– ఇంకా నమ్మించడానికి వైకాపా ఎందుకు ప్రయత్నిస్తోంది? కాగ్నిటివ్ బైయాస్ (అభిజ్ఞా పక్షపాతం) : మన మెదళ్లు సమాచారాన్ని త్వరగా అర్థం చేసుకోడానికి మానసిక షార్ట్కట్లను ఉపయోగిస్తాయి. కానీ ఈ షార్ట్కట్లు కొన్నిసార్లు మనలను తప్పుదోవ పట్టించవచ్చు. ఉదాహరణకు, మన మౌలిక నమ్మకాల్ని ధృవీకరించే సమాచారానికి మెదడు ప్రాధాన్యం ఇస్తుంది, అది తప్పుడుది అయినప్పటికీ. 2019లో జగన్ గెలుస్తాడు అని చెప్పారు అలాగే జరిగింది. ఇప్పుడూ చెబుతున్నాడు కాబట్టి గెలుస్తాడు […]
Read Moreఇంగ్లీష్ మీడియం వికటించిందా? వికసించిందా?
-ఢిల్లీ విద్యావిధానంలో సంస్కరణలు పాటించలేదు -పంతులు బాగుంటే పంచకింద కూర్చున్నా చదువు వస్తుంది -ఈ చిన్న లాజిక్ ని ఉద్దండులైన ఐఏఎస్ అధికారులు ఎలా మర్చిపోయారో నాడు నేడు పేరుతో ఏపీలోని 57000 స్కూళ్లు 16000 కోట్ల రూపాయల ఖర్చుతో రూపురేఖలు మార్చడానికి చేపట్టిన బృహత్ కార్యక్రమం. మొదటి దశలో 15715 స్కూళ్ళు 3700 కోట్ల ఖర్చుతో చేపట్టడం అభినందనీయం. రెండవ దశ పనులు మొదలైనా నిధుల కొరత కారణంగా […]
Read Moreమనది అమెరికా, ఆస్ట్రేలియా కాదు మాస్టారూ?
-ఇంగ్లండ్లో వదిలేసిన విద్యా విధానం మనకేల సారూ? -ముందు స్కూళ్ల చక్కదనం సరిదిద్దండి -ప్రవీణ్ ప్రకాష్కు ఉపాధ్యాయుల బహిరంగలేఖ ఇప్పడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేరు చెబితే చాలు. టీచర్లు హడలిపోతున్నారు. ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదు. ఏం చేస్తారో ఆయనే తెలియదు. ఏం మాట్లాడతారో అంతకంటే తెలియదు. ఎంతమందికి మెమోలిస్తారో అస్సలు తెలియదు. అలాంటి అధికారి ఇటీవలి కాలంలో చెబుతున్న.. ఎప్పుడో ఎత్తిపోయిన ఇంగ్లండ్, అమెరికా, […]
Read Moreకోతలు లేవన్నారుగా..మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
హైదరాబాద్: ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటలు కరెంట్ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని చెబుతున్న సీఎం, మంత్రులు ఎంజీఎం ఆసుపత్రిలో ఏకబిగిన 5 గంటలు కరెంటు లేక రోగులు అవస్ధలు పడిన వైనానికి, ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నవజాత శిశువుల నుండి వృద్ధ రోగుల వరకు MGM ఆసుపత్రిలో […]
Read Moreఎవరిని తప్పిస్తున్నారు బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో ఏం జరుగుతుంది
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం శివారు ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్హౌస్లో ఆదివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం 100 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 70 మంది యువకులు, 30 మంది యువతలు ఉన్నారని చెప్పారు. కానీ, ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని సమాచారం. హైదరాబాద్కు చెందిన వాసు […]
Read More‘భారత్ గౌరవ్’ రైలులో ప్రత్యేక ప్యాకేజీ
జూన్ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం విజయవాడ, నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్ గౌరవ్’ రైలును నడపనున్నారు. జూన్ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం అవుతుంది. విజయవాడ డివిజన్ పరిధిలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగుడ, సికింద్రాబాద్, ఖాజీపేట మీదగా నైమిశారణ్యం, ముక్తినాథ్, ఖడ్మండు, పశుపతినాథ్, అయోధ్య తదితర ప్రాంతాలకు చేరుతుంది. టీ, […]
Read Moreఖురేషి అబ్రమ్ పాత్రలో అదరగొట్టే లుక్తో మోహన్ లాల్
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్కి ఓ పేరుంది. తొలిసారి మలయాళ సినీ ఇండస్ట్రీలోకి లైకా ప్రొడక్షన్స్ ఓ భారీ బడ్జెట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రమే ఎల్2 ఎంపురాన్’. మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్కు ఎంతో కీలకమైనదనే చెప్పాలి. దక్షిణాదిలో టాప్ యాక్టర్స్తో కలిసి ఓ కొత్త సినీ ఇండస్ట్రీలోకి […]
Read More“యక్షిణి” అనౌన్స్ చేసిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్
ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో “యక్షిణి” అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. “యక్షిణి” వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని […]
Read Moreమే 24 నుండి పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లా లో 9 పరీక్షా కేంద్రాలలో సుమారు 2100 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఓపెన్ స్కూల్ SSC మరియు ఇంటర్ పరీక్షలు 7 పరీక్ష కేంద్రాలలో (2 SSC & 5 […]
Read More‘రక్షణ’ టీజర్.. థియేటర్స్ సందడి చేయటానికి సిద్ధమవుతోన్న సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్
వాడెవడో తెలియదు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. . ఇప్పటి వరకు నేను కచ్చితంగా వాడిని కలవలేదు.. ఏరోజు నేను వాడ్ని కలుస్తానో అదే అఖరి రోజు’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది పాయల్ రాజ్పుత్. ఇంతకీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవరికీ? ఎందుకోసం.. ఎవరినీ ఆమె వెతుకుతుంది? అనే వివరాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేకర్స్. ‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును […]
Read More