‘నా చెయ్యి పట్టుకోవే…’ పాట విడుదల

వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాటను విడుదల చేశారు.’శబరి’ని పాన్ […]

Read More

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్ లాంచ్

అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రలు పోషించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆల్రెడీ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను శనివారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో అజయ్ భూపతి […]

Read More

ఆకట్టుకుంటోన్న వరుణ్ సందేశ్ ‘నింద’ పోస్టర్

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ హీరోగా రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ […]

Read More

రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’లో వెర్స‌టైల్ యాక్ట‌ర్ సిద్ధికీ

విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ హీరోగా హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’. విక్ర‌మ్ 62వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. విక్ర‌మ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టైటిల్ టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో మ‌ల‌యాళ వెర్స‌టైల్ యాక్ట‌ర్ సిద్దికీ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర […]

Read More

స్వర్ణ నాగరాజుకు ఉగాది ఉత్తమ జర్నలిస్టు అవార్డు

నరసరావుపేట: సర్వజన మందిర్‌ సేవా సొసైటీ ఆధ్వర్యంలో 2024 ఉగాది ఉత్తమ జర్నలిస్టు అవార్డులను ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య భవనంలో సర్వజన మందిర్‌ సేవా సొసైటీ వ్యవస్థాపకులు లేగల సాయి శ్రీనివాస్‌ దంపతులు చేతులమీదుగా అందజేశారు. ఉత్తమ అవార్డు గ్రహీత స్వర్ణ నాగరాజును సన్మానించి అవార్డును ప్రదానం చేశారు.

Read More

చదలవాడ అరవిందబాబుకు జైకొట్టిన ఆర్యవైశ్యలు

-ముక్తకంఠంతో మద్దతుగా నినాదాలు -గోపిరెడ్డికి గుణపాఠం చెబుతామని వెల్లడి -ఐదేళ్లుగా వ్యాపారాలపై వేధింపులు చేశారు -జే ట్యాక్స్‌ బాదుడుకు నష్టాల్లో కూరుకుపోయామని ఆవేదన పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబును గెలిపించుకుంటామని ఆర్యవైశ్యులంతా ముక్త కంఠంతో నినదించారు. ఎన్నికల ప్రచారంలో వారంతా ఆయనకు మద్దతు తెలిపారు. ఆదివారం నరసరావుపేట పట్టణంలోని వినాయక, వాసవీ టవర్స్‌, గుప్తా ప్యాలెస్‌ అపార్ట్‌మెంట్‌లలో చదలవాడ ఎన్నికల ప్రచారం […]

Read More

గొట్టిపాటి లక్ష్మికి బ్రహ్మరథం

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆదివారం సాయంత్రం దర్శి పట్టణం 6వ వార్డులో పర్యటించారు. ముందుగా పొదిలి రోడ్డు అపార్ట్‌మెంట్‌ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిక కురిచేడు మండలం పడమటి […]

Read More

పేద విద్యార్థుల ఫీజు ఎగ్గొట్టిన దొంగమామ జగన్‌రెడ్డి

-ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి ప్రచారం వినుకొండ, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థుల ఫీజులు కూడా ఎగ్గొట్టిన దొంగమామ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. రూ.30 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టి ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుంటే పిల్లల చదువులెలా సాగేదని ప్రశ్నించారు. ఐదేళ్లలో వారిని నిలువునా […]

Read More

కూటమికి బీసీ సంఘాల మద్దతు

చంద్రబాబును కలిసిన కేశన శంకర్రావు గుంటూరు, మహానాడు: ఎన్డీఏ కూటమికి బీసీ సంఘాల మద్దతు అందిస్తామని రాష్ట్ర బీసీ నాయకుడు కేశన శంకర్రావు చెప్పారు. టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం గుంటూరు పార్లమెంట అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వ ర్యంలో శంకర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ బీసీ సంఘాల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబును కోరారు. టీడీపీ […]

Read More

జగన్‌ పాలనపై విసుగెత్తి మార్పు కోరుకుంటున్నారు

-మంచి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు -కూటమిపై అద్భుతమైన స్పందన కనిపిస్తోంది -తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు: తెనాలి మండలం పరిధిలోని కటెవరం, ఎరికిలపూడి గ్రామాలలో ఆదివారం ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి తెనాలి అభివృద్ధి ప్రణాళికను వివరించి అత్మీయంగా పలకరిస్తూ ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు అనేక సమస్యలను విన్నవించారు. అనంతరం మనోహర్‌ […]

Read More