పల్నాడు అభివృద్ధికి చేయూతనివ్వాలి, అరాచకశక్తుల్ని అణిచివేయాలి

-జీవీ ఆంజనేయులు -సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన జీవీ, పల్నాడు ఎమ్మెల్యేలు పల్నాడు అభివృద్ధికి అన్నివిధాల తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును… అక్కడ కొన్ని ప్రాంతాలను అయిదేళ్లు రావణకాష్టంగా మార్చిన అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేశారు ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. సోమవారం రాష్ట్రమంత్రిమండలి తొలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం నేపథ్యంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం […]

Read More

ప్రజావసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరా

గనులు, ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన నూతన ఎక్సైజ్ విధాన రూపకల్పన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖలు కేటాయించడం ఒక గురుతర బాధ్యత రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, జూన్ 24 : గత ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన గనులు, ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు […]

Read More

పవన్ కళ్యాణ్ ని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న […]

Read More

రామోజీ సంస్మరణ సభలో లోపాలు ఉండవద్దు

రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయండి సమాచారశాఖ మంత్రి పార్దసారథి ఆదేశం మచిలీపట్నం: పద్మ విభూషణ్ గ్రహీత, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈనెల 27వ తేదీన రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నేపథ్యంలో సోమవారం సాయంత్రం పెనమలూరు మండలం […]

Read More

భ‌విష్య‌త్తులో జ‌రిగే ప‌రిణామాల‌కు మీరే బాధ్య‌త

యువ‌కుడు డ‌యేరియా వ‌ల్ల చ‌నిపోతే ఏం స‌మాధానం చెబుతారు? ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించి ఉంటే ఈ ప‌రిస్థితి ఎందుకొస్తుం ది ముంద‌స్తుగా గుర్తించ‌గ‌లిగితే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కా దు చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రించొద్దు ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండొద్దు సీజనల్ వ్యాధుల విస్తరణపై అధికారుల సమీక్షలో వైద్యమంత్రి సత్యకుమార్ ఆగ్రహం అమ‌రావ‌తి: వైద్య ఆరోగ్య శాఖ‌లో సేవ‌ల్ని మ‌రింత మెరుగుప‌ర్చ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి […]

Read More

28 నుండి జులై 18 వరకు శ్వేత పత్రాలు విడుదల

పాట్ హోల్స్ ను పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు మత్తు, మాదక ద్రవ్యాల వినిమయ నివారణకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు మంత్రి మండలి సమావేశం నిర్ణయాలు సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి అమరావతి : అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న […]

Read More

డీజీపీ ద్వారకాతో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి భేటీ

ఆంధ్ర ప్రదేశ్ డిజిపి ద్వారకాతిరుమలరావు ని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి రాష్ట్ర మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం.  ఈ సందర్భంగా నియోజకవర్గం లో ఉన్న కేసుల విషయం కూడా ఎమ్మెల్యే డిజిపి వద్ద ప్రస్తావించారు.

Read More

ప్రభుత్వ ఆస్తులు మీ సొంత సొమ్మా?

– ఊసరవెల్లి రంగులుగా వైసీపీ మాటలు – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ విజయవాడ: గడిచిన 5 సంవత్సరాలలో దోచుకోవడం తప్ప పాలన చేతగాని వైసీపీ జగన్ ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలను, స్థలాలను తాకట్టు పెట్టి దాదాపు 25000 కోట్లను అప్పుగా పొందింది. ఆ 25000 కోట్లు ఎక్కడ ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలి. కేవలం విశాఖలో మాత్రమే […]

Read More

మెగా డీఎస్సీ ఏదీ? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు?

నిరుద్యోగ యువతకోసం పోరాడుతున్న నేతల అరెస్టు సిగ్గుచేటు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ హైదరాబాద్: విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై టీజీపీఎస్‌సి కార్యాలయంముందు ధర్నా సందర్బంగా బీజేవైఎం నాయకుల పై ప్రభుత్వ చేసిన దాడులను వ్యతిరేకిస్తూ బీజేవైఎం నాయకులు వంశీ యాదవ్, బుక్క ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ […]

Read More

అచ్చ తెలుగు.. పంచకట్టు!

– పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా కిషన్‌ రెడ్డి ఢిల్లీ: పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సోమవారం తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా.. పంచకట్టులో వచ్చిన కిషన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం అచ్చ తెలుగులో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ఇటీవలే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఇటీవలే పదవి బాధ్యతలు చేపట్టిన […]

Read More