సుజనా చౌదరి విజయం నల్లేరు మీద నడకే – వివిధ కుల సంఘాల నేతలు విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వై ఎస్ సుజనా చౌదరి కి మద్దత్తు పలికిన వివిధ కుల సంఘాల నేతలు ఆదివారం విజయవాడ లోని ఆయన నివాసం లో కలిసి మాట్లాడారు.పశ్చిమ లోని బడుగు వర్గాల ప్రజల్లో గొప్ప కదలిక వచ్చిందని సుజనా చౌదరి విజయం నల్లేరు మీద నడకే అన్నారు. […]
Read Moreఓట్ల తంత్రం.. మోదీ మంత్రం!
– మధ్య తరగతిపై మోదీ మంత్రం – జగన్పై ఆరోపణలతో తటస్తులలో కూటమిపై సానుకూల వైఖరి – మోదీనే జగన్ ఓడిపోతున్నారని చెప్పిన తర్వాత మారిన మధ్య తరగతి మనసు – చంద్రబాబు సీఎం అవుతున్నారన్న మోదీ – దానితో ఓడిపోయే జగన్ పార్టీకి ఓటు ఎందుకన్న భావన – తటస్తులు, విద్యావంతులు, మార్వాడీలు, బ్రాహ్మణ, వైశ్య వర్గాల్లో కూటమిపై సానుకూలత – ఏపీలో మోదీ ప్రచారంతో పెరగనున్న కూటమి […]
Read Moreభీమవరం రైల్వేస్టేషన్లో గోనె ప్రకాశరావు
భీమవరం: కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు 12 గంటలు ఆలస్యం కావడంతో భీమవరం రైల్వేస్టేషన్లో సేదదీరుతూ కనిపించారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన కొన్నిరోజులుగా రైళ్లు, బస్సులు, ఆటోల్లో తిరుగుతూ సర్వేలు చేస్తున్నారు. అంతరాలు లేని తెలుగు సమాజాన్ని కాంక్షించే ఆయన జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం.
Read Moreమాల,మాదిగ, రెల్లి నేతలతో సుజనాచౌదరి సమావేశం
విజయవాడ, మహానాడు : విజయవాడలో పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నివాసంలో ఆదివారం ఉదయం ఆత్మీయ సమావేశం సమావేశం జరిగింది. మాల మహానాడు నాయకులు మల్లెల వెంకట్రావు, బండి బాలయోగి, మాదిగ దండోరా నేత పేరుపోగు వెంకటేశ్వరావు, రెల్లి సంఘం జాతీయ అధ్యక్షుడు భూపతి అప్పారావు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కె.వి.అప్పారావు, వడ్డెర సంఘం నేత వేముల సీతారామ్, ప్రోగ్రాం స్ట్రాటజిస్ట్ రామచంద్ర బోసు, సుజనా ఆర్మీ […]
Read Moreమాఫియా కాకాణి కావాలా? అభివృద్ధి చేసే సోమిరెడ్డి కావాలా?
`ఓడిపోయినా మంచి పనులు చేయడం తప్పా? `ఒక నీచుడి చేతిలో ఓడినందుకు బాధగా ఉంది `గొంతులో ప్రాణం తప్ప ఏమీ లేదు… `ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి `సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సర్వేపల్లి, మహానాడు : నా గొంతులో ప్రాణం తప్ప ఏమీ లేదు. వరుస ఓటములతో అలసిపోయాను. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో నిలిచేపోయే అభివృద్ధి పనులు చేశాను. రాజకీయ భిక్ష పెట్టిన పొదలకూరు మండలానికి కాకాణి […]
Read Moreవైసీపీ ప్రభుత్వ స్కీములన్నీ స్కాములే
ఒక్క రేషన్లోనే రూ.20 వేల కోట్లు దోచుకున్నారు గూడూరులో రూ.6.6 కోట్లకు లెక్కలు చెప్పాలి తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గూడూరు, మహానాడు : వైసీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములేనని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గూడూరు లోని తూర్పు వీధిలో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో […]
Read Moreచెరగని సిరాపై తప్పుడు ప్రచారం
-అది ప్రభుత్వమే తయారుచేస్తుంది..బయట లభించదు -ఇతర సిరాలతో ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు -రాష్ట్ర ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటుహక్కును వినియోగించుకోకుండా చూడాలని రాష్ట్రంలో కుట్ర జరుగుతున్నదంటూ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనా ఖండిరచారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా […]
Read Moreచంద్రబాబు సీఎం కావాలని పాదయాత్ర
నందిగామ, మహానాడు: చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం చెన్నారావుపాలెం నుంచి ఎర్రుపాలెం మండలం జమలాపురం స్వయంభూ వెంకటేశ్వరస్వామి దేవాలయం వరకు వరకు మహిళా కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నా రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు సీఎం కావాలని వేడుకు న్నారు. జూన్ 4న ఫలితాల్లో టీడీపీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు.
Read Moreవిద్యార్థులతో ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులతో సరదాగా ఫుట్బాల్ ఆడారు. హెచ్సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మార్ వెంకట్, హెచ్సీయూ ఎన్ఎస్యూఐ ఇన్చార్జ్ అజయ్ ఆధ్వర్యంలో మ్యాచ్ జరిగింది. మధ్యలో షూ పాడైనా షూస్ లేకుండానే పాల్గొని ఉత్సాహపరిచారు. రేవంత్తో పాటు ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, […]
Read Moreవైసీపీ నాయకులపై మహిళల తిరుగుబాటు
పంచిన చీరలను ఇళ్లపైకి విసిరికొట్టారు ప్రలోభాలకు దూరంగా పినపళ్ల గ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా, మహానాడు: ఆలమూరు మండలం పినపళ్లలో శనివారం రాత్రి వైసీపీ నాయకులకు షాక్ ఇచ్చారు. వారు పంచిపెట్టిన చీరలను తమకు వద్దంటూ వారి ఇళ్ల మీదకు విసిరికొట్టారు. వైసీపీ 300 మంది మహిళలు మాకుమ్మడిగా వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మహిళల తిరుగుబాటుతో పినపళ్ల గ్రామం […]
Read More