నేడు ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు

బాధితుల పరామర్శకు నిర్ణయం మాచర్ల, మహానాడు ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు గురువారం ఉదయం 9 గంటలకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నివాసం నుంచి ఛలో మాచర్ల కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, బోండా ఉమ, కొమ్మాలపాటి శ్రీధర్‌, జి.వి.ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి […]

Read More

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

-జిల్లాలో రౌడీషీటర్లు, పాతనేరస్తులపై నిఘా -సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ -కార్డన్‌ సెర్చ్‌తో విస్తృత తనిఖీలు -ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశం గుంటూరు: జిల్లాలో రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు, కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తూ ఎలాం టి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ […]

Read More

స్ట్రాంగ్‌ రూమ్‌ ను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

-ఏఎన్‌యూలో కంట్రోల్‌ రూమ్‌, సీసీ కెమెరాల తనిఖీ -మీడియా సెంటర్‌, పార్కింగ్‌కు సూచనలు గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూములను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌, […]

Read More

ఈవీఎం ధ్వంసంపై డీజీపీకి ఫిర్యాదు

-ఫుటేజ్‌ను అందజేసిన టీడీపీ బృందం -పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవి నేని ఉమ, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఏ.ఎస్‌.రామకృష్ణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజ్‌ను డీజీపీకి అందజేశా రు. ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు […]

Read More

అవును.. ఆంధ్రా పోలీసులు సిగ్గుపడాల్సిందే!

– పిన్నెల్లిని పట్టుకోలేరా?.. హవ్వ! వీళ్లేం పోలీసులు? – సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని వేరే రాష్ట్రానికి వెళ్లి మరీ పట్టుకొచ్చారే? – ఎంపి రఘురామకృష్ణంరాజును అర్ధరాత్రి అరెస్టు చేశారే? – జగన్‌పై రాయి వేసిన వారిని గుర్తించారే? – మరి పిన్నెల్లిని మాత్రం పట్టుకోలేరా? – ఆయన ఫోన్లపై ఇంటలిజన్స్ నిఘా ఉండదా? – ఆరోజే పోలింగ్ ఆఫీసర్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? – ఈవీఎం ధ్వంసంపై సీఈఓ […]

Read More

ఐదేళ్ల అరాచకానికి ముగింపు దగ్గరపడిరది

జూన్‌ 4న రాష్ట్రంలో కొత్త శకం ఆరంభం వైసీపీకి తొత్తులైన పోలీసులను వదిలేది లేదు చట్టపరంగా శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిని అరెస్టు చేయలేదు గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎం పగలగొట్టినా ఇంతవరకు మాచర్ల […]

Read More

వైసీపీ నేతలను రాజకీయంగా బహిష్కరించాలి

కౌంటింగ్‌కు ఏజెంట్లుగా అనుమతించొద్దు మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల, మహానాడు : ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు కారకులైన వైసీపీ నేతలను రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకం టి బ్రహ్మారెడ్డి కోరారు. వీరిని కౌంటింగ్‌ ఏజెంట్లుగా కూడా అనుమతించకూ డదని సూచించారు. ఈసీ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్‌ రోజు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ […]

Read More

శేషగిరిరావు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

ఫోన్‌లో బాధితుడికి పరామర్శ ధైర్యంగా పోరాడారని అభినందన పార్టీ అండగా ఉంటుందని భరోసా అమరావతి, మహానాడు : మాచర్ల పాల్వాయి గేటు పోలింగ్‌ స్టేషన్‌ ఘటనకు సంబంధించి పిన్నెల్లి అనుచరుల దాడిలో గాయపడ్డ బాధితుడు నంబూరి శేషగిరిరావును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీరు చూపిన ధైర్యం, పోరాటం ప్రశంసనీయమని అభినందించారు. పోలింగ్‌ […]

Read More

పద్మావతిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర స్వామి

తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీ లు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, ఎ.వి.ఎస్‌.వో.సతీష్‌కుమార్‌, అర్చకులు బాబు స్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవా రి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామిజీలకు ఆలయాధికారులు అమ్మవారి కుంకుమ, వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More

వైౖసీపీ డబ్బు పంచితే…కూటమికి ఓట్లేశారు

రూ.5 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? విదేశాల నుంచి జగన్‌ ఇక తిరిగి రాడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఎంజాయ్‌ చేస్తున్నాడు ఈవీఎంలను మార్చొచ్చు..ఈసీ జరజాగ్రత్త పోస్టల్‌ బ్యాలెట్లు 99 శాతం కూటమికే.. తిరుపతి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌ తిరుపతి, మహానాడు : సీఎం జగన్‌పై తిరుపతి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌ సంచలన వ్యాఖ్య లు చేశారు. డబ్బులు వైసీపీ నేతలు పంచితే ఓట్లు మాత్రం కూటమికి […]

Read More