-ఏకపక్ష నిర్ణయాన్ని సహించం -అనుమతివ్వాలని భక్తుల వినతి తిరుపతి, మహానాడు: తాతయ్య గుంట గంగమ్మ జాతర వాయిదా నిర్ణయంపై దేవాదాయ శాఖ, పోలీస్, నగరపాలక సంస్థ నిర్ణయాన్ని పరిశీలించాలని గంగమ్మ భక్తులు కోరుతున్నారు. తరతరాలుగా అమ్మవారి విశ్వరూపాన్ని తయారుచేసే తిరుపతి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు, మట్టి తెచ్చే కుమ్మరులు, వేదికను తయారు చేసే వడ్రంగులు, అవిలాల గ్రామపెద్దలు, కైకాల వంశస్తులు, భక్తులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలను పరిగణలోకి […]
Read Moreకూటమికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు
రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాం వినుకొండలోనూ జీవీ గెలుపునకు కృషిచేస్తాం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు వెల్లడి వినుకొండ, మహానాడు : ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజీపీ కూటమి విజయానికి కృషి చేస్తామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. బీసీ, ఎస్సీలపై జరుగుతున్న దాడుల నియంత్రణ, యువత, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా ఉండాలని ఇటీవల గుంటూరు […]
Read Moreనాలుగు నెలల ప్రభుత్వాన్ని పడగొడతారా?
పదేళ్లు ఉన్న మిమ్మల్ని నడిరోడ్డులో ఉరి తీయాలి నిరుద్యోగులు చూస్తూ ఊరుకుంటారా… మోదీ, కేడీ ఇద్దరూ తోడుదొంగలే…వారిని నమ్మొద్దు ఒకరిని బండకేసి కొట్టారు..ఇంకొకరిని గోడకేసి కొట్టాలి ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా చెబుతున్నా… ఆదిలాబాద్ జన జాతరసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదిలాబాద్, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి కేసీఆర్, మోదీపై ఫైర్ అయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ ప్రజా […]
Read Moreదర్శిలో గొట్టిపాటి లక్ష్మికి జన జాతర
నామినేషన్కు పోటెత్తిన ప్రజలు వేలాదిగా తరలివచ్చిన కూటమి శ్రేణులు దర్శి భవిష్యత్తు కోసం పనిచేస్తానని వెల్లడి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ కార్యక్రమం వేలాదిమంది కార్యకర్తలు, కూటమి శ్రేణులు, ప్రజల మధ్య ఘనంగా జరిగింది. ముందుగా రాజంపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో గొట్టిపాటి లక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేసి కురిచేడు రోడ్డులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి […]
Read Moreపోలింగ్ రోజున ఇదే స్ఫూర్తి కొనసాగాలి
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని నామినేషన్ కదంతొక్కిన కూటమి నాయకులు, కార్యకర్తలు ట్రాఫిక్తో ఇబ్బంది పడిన ప్రజలకు క్షమాపణలు నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తానని వెల్లడి గుంటూరు, మహానాడు : గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని నామినేషన్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ జరిగింది. జన సందోహం మధ్య కార్యకర్తలు కదంతొక్కారు. వీధులు పసుపుమయంగా మారాయి. వేలాదిగా తరలివచ్చిన […]
Read Moreటీడీపీ కార్యాలయానికి నిప్పు
నాగిరెడ్డిపాలెంలో వైసీపీ మూకల నిర్వాకం సందర్శించిన భాష్యం ప్రవీణ్ గుంటూరు/బెల్లంకొండ, మహానాడు : బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వైసీపీకి చెందిన గుర్తుతెలియని దండుగులు ఆదివారం అర్థరాత్రి సమయంలో నిప్పు పెట్టి దహనం చేశారు. విషయం తెలుసుకుని పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, వెన్న సాంబ శివారెడ్డి కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పోలీసులకు చెప్పినా వారు వచ్చి చెదరగొట్టారు […]
Read Moreమన ప్రాంతంలోనే బిడ్డలకు ఉద్యోగాలు
-పరిశ్రమల కోసం మెరుగైన పాలసీ -అధిక ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు -కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ కార్మికులతో నారా లోకేష్ దుగ్గిరాల: ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి మనబిడ్డలకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం మంచికలపూడిలోని కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ ప్రతినిధులతో యువనేత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం […]
Read Moreసమస్యలపై ప్రశ్నించినందుకు ఎట్రాసిటీ కేసుపెట్టారు
పెనుమూలి రచ్చబండ సభలో మైనారిటీ మహిళ ఆవేదన దుగ్గిరాల: సమస్యలపై ప్రశ్నించినందుకు మహిళను అని కూడా చూడకుండా వైసిపి నాయకులు తనపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు బనాయించారని ఓ మైనారిటీ మహిళ యువనేత నారా లోకేష్ ఎదుట వాపోయింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో రచ్చబండ సందర్భంగా సానియా సుల్తానా అనే మహిళ తమ గోడు విన్పిస్తూ… నేను సంగం డెయిరీ పార్లర్ నడుపుకుంటూ ఇద్దరు బిడ్డలతో జీవనం […]
Read Moreసోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరికలు
మల్లూరు పంచాయతీలో వైసీపీ ఖాళీ కాకాణిపై పెల్లుబుకుతున్న వ్యతిరేకత నెల్లూరు, మహానాడు : నెల్లూరు వేదాయపాళెంలోని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి కార్యాలయంలో ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామపంచాయతీకి చెందిన 150 వైసీపీ కుటుంబాలు ఆయన సమక్షంలో చేరారు. మల్లూరు గ్రామపంచాయతీ మాజీ ఎంపీటీసీ వేల్పుల మణికృష్ణ, ఉలవపాటి నవీన్, సాదం నాగేశ్వరరావు, పెళ్లూరు అనిల్ ఆధ్వర్యంలో 60 కుటుంబాలు, మల్లూరు దళితవాడ నుంచి 60 కుటుంబాలు, కుమ్మరిమిట్ట నుంచి […]
Read Moreసామాన్యులకు ఒక న్యాయం..పోలీసులకు ఒక న్యాయమా?
– నో పార్కింగ్ ప్లేస్ లో పోలీస్ వాహనం తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ యొక్క నో పార్కింగ్ స్థలంలో పోలీస్ వాహనం పార్కింగ్ చేయడం పై స్థానికంగా సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. నో పార్కింగ్ ప్లేస్ లో పోలీసులకు ఒక న్యాయమా, ప్రజలకు ఒక న్యాయమా ? సామాన్యుడు నో పార్కింగ్ ప్లేస్ లో బండ్లు పెడితే చలానాల రూపంలో ముక్కు పిండి మరీ […]
Read More