మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం

మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 10 లోపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Read More

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు నో ఎంట్రీ

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులు నిలిపివేత సముద్రపు తీరాలలో వరుసగా పర్యాటకులు గల్లంతవుతూ మృతి చెందుతున్న నేపథ్యంలో కొన్ని రాజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను ఆపివేయాలని పోలీస్ శాఖ నిర్ణయం  తీసుకున్నారు. ఇప్పటికే చీరాల,బాపట్ల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వారిని వెనక్కి పంపించేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలలో పర్యాటకులు గల్లంతు కాకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు .

Read More

విద్యాహక్కు చట్టం: 25% ఉచిత సీట్లుకు బ్రేక్

తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు 2022-23 మరియు 2023-24 విద్యా సంవత్సరాలకు గత ప్రభుత్వం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 25% ఉచిత సీట్లు కల్పించాలని వచ్చిన GOలు తొందరపాటు చర్యగా అభిప్రాయ పడిన హైకోర్ట్. తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ మరియు ఇస్మా సంయుక్తంగా వేసిన పిటిషన్లపై ఈరోజు తుది తీర్పుని వెల్లడించిన హైకోర్ట్. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన మతుకుమిల్లి శ్రీవిజయ్. రాష్ట్ర విద్యా శాఖకు విద్యాహక్కు […]

Read More

సెమీస్‌కు స‌ఫారీలు!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌పై ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో 17 ఓవ‌ర్ల‌లో 123 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన స‌ఫారీలు సెమీస్‌కు దూసుకెళ్లారు. సౌతాఫ్రికా టాస్ గెలిచి, క‌రేబియ‌న్ జ‌ట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 ర‌న్స్‌కే ప‌రిమిత‌మైంది. రోస్ట‌ర్ చేజ్ అర్ధ‌శ‌త‌కం (52) తో ఒంట‌రి పోరాటం చేశాడు. ఓపెన‌ర్ కైల్ […]

Read More

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేదమంత్రోచ్ఛారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం నాలుగో బ్లాక్‌ రూమ్‌ నంబర్‌ 208లోని తన ఛాంబర్‌లో మొదట నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేసి, కేబినెట్ కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ […]

Read More

సైకిల్ పై పార్లమెంట్ కు విజయనగరం ఎంపీ

తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టనున్న విజయనగరం ఎంపీ…!! ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు చేరుకోనున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు.

Read More

“రేవు” పార్టీలో హేమా హేమీలు

మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల “రేవు” పార్టీలో పాల్గొని సందడి చేశారు. త్వరలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న “రేవు” మూవీ. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రంలో గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ […]

Read More

క‌లెక్ట‌ర్ బాధ్య‌త‌ల నుంచి రిలీవ్ అయిన ఎస్‌.డిల్లీరావు

– జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌కు బాధ్య‌త‌ల అప్ప‌గింత‌ – విధుల నిర్వ‌హ‌ణ‌లో స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన డిల్లీరావు ఎన్‌టీఆర్ జిల్లా నూత‌న క‌లెక్ట‌ర్‌గా జి.సృజ‌న‌ను నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేయ‌డంతో క‌లెక్ట‌ర్ బాధ్య‌త‌లను జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌కు అప్ప‌గించి రిలీవ్ అయిన‌ట్లు ఎస్‌.డిల్లీరావు తెలిపారు.  జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా కొత్త‌గా ఏర్ప‌డిన ఎన్‌టీఆర్ జిల్లాకు తొలి క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించి.. రెండేళ్ల‌కు పైగా […]

Read More

బాబు ఇచ్చిన జీవో ప్రకారమే వైయస్సార్‌సీపీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు?

– మీరు కట్టుకున్నవి గుడిసెలా? రేకుల షెడ్లా? · చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే పార్టీ కార్యాలయాలకు స్థలాలు – పార్టీ కార్యాలయాల పేరిట వందలకోట్ల రూపాయల స్థలాలను టీడీపీ తీసుకోలేదా? – జూబ్లీ హిల్స్‌లో పార్టీపేరిట ఉన్న స్థలం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌కు అప్పుడు ఎలా మారింది? – 33 ఏళ్లకు బదులు కొన్ని టీడీపీ కార్యాలయాలను 99 ఏళ్లకు కూడా చంద్రబాబు ఇచ్చుకోలేదా? – చంద్రబాబు ఇచ్చిన […]

Read More

త్వరలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం

– రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం •ఏపీఎస్ఆర్టీసి బస్సుల్లో ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తాం •రాష్ట్రంలో రోడ్ల స్థితిగతులను మెరుగపర్చేందుకు త్వరలో చర్యలు చేపడతాం •యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఏడాదిలో 365 రోజులు క్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తాం – రాష్ట్ర రవాణా, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, జూన్ 23 : రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా […]

Read More