గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్ చిత్రమే ‘శరపంజరం’. దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై టి. గణపతిరెడ్డి సహకారంతో, మామిడి హరికృష్ణ ఆశీస్సులతో నవీన్కుమార్ గట్టు, లయ జంటగా, నవీన్కుమార్ గట్టు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రం […]
Read Moreఅంగరంగ వైభవంగా మేకప్ మ్యాన్ ప్రారంభోత్సవం
అభిరామ్ మూవీస్ బ్యానర్ పై సీనియర్ మేకప్ మ్యాన్ కుమార్ మెట్టుపల్లి నిర్మాతగా, దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాకప్ మ్యాన్. దివంగత ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు శ్రీకాంత్ అవుటూరి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. పోలూరు ఘటిక చలం డైలాగ్స్, ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. శనివారం ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో […]
Read More25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న గోపీచంద్ భీమా
గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ సినిమాను శ్రీ […]
Read Moreఈ చిన్నారి పాటలు వింటే ఫిదా అవ్వాల్సిందే..
వయసు కేవలం 9ఏళ్లు.. తన సన్నని గొంతుకతో పాట పాడితే.. ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే. నిజానికి ఈ చిన్నారి మూడేళ్ల వయసునుంచే సంగీత సాధన చేస్తోంది. అంటే సరైన మాటలు కూడా రాని వయసులోనే ఈ చిన్నారి స..రి..గ..మ..లు నేర్చేసిందన్నమాట. ఇంతకీ ఎవరీ చిన్నారి..? తన పేరేంటో..? ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ చిట్టితల్లి పేరు అక్షరా గోపానపల్లి. వీళ్లది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబమే కాదు. కానీ, తల్లీదండ్రులు సింధూర, […]
Read Moreలోకనాథంను తక్షణమే అరెస్టు చేయాలి
-వైకాపా అఘాయిత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖపట్టణంలో వైకాపా అఘాయిత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. జీవీఎంసీ 65వ వార్డు నివాసి జలుమూరి రాధపై అదే వార్డు వైసీపీ అధ్యక్షుడు మొదలవలస లోకనాథం పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేయడం చాలా దారుణం. జగన్ రెడ్డి పాలనలో సొంత తల్లి, చెల్లికే రక్షణలేదు. రాధలాంటి సామాన్య మహిళలకు ఇంకెక్కడిది రక్షణ? ఇంటిపట్టాకి లంచం […]
Read Moreతీవ్ర ఒత్తిడితో విదేశాలకు వెళ్లిపోయిన విజయమ్మ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికాలో ఉంటున్న మనవడు రాజారెడ్డి వద్దకు ఆమె వెళ్లారు. కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిలలు ప్రత్యర్థులుగా మారిపోవడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో? ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి వస్తారని ప్రచారం సాగుతోంది. ఏపీ ఎన్నికల్లో కొడుకు జగన్, కూతురు షర్మిల ఢీకొంటున్న సంగతి తెలిసిందే. జగన్ పై షర్మిల […]
Read Moreవైసీపీకి పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా
వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం విశేషం. పి.గన్నవరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా […]
Read More‘టెనెంట్’ రిలీజ్ ట్రైలర్ చాలా నచ్చింది తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: హీరో ప్రియదర్శి
‘పొలిమేర2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ […]
Read More‘హనుమాన్’ తరహాలో ‘శబరి’ని ప్రేక్షకులు ప్రమోట్ చేస్తారని నమ్ముతున్నా – వరలక్ష్మీ శరత్ కుమార్
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. శుక్రవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆయన తెలుగు ట్రైలర్ విడుదల […]
Read Moreఎన్ని కుట్రలు పన్నినా కూటమిదే ఘనవిజయం!
-ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు వైసిపి స్కెచ్ -కోయంబత్తూరుకు కూడా ఎపి గంజాయి వెళ్తోంది -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: అయిదేళ్ల అరాచకపాలనలో నరకం చూసిన రాష్ట్రప్రజలు కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజాతీర్పు మాకు అనుకూలంగా ఉంది, జగన్ ఎన్నికుట్రలు పన్నినా మా విజయాన్ని ఆపలేరని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం […]
Read More