-మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి, నారా లోకేష్ మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీని వదులుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు తేజం హనుమ విహారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశేష గౌరవంతో తిరిగి స్వాగతం పలుకుతున్నది. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించిన వారిని ప్రజలు తిరస్కరించారు. […]
Read Moreస్వర్ణకారులకు లోకేష్ హామీ
-ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు -ప్రజాదర్బార్ కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న […]
Read Moreక్షీణించిన ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోగ్యం
ఢిల్లీకి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె రక్తంలో చక్కెరస్థాయులు పూర్తిస్థాయిలో పడిపోయాయి. దీంతో తెల్లవారుజామున ఆతిశీని ఆప్ నేతలు లోక్నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు.. ఆమె లోక్ నాయక్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఉన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ ట్వీట్ చేసింది. అతిశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని… […]
Read Moreజగన్కు ఝలక్ ఇవ్వనున్న ఐదుగురు రాజ్యసభ ఎంపీలు?
– బీజేపీలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు – విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు, కృష్ణయ్య, మోపిదేవి, అయోధ్య జంప్? – బీజేపీతో మంతనాలు పూర్తి? – బాబును వ్యతిరేకించే ఓ మాజీమంత్రి తనయుడైన యువ ఎంపీతో ఒక మీడియా అధిపతి మంతనాలు? – ఆ మీడియా అధిపతి ఎంపీ లిక్కర్-శాండ్ వ్యాపారాలు స్వాధీనం చేసుకుంటున్నారా? – చిత్తూరు జిల్లాలో బాబుపై హత్యాయత్నం కేసు పెట్టించిన ఆ మాజీ మంత్రి – కుప్పంలో […]
Read Moreఅవును జగన్.. పైన దేవుడున్నాడు!
– దేవుడి స్క్రిప్ట్ అంటే ఇది కాదా?! సిఆర్డీయే చట్టాన్ని రద్దు చేద్దామని వైకాపా ప్రయత్నించింది. ఆ చట్టం రూల్స్తోనే నిర్మాణం దశలోని వైకాపా పార్టీ ఆఫీసు కూల్చబడింది. పొన్నవోలు సుధాకర్ను పంపించారు హైకోర్టుకు. నిర్మాణంలో వున్న మా వైకాపా పార్టీ ఆఫీసును కూల్చకండి అంటూ.. ప్రమాణస్వీకారం రోజు, నిన్న. స్టే ఇవ్వలేదు. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోర్టు సెలవిచ్చింది. కానీ పొన్నవోలు తాజాగా ప్రెస్మీట్ పెట్టి రాజకీయంగా దీనిని […]
Read Moreపార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు
మొన్నటి ఎన్నికలను సవాల్ గా తీసుకుని కార్యకర్తలు, నేతలు పార్టీని విజయతీరానికి చేర్చారు కార్యకర్తలు బలంగా ఉంటేనే…పార్టీ బలంగా ఉంటుంది…వారిని గౌరవిస్తాం కార్యకర్తలను వేధించిన వారికి, అక్రమార్కులకు టీడీపీలోకి నో ఎంట్రీ బీసీ నేతలనే పార్టీ అధ్యక్షులుగా, స్పీకర్ గా ఎన్నుకున్నాం – పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన […]
Read Moreబీఎల్సీ మోడల్లో 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి
* కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి ఢిల్లీ: 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని […]
Read Moreరక్షణ శాఖ భూమలు బదలాయించండి
* వరంగల్ సైనిక స్కూల్ అనుమతులు పునరుద్ధరించండి * రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి ఢిల్లీ : హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]
Read Moreతెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు
తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఆశించాను శ్రీశైలం హైడల్ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి సమీక్ష శ్రీశైలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శ్రీశైలం: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్న వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, బ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. […]
Read Moreఈశ్వరమ్మను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే అంశం నిందితులను ఇప్పటికే రిమాండ్ చేశారు.. పూర్తి సమాచారం సేకరించి కఠిన చర్యలు తీసుకుంటాం ఈశ్వరమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది, ఆదుకుంటుంది మంత్రి జూపల్లితో కలిసి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన ఈశ్వరమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నాగర్ కర్నూలు జిల్లా, […]
Read More