– పదేండ్ల బిఆర్ఎస్ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగం – దళిత బహుజన వర్గాల ప్రగతి దిశగా అమలయిన పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకూడదు – సబ్బండ వర్గాల సంపూర్ణ అభ్యున్నతి సాధనే అంబేద్కర్ కు మనమందించే ఘన నివాళి – బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ – అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత […]
Read Moreమేనత్త.. మేనకోడళ్లు.. మధ్యలో అవినాష్రెడ్డి
– షర్మిల-సునీతపై మేనత్త విమలమ్మ ఫైర్ – అవినాష్ చిన్నోడని జాలి చూపిన విమలమ్మ – అవినాష్ హంతకుడన్న అక్కచెళ్లెల్లపై ఆగ్రహం – హత్య చేయడం మీరు చూశారా అని ప్రశ్న – వైఎస్ పరువు తీస్తున్నారని ఆవేదన – విమలమ్మ కొడుకుకు జగనన్న మేలు చేశాడన్న షర్మిల – మీ అన్నను చంపితే మీకు కోపం రాలేదా అని ప్రశ్న – ఎండాకాలం కదా అని షర్మిల వ్యంగ్యాస్త్రం […]
Read Moreబీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారాలు సిగ్గుచేటు
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మెదక్, మహానాడు: రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి తప్పుడు వార్తలు రాయించి లబ్ధిపొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నించడం సిగ్గు చేటని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని నన్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి […]
Read Moreరాష్ట్రంలో రూ.1450 కోట్ల ధాన్యం కుంభకోణం
-గోదాముల్లో సరుకుకు గ్లోబల్ టెండర్లు -రూ.1600 చొప్పున కాంగ్రెస్ అమ్మేసుకుంది -రెండురోజుల్లో ఈడీ, సీబీఐకు ఫిర్యాదు -బీఆర్ఎస్ నేత జీవన్రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో ధాన్యం కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి క్వింటాకు రూ.1600కు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిందని, ఈ […]
Read Moreరాష్ట్రంలో ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు
-సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తగ్గుదల -ఆదిలాబాద్లో ఏకంగా 9.6 డిగ్రీల సెల్సియస్ నమోదు -సరిహద్దులో ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం -అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే చాన్స్ హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. కొన్నిరోజుల పాటు భారీగా నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వడగాడ్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదాపు పదిరో జులుగా రాష్ట్రంలో […]
Read Moreకార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా
తిరువూరులో నిజం గెలవాలి యాత్ర తిరువూరు, మహానాడు: నిజం గెలవాలి యాత్రలో భాగంగా శనివారం తిరువూరు నియోజకవర్గం తిరువూరు రూరల్ మండలం కాకర్ల గ్రామంలో పార్టీ కార్యకర్త కోట విశ్వనాథం కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. విశ్వనాథం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం తిరువూరు పట్టణంలో పార్టీ కార్యకర్త కుంచం సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ […]
Read Moreఐదు రోజులకే వణుకు మొదలైందా?
-అవినాష్ ను ఎందుకు మార్చాలనుకుంటున్నారు? -ప్రజలు నిజం గ్రహించారని అర్థమైందా? -జగన్ సమాధానం చెప్పి తీరాలి -కడప స్టీల్ ప్లాంటును అటకెక్కించారు -జమ్మలమడుగు ప్రచారంలో షర్మిలారెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు, మహానాడు: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఉన్నారు. షర్మిల మాట్లాడుతూ కడపలో ప్రచారం మొదలుపెట్టి కేవలం ఐదు […]
Read Moreకోటి నాలుగు లక్షల విలువైన బంగారం వెండి వస్తువులు స్వాధీనం
పొట్టిలంక వద్ద తనిఖీ పొట్టిలంక తనిఖీ కేంద్రం వద్ద కోటి నాలుగు లక్షల విలువైన బంగారం,వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముఖద్వారమైన రాజమండ్రి రూరల్ కడియం మండలం పొట్టిలంక 216వ నెంబర్ జాతీయ రహదారిపై సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు గస్తీ చర్యలు చేపట్టారు.ఈ తణికీలు కడియం సిఐ తులసీదర్ ఆధ్వర్యంలో తనిఖీ బృందాలు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు […]
Read Moreసుపారీ పార్టీ కాంగ్రెస్.. సుపరిపాలన చేస్తున్నది బిజెపి
-బీఆర్ఎస్ కు లబ్ధి చేసేందుకే కాళేశ్వరం ఫైళ్లు పక్కనపడేసిన కాంగ్రెస్ -హిందుస్థాన్ లో మేం 400 సీట్లు తెచ్చుకుంటాం.. మీరు పాకిస్థాన్ కు వెళ్లండి -400 సీట్లలో బిజెపి విజయం సాధిస్తుంది.. కాంగ్రెస్ 40 సీట్లు కాపాడుకుంటే చాలు.. -తెలంగాణ ప్రజలను తెలివితక్కువ వాళ్లు అన్న బీఆర్ఎస్ కు తెలివైనవారెవరూ ఓటెయ్యొద్దు -కవిత తీహార్ జైలుకు వెళ్లింది.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఆంధ్రకు వెళ్లాలి -తెలంగాణలో కవిత అరెస్టు.. అవసరమా..? […]
Read Moreచేనేతలపై జగన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలే
-చేనేతలకు జగన్ చేసింది ఏమీలేదు -ఎన్నికలకోసం చేనేతలపై జగన్ కపట ప్రేమ -టీడీపీ పాలనలోనే చేనేతలకు మేలు -50 ఏళ్లలోపు చేనేతలకు టీడీపీ హయాంలో పింఛన్, 119 కోట్ల రుణమాఫి -మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప చేనేతలపై జగన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని.. తాడేపల్లి ప్యాలెస్ వదలని జగన్ కు చేనేతలు అంటే ఎవరో తెలియదని.. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. టీడీపీ జూమ్ మీడియా సమావేశంలో ఆయన […]
Read More