నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి వలసల పరంపర

-ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం -అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం -టీడీపీ యువనేత లోకేష్ అమరావతి: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపిలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ వీఏఆర్ కే ప్రసాద్ (అమ్మా ప్రసాద్) లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ప్రసాద్ కు యువనేత లోకేష్ పసుపు కండువా […]

Read More

ధరలు పెంచి మహిళల ఉసురు తీసుకున్న జగన్

– మహిళల కంట కరెంటు చార్జీల కన్నీరు – జగన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు విరచడానికి సిద్ధమైన జనం – అప్రకటిత కరెంటు కోతలు… అల్లాడుతున్న రైతులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు – బిల్లులు పెంచనని చెప్పి పదిసార్లు పెంచి రకరకాల విద్యుత్ బిల్లుల పేరుతో జగన్ రెడ్డి దోపిడీ – గత ప్రభుత్వంలో ఉన్న సర్ ఛార్జీలు రూ.560 కోట్లు అయితే రూ.1500 కోట్లను ప్రజల నుండి వసూలు […]

Read More

కురిచేడుకు రహదారి వ్యవస్థను మెరుగుపరుస్తాం

ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తా మీ ఆదరణతో బాధ్యత పెరిగింది దర్శి ప్రజల రుణం తీర్చుకుంటా టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కురిచేడు/దర్శి, మహానాడు : కురిచేడు మండలం పడమర గంగవరం, గంగదొనకొండ గ్రామాలలో బుధవారం ఉదయం దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్గత రోడ్లను పూర్తి చేస్తాం…మండల కేంద్రానికి రహదారి వ్యవస్థను ఏర్పా టు చేస్తామని తెలిపారు. […]

Read More

కొత్త ఓటర్లు కూటమి వైపే!

-మొత్తం ఓటర్లు 4,08,07,256 మంది -మహిళా ఓటర్లు 2,07,065 మంది -పురుష ఓటర్లు 2,00,09,275 మంది -సర్వీసు ఓటర్లు 67,434 -థర్డ్ జెండర్ ఓటర్లు 3482 మంది -కొత్తగా నమోదయిన యువ ఓటర్లు 8.13 లక్షల మంది -ముసాయిదా తర్వాత పెరిగిన కొత్త ఓటర్లు 5.08 లక్షల మంది -నిరుద్యోగులు, యువకులు ఎన్డీఏ వైపే -జగన్ హయాంలో రాని పరిశ్రమలు -వచ్చినవే వెనక్కి వెళ్లిన వైనం -బాబు వస్తేనే కొత్త […]

Read More

దర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతా

అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దర్శి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఆమె వాకర్స్‌తో పాటు వాకింగ్‌ చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. దర్శి చుట్టూ ఉన్న గ్రామాలకు నియోజక వర్గ కేంద్రమైన దర్శి పట్టణానికి […]

Read More

మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి నామినేషన్‌

మెదక్‌, మహానాడు : మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా వెంకటేశ్వరాలయంలో స్వామి వారి చెంత నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావులతో పాటు మెదక్‌ పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగిందన్నారు. కలెక్టర్‌గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ […]

Read More

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు మృతి…ఇద్దరు పరిస్థితి విషమం మృతులు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వాసులు ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు మితిమీరిన వేగమే కారణంగా నిర్ధారణ నెల్లూరు జిల్లా కావలి, మహానాడు : నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు టోల్‌ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఏలూరు జిల్లా కొయ్యలగూ డెంకు చెందిన జ్యోతి కల్యాణి, రాజీ, కుమార్‌ కారులో చెన్నైలో ఇమిటేషన్‌ […]

Read More

ఇసుక, భూబకాసురుడికి ఓటేస్తారా?

-బాపట్ల ప్రజలు ఆలోచించండి -నల్లమడ వాగు ఆధునికీరణను గాలికొదిలిన జగన్‌ -ఐదేళ్లు కోటలు కట్టుకుని బతికాడు -మతోన్మాది మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంపారు? -బాపట్ల బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు బాపట్ల, మహానాడు: పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బాపట్ల బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ అభ్యర్థిపై మండిపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే పనికి వచ్చాడా? ప్రజల అవసరాలు తీర్చారా? […]

Read More

వినుకొండకు ఒక్క రూపాయి తెచ్చావా?

బొల్లా…నిన్ను చూసి ప్రజలు చీకొడుతున్నారు ఐదేళ్లు దందాలతో బొజ్జ నింపుకున్నావ్‌ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఫైర్‌ వైసీపీ నుంచి పెద్దఎత్తున చేరికలు వినుకొండ, మహానాడు: వినుకొండ వంద పడకల ఆస్పత్రి, గురుకుల పాఠశాలకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని నీకు ఎందుకు ఓటేయాలని, నీ అవినీతితో విసిగి వేసారి చీకొడుతున్నారని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి. ఆంజనేయులు మండిపడ్డారు. నిధులు తేవడంలో ఎమ్మెల్యే బొల్లా పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. మంగళవారం […]

Read More

జగన్ రెడ్డి బలుపు అణిచేందుకు ప్రజలు సిద్ధం

తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు ఉద్యోగుల బదిలీలకు రేట్ ఫిక్స్ చేశాడు నాగావళి, వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు జగన్ రెడ్డి కొవ్వు కరిగించాల్సిన బాధ్యత ప్రజలదే గంజాయి, డ్రగ్స్ జగన్ రెడ్డి బ్రాండ్.. ఐటీ, డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఉద్యోగాలు నా బ్రాండ్ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలనే లక్ష్యంతోనే కూటమిగా వస్తున్నాం మద్య నిషేధం పేరుతో ఓట్లేయించుకుని మద్యం వ్యాపారం మొదలు పెట్టాడు 19 రోజులు కూటమి కోసం […]

Read More