నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రివర్యులు స్వామికి శాలువాతో సత్కారించి, పుష్ప గుచం అందజేసి సాదర స్వాగతం పలికిన డా. గొట్టపాటి లక్ష్మీ లలిత్ సాగర్ […]
Read Moreవైసీపీ నేత ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
-ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ప్రభుదాస్ -ఉద్దండరాయునిపాలెంలో ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు -రెండు లారీలు, కారు స్వాధీనం -ప్రభుదాస్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు సంబంధించి ఇటీవల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బరితెగించిన ఇసుక మాఫియా ఏకంగా పోలీసులకే సవాలు విసురుతోంది. దీంతో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. తాజాగా, బాపట్ల వైసీపీ […]
Read Moreయువనేత లోకేష్ ఇలాకాలో పెన్షన్ల పండుగకు శ్రీకారం!
లోకేష్, చంద్రబాబులకు పెనుమాక వాసుల ఆత్మీయస్వాగతం మంగళగిరి: యువనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం ఉదయం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతల పెన్షన్ ను రూ.4వేలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… 3నెలల ఎరియర్స్ కలిపి 7వేలరూపాయల పంపిణీ చేశారు. రాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేష్ ఇలాకాలో పెంచిన పెన్షన్ల అందజేత కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడంతో ఇక్కడి […]
Read Moreహైకోర్టులో కేసీఆర్కు ఎదురుదెబ్బ
-జ్యుడిషియరీ కమిషన్ విచారణపై కేసీఆర్ సవాల్ -కేసీఆర్ వాదనను త్రోసిపుచ్చిన హైకోర్టు -సుప్రీంకు వెళ్లనున్న కేసీఆర్ హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలూ విన్న న్యాయస్థానం, ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్ను కొట్టేసింది. దీనితో […]
Read More