ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడుతా

ప్రజాసేవకు వారెప్పుడూ ముందుంటారు వారి రక్షణ కోసం అట్రాసిటీ తరహా చట్టాలు అవసరం సంఘం ప్రతినిధులతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురంలో నామినేషన్‌ తర్వాత సామాజికవర్గాలతో భేటీలు ఇల్లు పూర్తయ్యాక అందరికీ అందుబాటులో ఉంటానని హామీ వర్మను చట్టసభల్లో కూర్చోబెట్టే బాధ్యత తనదని వెల్లడి పిఠాపురం, మహానాడు : జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ మంగళవారం పిఠాపురంలో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం వివిధ సామాజికవర్గాల వారితో సమావేశమయ్యారు. పిఠాపురం […]

Read More

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

సుజనా తనయుడు కార్తీక్ కు స్థానికుల మొర అన్ని సమస్యలకూ మా తండ్రి గెలుపుతోనే పరిష్కారం-కార్తీక్ ఫ్రైజరు పేటలో తండ్రి కోసం తనయుడు కార్తీక్ ప్రచారం ఓవైపు తండ్రి, మరోవైపు తనయుడు, ఇంకోవైపు సోదరి… విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా కుటుంబం సుడిగాలి ప్రచారం చేస్తోంది. మంగళవారం సుజనా తనయుడు కార్తీక్ 49వ డివిజన్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను కార్తీక్ […]

Read More

పద్మశాలీలకు అండగా ఉంటా

చేనేతను ప్రోత్సహిస్తా మాటల మనిషిని కాదు.. చేతల మనిషిని – పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పద్మశాలీల సంక్షేమం కోసం చేనేత రంగాన్ని ప్రోత్సహించి వారి ఆర్థిక అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మంగళవారం పద్మశాలీ సంఘీయుల ఆత్మీయ సమావేశం భవానీపురం ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించారు. కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా […]

Read More

కేసీఆర్ బస్సు యాత్ర సిద్ధం

-మే నెల 10 వరకు 17 రోజుల పాటు బస్సు యాత్ర -ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్‌ షో లు -గులాబీ రథానికి ప్రత్యేక పూజలు హైద‌రాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది.ఈ నేప‌థ్యంలో కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌ బోయే బ‌స్సుకు తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా […]

Read More

ఎమ్మెల్సీ కవిత.. మళ్లీ తీహార్ జైలుకు!

ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌ సి కవిత జ్యుడీషియల్ కస్ట డీ పొడిగించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగించారు. మే 7 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇదే ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కూడా మే 7వరకు పొడిగించింది. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ […]

Read More

గగనతలంలో రెండు హెలికాప్టర్లు ఢీ

మలేసియాలో ఘోర ప్రమాదం మలేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొనడం వల్ల 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మలేసియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం […]

Read More

పాలిసెట్ ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేలా గ్రాండ్ టెస్టు

-నేడు అన్ని పాలిటెక్నిక్ లలో పాలిసెట్ గ్రాండ్ టెస్టు నిర్వహణ -సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్వహించే “పాలిసెట్ – 2024“ సన్నాహక, సన్నద్దత కార్యక్రమంలో భాగంగా పాలిసెట్ గ్రాండ్ టెస్టును ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు సాంకేతికి విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య , శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. […]

Read More

అచ్చమాంబను దర్శించుకున్న కన్నా

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి రూరల్‌ మండలం గుడిపూడి గ్రామంలో మాతృశ్రీ అచ్చమాంబ తిరునాళ్ల మహోత్స వం సందర్భంగా మంగళవారం ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

Read More

జగన్ సర్కారుపై క్యాట్ ప్రశ్నల వర్షం

-ఒకే ఆరోపణలపై రెండుసార్లు ఎలా సస్పెండ్ చేస్తారు? -అవి నోట్‌ఫైల్‌లో ఏవీ? -నాలుగుసార్లు చార్జిషీట్ వేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారు -జగన్ సర్కారుపై క్యాట్ ప్రశ్నల వర్షం -ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసు విచారణ 29కి వాయిదా అమరావతి: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను […]

Read More

నాగర్‌కర్నూలు ఎంపీ స్థానానికి మల్లు రవి నామినేషన్‌

నాగర్‌కర్నూలు, మహానాడు : నాగర్‌కర్నూలు ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌ కుమా ర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్‌, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More