మద్యనిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతావు?

వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్‌ అమరావతి, మహానాడు : వైసీపీ మేనిఫెస్టో విడుదలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతావు జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అన్నావు. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్య పాన […]

Read More

కోడ్‌ ముగిసిన తర్వాత ప్లీనరీ

పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు 14 ఏళ్లు ఉద్యమం, 10 ఏళ్లు అధికారంలో ఉన్నాం కేసీఆర్‌ ఉంటే బాగుండేదని ప్రతిఒక్కరూ అంటున్నారు బస్సు యాత్రలో అనూహ్య స్పందన వస్తోంది సీట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించాం పార్టీ మారిన వారిని మళ్లీ చేర్చుకోం… హరీష్‌రావు రాజీనామా సవాల్‌పై రేవంత్‌ స్పందించాలి తెలంగాణలో మార్పును ప్రజలు అర్థం చేసుకున్నారు ఏపీలో జగన్‌ మళ్లీ గెలుస్తారు బీఆర్‌ఎస్‌ […]

Read More

బీఆర్‌ఎస్‌ పుట్టుకే ఓ సంచలనం

-కేటీఆర్‌ హైదరాబాద్‌: తమ పార్టీ పుట్టుక సంచలనం… దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. దీని ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ…ఈ నేల మేలు కోరే పార్టీ అని […]

Read More

రాష్ట్రంలో 82 శాతం పైనే ఓటింగ్‌ లక్ష్యం

-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా -పోలింగ్‌ రోజే అసలైన పండగ -యువత బాధ్యతతో ఓటేయాలి -తొలిసారి ఓటర్లతో ‘‘లెట్స్‌ ఓట్‌’’ 3కే రన్‌ గుంటూరు, మహానాడు: మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గుంటూరు ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి కొరటిపాడు, వెల్కమ్‌ హోటల్‌ రోడ్డు మీదుగా తిరిగి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు 3కే నడక కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముకేష్‌కుమార్‌ […]

Read More

టీడీపీ ప్రచార రథానికి నిప్పు

అన్నమయ్య జిల్లాలో ఘటన డ్రైవరుకు తీవ్రగాయాలు పరాజయం తప్పదనే అరాచకాలు: లోకేష్‌ అన్నమయ్య జిల్లా, మహానాడు: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం సమీపంలో టీడీపీ ప్రచార రథంపై పెట్రోలు పోసి వైసీపీ మూకలు నిప్పు పెట్టారు. దీంతో వాహనం పూర్తిగా దహనమైంది. వాహ నంలో డ్రైవర్‌ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. నెంబర్‌ ప్లేట్‌ లేని ద్విచక్ర […]

Read More

పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

-ఇంటి దగ్గర లేదా అకౌంట్‌లో జమ చేయండి -గత మార్గదర్శకాలు పాటించాలి అమరావతి, మహానాడు: పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్‌ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మార్చి 30న జారీ చేసినట్టు ఈసీ వెల్లడిరచింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలుచేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి తేల్చిచెప్పింది. పెన్షన్లను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించవచ్చని, […]

Read More

హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు

కత్తి పట్టిన వారు ఆ కత్తితోనే నాశనమవుతారు మోరంపూడి రచ్చబండలో నారా లోకేష్‌ మంగళగిరి, మహానాడు హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు..చంద్రబాబు ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు.. నీతి, నిజాయితీలతో పనిచేశారు..కత్తి పట్టుకున్న వారు ఆ కత్తితోనే నాశ నం అవుతారని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోరం పూడి గ్రామంలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్‌ పాల్గొన్నారు. తెలుగుదేశానికి పట్టుకున్న నియోజవర్గాల్లో […]

Read More

పెన్షన్లు పంపిణీ చేయలేని యంత్రాంగం ఎందుకు?

-గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలి -ఇంటి దగ్గరే పంపిణీ చేయాలి..లేకుంటే అకౌంట్లలో వేయాలి -ఎయిమ్స్‌కు నీరివ్వలేని నేతలు మాపై విమర్శలా? -ఏదిపడితే అది మాట్లాడితే కుదరదు…బొత్సా… -బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పెన్షన్ల విషయంలో అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలి. ఏప్రిల్‌లో పెన్షన్‌ విషయంలో […]

Read More

గళ్లా మాధవి ఆధ్వర్యాన పశ్చిమలో భారీగా చేరికలు!

-లోకేష్ సమక్షంలో టిడిపిలోకి గుంటూరు నేతలు అమరావతి: గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గళ్లా మాధవి, గుంటూరు పశ్చిమ పరిశీలకులు మల్లెల రాజేష్ నాయుడు, సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య ఆధ్వర్యాన 60మంది పార్టీలో చేరిన వారికి యువనేత పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ […]

Read More

పాక్ యువతిలో భారతీయుడి గుండె

భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం కలిగింది. మానవత్వం సరిహద్దులు దాటింది. ఓ భారతీయుడి గుండె పాకిస్థాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాక్ చెందిన రశన్ (19) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హృదయమార్పిడి చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశమున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు అవయవదానం చేసిన భారతీయుడి గుండెను ఆ యువతికి […]

Read More