నరసరావుపేట గడ్డపై టీడీపీ జెండా ఎగురవేద్దాం

ప్రచారంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు నరసరావుపేట, మహానాడు: కలిసికట్టుగా పనిచేసి నరసరావుపేట గడ్డపై టీడీపీ జెండు ఎగురవేద్దామని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు పిలుపునిచ్చారు. నరసరావుపేట మండల పరిధిలోని దొండపాడు, పెదరెడ్డిపాలెం, ఇస్సపాలెం గ్రామాల్లో శుక్రవారం వారు పర్యటిం చారు. నాయకులు, కార్యకర్తలు వద్దకు నేరుగా వెళ్లి కలిశారు. నరసరావుపేట గడ్డ మీద తెలుగు దేశం పార్టీ జెండా ఎగరవేసే […]

Read More

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు…వలసలే సంకేతం

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీని వీడి భారీగా పార్టీలో చేరికలు చిలకలూరిపేట, మహానాడు:ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దానికి వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్దఎత్తున వలసలే నిదర్శనమని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అధికార వైసీపీ నుంచి గత కొన్నిరోజులుగా పెద్దఎత్తున విపక్ష తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా పట్టణంలోని పలు వార్డుల నుంచి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి […]

Read More

చంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేయాలి

సత్తెనపల్లిలో ఇంటింటికీ తెలుగుమహిళల ఆహ్వానం సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి నియోజకవర్గంలో శనివారం జరగనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోడ్డు షో, ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగు మహిళలు పిలుపునిచ్చారు. ఈ మేరకు సత్తెనపల్లి పట్టణంలోని 11, 12 వార్డులలో తెలుగు మహిళలు ఇంటింటికీ తిరిగి సభలో పాల్గొనాలని బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మండవ శారదాదేవి, పార్లమెంట్‌ ఉపాధ్యక్షురాలు […]

Read More

అంటరానితనం రూపుమాపడమే లక్ష్యం

– హిందువులందరూ సమానమే – సామాజిక సమరసత సాధించి తీరాలి – విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయక్ రావు జి   సికింద్రాబాద్ : ” సృష్టిలోని హిందువులందరూ సోదర సమానులే. ఎవరు కూడా అంటారని వారు కాదు” అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయక్ రావు దేశ్ పాండే అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణము, అనగారిన వర్గము అనే ఉచ్చ నీచ భావాలకు […]

Read More

ఆర్యవైశ్యులను టీడీపీ నుంచి దూరం చేయలేరు

చంద్రబాబుపై వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌ మంగళగిరి, మహానాడు:అసత్యాలు, దుష్ప్రచారాలతో ఆర్యవైశ్యులను తెలుగుదేశం పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి దూరం చేయలేరని తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌ తెలిపా రు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రువారం విలేకరుల సమావేశంలో చంద్రబా బు వ్యాఖ్యలపై వైసీపీ ఆర్యవైశ్య నాయకులు […]

Read More

ఏప్రిల్ 10 వరకు పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు

సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఎంట్రన్స్ కోచింగ్ కోసం ఏప్రిల్ 8నుండి కొత్త బ్యాచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 27న యధావిధిగా ప్రవేశ పరీక్ష పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ధరఖాస్తు గడువును ఏప్రిల్ పదవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ , సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారంతో ధరఖాస్తు గడువు ముగిసినప్పటికీ విద్యార్ధులు, వారి […]

Read More

వాలంటీర్లపై కేసులు పెడితే ఉద్యోగాలు వస్తాయా?

జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మురళీధరెడ్డి ప్రజల ప్రాణాలు తీశారు జగన్‌తో ఆ ముగ్గురు కలసి కుట్ర చేశారు తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దు పెన్షన్ దారుల మరణాలకు జగన్ బాధ్యత వహించి సీఎంగా తప్పుకోవాలి రాజకీయ స్వార్థంతో జగన్ కుట్రలు చేసి వృద్ధుల ప్రాణాలు తీశారు శవాలతో నీచ రాజకీయాలు చేయడం జగన్ నైజం అధికారంలోకి రాగానే ఇంటింటికీ రూ.4 వేల పెన్షన్…పెంచబోయే పెన్షన్ ఏప్రిల్, మే, […]

Read More

జగన్ రెడ్డికి చిడతలు వాయించేందుకు రావడం తప్పా నీకేం చేతకాదు

-పోసుకోలు పోసానికి తెలియదా? -పోసాని మురళీ కృష్ణ లాంటి నీతిమాలిన వ్యక్తులు మొరుగుతూనే ఉంటారు -ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందిన నాయకుడు జగన్ రెడ్డే -పార్టీ పెట్టేందుకు తండ్రి శవం, అధికారంలోకి వచ్చేందుకు -బాబాయ్ శవం, నేడు మళ్లీ అధికారం కోసం అవ్వాతాతల శవాలు అడ్డుపెట్టుకుంటున్న జగన్ – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ జగన్ రెడ్డి లాంటి నీచ నాయకుడు అధికారంలో […]

Read More

బాబూ జగ్జీవన్‌రామ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి నివాళి

జూబ్లీహిల్స్‌, మహానాడు: బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్‌బాబు, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్‌ చౌదరి, ఎమ్మెల్సీలు మహేష్‌కుమార్‌గౌడ్‌, పట్నం మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More

బెడిసికొట్టిన వైసీపీ పెన్షన్ పాలిటిక్స్

– వైసీపీపై పెన్షనర్ల తిరుగుబాటు – కూటమిపై నెపం నెట్టాలని వైసీపీ కుట్రలు – ఆడియో, వీడియో సాక్షాలతో బెడిసికొట్టిన వైనం – వైసీపీకి శిరోభారంగా మారిన జోగి ఓవరాక్షన్ – జోగి శవరాజకీయంతో జగన్ పాత కథలు బయటకు – జగన్‌ను ఇరికించిన జోగి, పేర్ని – పెన్షనర్ల ముందే వైసీపీ కుట్రను బయటపెట్టిన ఎమ్మెల్యే రామానాయుడు – వచ్చిన పెన్షన్ డబ్బు 9 వేలేనని అందరి ఎదుటా […]

Read More