-ఈ రంగంలో సంస్కరణలతో ముందుకెళ్తున్నామన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి -గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ మాకు రెండు కళ్లవంటివి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తాం – దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారతాం -4వ విడత క్రిటికల్ మినరల్ బ్లాకుల వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి -భాగస్వాములందరి సహకారంతో మరింత ముందుకెళ్దామన్న కేంద్ర సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే -డివిడెండ్లు కల్పించడంలో మెటల్, మైనింగ్ రంగం టాప్ […]
Read Moreమూడు నెలల్లో నైనీ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
– సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి -సింగరేణి నైనీ ప్రాజెక్టుకు పూర్తి సహకారం -త్వరలోనే అటవీ భూమి బదలాయింపునకు అన్ని చర్యలు -సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ విజ్ఞప్తిపై ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి -ప్రదీప్ కుమార్ జెనా సానుకూల స్పందన -ఒడిశా రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీసీసీఎఫ్తోనూ సీఎండీ భేటీ సింగరేణి భవన్: సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక […]
Read Moreమహిళా ఉద్యోగినుల రక్షణపై చర్యలు తీసుకోండి
– డీజీపీని కలిసిన అమరావతి జేఏసీ నేతలు – అభినందించిన బొప్పరాజు మంగళగిరి: డీజీపీ సి.హెచ్.ద్వారకా తిరుమలరావు ని ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటి, అనుబంధ సంఘాల ఆద్వర్యంలో మర్యాదపూర్వకంగా కలసి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లులు,స్టేట్ సెక్రటరీజెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ.. ఉద్యోగులపై ప్రధానంగా మహిళా […]
Read More8 శాఖల అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల
– జగన్ సర్కారు అవినీతిపై శ్వేతపత్రాలు – విడుదల తేదీలు ఖరారు చేసిన చంద్రబాబునాయుడు – ఆయా శాఖల అధికారులతో మంత్రుల భేటీలు – అవినీతి అంశాల గుర్తింపుపై మంత్రుల కమిటీల కసరత్తు – గత సర్కారు అవినీతిని జనంలోకి తీసుకువెళ్లనున్న బాబు సర్కారు విజయవాడ: జగన్రెడ్డి ప్రభుత్వంలోని 8 కీలక శాఖలలలో జరిగిన అవినీతి అక్రమాలపై శ్వేతపత్రం తయారుచేసి, వాటిని ప్రజల్లో చర్చకు పెట్టేందుకు చంద్రబాబునాయుడు సర్కారు సిద్ధమవుతోంది. […]
Read Moreఆగస్టు నెలలో ఒకే రోజున 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం
– బాబు ఐదు సంతకాలకు క్యాబినెట్ ఓకే అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆమోదం పొందిన మిగతా నిర్ణయాల్లో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్ ఉన్నాయి. 183 అన్న […]
Read Moreమంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు
-విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి -గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవ అమరావతి: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి. ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్… ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను […]
Read Moreలావు శ్రీకృష్ణ దేవరాయలు అను నేను…
‘లావు శ్రీకృష్ణ దేవరాయలు అను నేను.. లోక్ సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా..’ అంటూ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్ వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం సోమవారం చేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు స్పందిస్తూ … పల్నాటి ప్రజల అంతులేని అభిమానం, ఆకాశమంతటి ఆధరాభిమానాలు నన్ను మరోసారి గొప్ప విజయంతో పార్లమెంట్ సభ్యునిగా చేశాయి. నా పల్నాటి వాసుల సంక్షేమమే పరమావదిగా, అభివృద్దే ఆలోచనగా నా […]
Read Moreపెమ్మసాని అనే నేను..
-పార్లమెంటున తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని ‘పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను.. లోక్ సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా..’ అంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం సోమవారం చేశారు. ప్రో టెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం […]
Read Moreఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా. .?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలబోతుందా అంటే అవును అనే చెప్తున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ లోని పరిస్థితులు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారట. తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ కుమార్ అధికార పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ […]
Read Moreగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా ఆమ్రపాలి
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని తెలంగాణ సర్కారు నియమించింది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలితో పాటు మొత్తం 44 మంది ఐఏఎస్ లకు రేవంత్ రెడ్డి సర్కారు స్థానచలనం కల్పించింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి […]
Read More