విజయోస్తూ.. అంటూ దీవించిన పిఠాపురం ప్రజలు సమధికోత్సాహంతో వేలాదిగా తరలి వచ్చిన ప్రజానీకం జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు హారతులు, పూల వర్షంతో మురిసిన పిఠాపురం అంగరంగ వైభవంగా సాగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ ఊరేగింపు హనుమజ్జయంతి రోజున ఇష్ట దైవం ఆశీస్సులతో నామినేషన్ వేసేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు కోలాహలం నడుమ ర్యాలీగా వెళ్లారు. పిఠాపురం ప్రజానీకం స్వచ్ఛందంగా ఆయన వెంట తరలిరాగా […]
Read Moreపిఠాపురం టీడీపి ఎస్సీ సెల్ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ
‘నా మీద పడిన మొదటి కేసు హైదారాబాద్ భీంరావ్ బాడ అని అంబేద్కర్ పేరుతో ఉన్న కాలనీని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తే, వారికి అండగా నిలబడేందుకు వెళ్లి పోరాడినందుకు కేసు పడింది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం నియోజక వర్గం అభ్యర్థి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం చేబ్రోలులోని తన నివాసంలో పిఠాపురం నియోజక వర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా […]
Read Moreఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారు నాయక్ నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారునాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల వైసీపీ పాలన లో అభివృద్ధి శూన్యమని, పల్నాడు జిల్లా ప్రజలు ఏడు నియోజకవర్గాలు వైసీపీకి పట్టం కట్టడం తో దానికి ప్రతీకార చర్యగా భూ కబ్జాలు, భౌతిక దాడులు, రాజకీయ హత్యలు, అత్యాచారాలు వంటివి […]
Read Moreకూటమి అభ్యర్థులను గెలిపించండి
టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా విజయవాడ, మహానాడు : కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, మచిలీపట్నం పరిశీలకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాల యంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలు కోలుకోలేని విధంగా నష్టపోయారన్నారు. పేర్ని నాని మంత్రిగా నియోజవర్గానికి చేసింది శూన్యమన్నారు. […]
Read Moreల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే మీ భూములు గల్లంతే.. మేం రాగానే రద్దు చేస్తాం
-కేంద్రం సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం -ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం, పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం -పెరిగిన ధరలతో పేద, మద్య తరగతి ప్రజల ఇబ్బందులు…మేం అధికారంలోకి రాగానే ధరలు నియంత్రిస్తాం -గిరిజనుల కోసం ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం -వంశధార నిర్వాసితులను ఆదుకుంటాం -యువత మూడు పార్టీల జెండాలు పట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి -పాతపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాతపట్నం: జగన్ […]
Read Moreముగిసిన హరిహర క్షేత్రం 18వ వార్షికోత్సవ వేడుకలు
భక్తిశ్రద్ధలతో మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు పాల్గొన్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబం నగరోత్సవంలో పాల్గొన్న భక్త జనం ప్రకాశం జిల్లా చీమకుర్తి, మహానాడు : చీమకుర్తి హరిహర క్షేత్రంలో గత రెండు రోజులుగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతు ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి […]
Read Moreఆశీర్వదించండి…పశ్చిమ రూపురేఖలు మారుస్తా
-మాతృభూమికి సేవ చేసే అవకాశం రావడం దైవ నిర్ణయం -సమస్యలు తెలుసు-అన్నిటినీ పరిష్కరిస్తా -ప్రచారంలో సుజనాకు బ్రహ్మరథం పట్టిన ముస్లిం మైనారిటీలు – బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల్లో ఆశీర్వదించండి… పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంసాలిపేట నుంచి మహాలక్ష్మి వీధి గంగానమ్మ గుడి నైజాం గేట్ అంబేద్కర్ కాలనీలో 55వ డివిజన్ టీడీపీ […]
Read Moreవిజయనగరంలో విశాఖ స్టీల్ కు చెందిన 1000 ఎకరాల గర్భామ్ మాంగనీస్ మైన్ను కబ్జా చేసి కోట్లు దోపిడీ చేస్తున్న బొత్స కుటుంబం
– వాటాలు, లెక్కలు తేల్చుకోవడానికేనా జగన్ రెడ్డి జిల్లాలో అడుగుపెట్టింది – 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డి లెక్క సెటిల్ చేయబోతున్నారు – ఐదేళ్లు పాటు ప్రతీ విజయనగరంలో సాగించిన అవినీతి లెక్కలు తన మాఫియా ముఠాతో పైనల్ చేసుకోవడానికే జగన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తున్నాడు – ఉత్తరాంధ్ర వనరులన్నీ దోచుకుని ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రకు వచ్చావ్ జగన్ రెడ్డి? – విజయనగరం జిల్లాలో బొత్స […]
Read Moreజగన్.. మళ్లీ శ్రీలక్ష్మి బొటన వేలు అతికించగలరా?
-నాడైనా, నేడైనా బొటనవేలు తెగనరుక్కుంది దళిత గిరిజనులే -దళతుల చేతనే జగన్ గంజాయి అమ్మిస్తున్నారు -మళ్లీ వేధింపులకు గురి కావడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలా? -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నాడైనా, నేడైనా బొటనవేలు తెగనరుక్కుంది దళిత గిరిజనులే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో […]
Read Moreసైకో రెడ్డి మళ్లీ వస్తే రాష్ట్రంలో నుంచి పారిపోవాల్సిందే
-చట్టసభల్లో మగవారితో సమానంగా మహిళల ప్రాతినిధ్యం -డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు -గుక్కెడు నీళ్లివ్వడం చేతకాని సీఎం…గంజాయి, మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు. -ఆడబిడ్డలను సంపన్నులను చేసే బాధ్యత తీసుకుంటాం -సైకో జగన్ ను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం -సంపద సృష్టి టీడీపీకే సాధ్యం….పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం -గజపతినగరం ఆడబిడ్డలతో ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గజపతినగరం : అధికారంలోకి రాగానే నా […]
Read More