ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు ఆర్వోపైనా చర్యలు తీసుకోవాలని వినతి హైదరాబాద్, మహానాడు : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ను శనివారం బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఆశిష్ కలిశారు. బీజేపీ అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, రిటర్నింగ్ అధికారి రాజశ్రీ షాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల అఫిడవిట్లో పూర్తిగా వివరాలు నింపలేదని ఆర్వోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తెలిపారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి […]
Read Moreఅరకు అభివృద్ధి అన్నారు..సున్నం పెట్టారు
మంత్రిగా రోజా ఒక్కరోజైనా వచ్చిందా? ట్రైబల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ కట్టారా? గిరిజనులపై ప్రేమ ఇదేనా…జగన్? మైనింగ్ మాఫియాతో సంపదను దోచేశారు పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి అరకు, మహానాడు : అరకును రూ.600 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.6 లక్షలు కూడా ఇవ్వలేదు. మంత్రి రోజా ఒక్కరోజు కూడా రాలేదట..ఇదే పాలన అంటూ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అరకులో జరిగిన బహిరంగ […]
Read Moreసుందరమ్మ స్కూల్ను అభివృద్ధి చేస్తాం
సుజనాచౌదరి కుటుంబం హామీ కేఎల్రావు నగర్లో ఎన్నికల ప్రచారం విజయవాడ, మహానాడు : కేఎల్రావు నగర్లోని సుందరమ్మ స్కూల్ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసి వెయ్యి మంది విద్యార్థులు చదువుకునే విధంగా తీర్చిదిద్దుతామని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారా యణ చౌదరి (సుజనా చౌదరి) కుటుంబీకులు తెలిపారు. కేఎల్రావు నగర్లో శనివారం సుజనా కుటుంబీకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సుందరమ్మ స్కూల్ను సందర్శించి సమస్యలపై ఆరా తీశారు. […]
Read Moreబిడ్డ బెయిల్ కోసం బీజేపీకి రిజర్వేషన్ల తాకట్టు…
మోదీ కుట్రపై కేసీఆర్ విధానం ఏంటో చెప్పాలి చీకటి ఒప్పందం లేకుంటే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలి ఈటెలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం లేదు కేసీఆర్ను బండకేసి కొట్టినా బలుపు తగ్గలేదు… కేటీఆర్ పిల్లాడు..విమర్శలకు స్పందించను ఫోన్ ట్యాపింగ్పై నివేదిక వచ్చే వరకు స్పందించను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్, మహానాడు : రిజర్వేషన్ల రద్దు కుట్ర జరుగుతుంటే కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి […]
Read Moreతెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్
– తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటాం – కేసీఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుతాం -విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కృంగిపోము -తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గులాబీ జెండాను ఎగర వేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు.. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో […]
Read Moreఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్యాసం
అది మ్యానిఫెస్టో కాదు…జగన్ రాజీనామా లేఖ! టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత లోకేష్ మంగళగిరి: ఈరోజు జగన్ ప్రకటించిన ఎన్నికల మ్యనిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… 200 రూపాయల పెన్షన్ ను 2వేలు చేసింది చంద్రబాబునాయుడు, జగన్ అయిదేళ్లలో 500 పెంచుతానని […]
Read Moreతల్లి, చెల్లి, ఏ గల్లీ లేని సిల్లీ జగన్మోహన్ రెడ్డి
-పాత సీసాలో పాత సారా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో -బ్యాండేడ్ బాయ్ ఐదేళ్ల తర్వాత పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పడం హాస్యాస్పదం -కూటమికి ఓటు వేస్తేనే మహిళల మాంగల్యాలు పదిలం -నరసాపురం ఎంపీ , ఉండి టిడిపి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో పాత సీసాలో పాత సారా లాగా ఉందని నర్సాపురం ఎంపీ, ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ […]
Read Moreఉద్యోగి అవినీతి రాజ్య వ్యతిరేక నేరమే
– సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరిందన్న కారణంతో మద్రాసు హైకోర్టు కొట్టి వేయడాన్ని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పు పట్టింది.. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి […]
Read Moreకొత్త సీసాలో పాత సారాలా వైసీపీ మేనిఫెస్టో
• అభివృద్ధి చేయలేనని చేతులెత్తేసిన జగన్ రెడ్డి • చేయగలిగినవే చెబుతున్నామంటూ చేతగాని మాటలు • అవ్వాతాతాలకు, అమ్మఒడి తల్లులకు షాక్ • ఉద్యోగాలు, ఉపాధి, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి, పరిశ్రమలు, ప్రత్యేక హోదా ఊసెత్తని వైసీపీ – వైసీపీ మేనిఫెస్టో పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ నేత జీవిరెడ్డి వైసీపీ మేనిఫెస్టో చూస్తే అభివృద్ధి చేయడం చేతగాదని జగన్ రెడ్డి చేతులెత్తేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. […]
Read Moreజగన్కు కనిపించని అక్కచెల్లెమ్మల జనా‘ధర’ణ
-జనాలకు జగన్ ‘ధరా’ ఘాతం! – సామాన్యులకు నిత్యం కూర‘గాయాలు’ – కరెంటు షాకులతో ఖజానా నింపేసుకున్న వైసీపీ సర్కారు – 9 సార్లు జనాలకు జగన్ కరెంటుషాకులు – టీడీపీ హయాంలోనే తక్కువ ధరలు – బాబు హయాంతో పోలిస్తే జగన్ జమానా రేట్లే అత్యధికం -వైసీపీ పాలనలో వందశాతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు – ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు, పెట్రోలు, డీజీల్ ధరలు పదింతలు […]
Read More