మంగళగిరి ప్రజలిచ్చే మెజారిటీనే నాకు కొండంత బలం మంగళగిరికి పరిశ్రమలు రావంటూ ఆర్కే చేతగాని మాటలు మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చే మెజారిటీనే కొండంత బలాన్నిఇస్తుంది, రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి మంగళగిరి సమగ్రాభివృద్ధికి నేను చేపట్టబోయే కార్యక్రమాలకు ఊతమిస్తుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి […]
Read Moreలోకేష్ సమక్షంలో 100 కుటుంబాలు టిడిపిలో చేరిక
ఆదర్శ మంగళగిరి కోసం కదలివస్తున్న నాయకులు ఉండవల్లి: ఆదర్శ మంగళగిరి కోసం అందరూ కలసిరావాలన్న యువనేత లోకేష్ పిలుపునకు నియోజకవర్గం నలుమూలల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి రూరల్ పెనుమాక గ్రామానికి చెందిన 40 కుటుంబాలు, మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన 60 కుటుంబాలు శనివారం టిడిపిలో చేరాయి. పార్టీలోకి నూతనంగా చేరిన వారికి ఉండవల్లి నివాసంలో యువనేత […]
Read Moreకాకాణికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ శ్రేణులు
సొంత మండలం పొదలకూరు నుంచి భారీగా టీడీపీలోకి వలసలు నెల్లూరు, మహానాడు: సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి, మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సొంత మండలం పొదలకూరులో వైసీపీ శ్రేణుల నుంచే ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత కొన్నిరోజులుగా టీడీపీలోకి వలసలు భారీగా జరగడంతో మండల వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వంలో తమకు ఒరిగింది ఏమీ లేదని, ఆయన వైపు ఉంటే తాము నష్టపోవాల్సి వస్తుందని […]
Read Moreదొనకొండ మండలం నుంచి టీడీపీలోకి చేరికలు
కండువా కప్పి ఆహ్వానించిన గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మంగినపూడి పంచాయతీలోని చిలకలపల్లి గ్రామానికి చెందిన ఓసీ, ఎస్సీ కాలనీలకు చెందిన 20 కుటుంబాల వారు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, లలిత్ సాగర్ సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, బీసీ సెల్ అధ్యక్షుడు మోడి […]
Read Moreవ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తాం
-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ -చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సమావేశం గుంటూరు, మహానాడు: చాలామంది నాయకులు రాజకీయాల్లో పెట్టిన ఖర్చును ఎన్నికల తర్వాత వ్యాపారస్తులపై మోపుతుం టారు…మాకు అలాంటి అవసరం లేదు…చిన్నచిన్న వ్యాపారులు పడే ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం వ్యాపారులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన […]
Read Moreగద్దరన్న కుటుంబాన్ని అవమానించటం న్యాయమా?
అవకాశవాద రాజకీయాలు మానుకో రేవంత్రెడ్డి హైదరాబాద్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్ హైదరాబాద్, మహానాడు: పార్టీ ఎవరినైనా ఎన్నికల బరిలో నిలబెట్టే అధికారం ఉంటుందని కానీ, 2023 ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం గద్దరన్న కుమార్తెను పోటీలో నిలబెట్టి అధికారం వచ్చాక ఇప్పుడు మరో వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పచ్చి మోసమని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఓడలో ఉన్నంత వరకు ఓడ […]
Read Moreషర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు
వైసీపీలో మరో వికెట్ పడింది! ఆ పార్టీని వీడుతున్న వారి జాబితా రోజురోజుకి పెరుగుతూ ఉంది. తాజాగా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎంఎస్ బాబు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఎంఎస్ బాబు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎస్ బాబుకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయనను […]
Read Moreరాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీకి బానిసలయ్యారు
-విభజన హామీలు నెరవేర్చకుండా మోసగించారు -మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ అది -మైనార్టీలకు సమాధానం చెప్పాలి -పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని బానిసలయ్యారో ముస్లీంలకు సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి సీఎం జగన్మోహన్రెడ్డిని నిలదీశారు. శనివారం న్యాయయాత్రలో భాగంగా కడపలో ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకి అని, మతం పేరుతో చిచ్చు […]
Read Moreమైనార్టీల పథకాలను రద్దు చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
నంద్యాల కూటమి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి నంద్యాల, మహానాడు: మైనార్టీల పథకాలను రద్దు చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నంద్యాల కూటమి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శనివారం నారా భువనేశ్వరి నంద్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లీం మహిళలతో మాట్లామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, టీడీపీ ఎమ్మెల్యే పంచుమర్తి […]
Read Moreముస్లీం మహిళపై వైసీపీ దాడి సిగ్గుచేటు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అమరావతి, మహానాడు: ముస్లీం మహిళపై వైసీపీ దాడి సిగ్గుచేటని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శనివారం ఒక ప్రకటనలో ఖండిరచారు. నందికొట్కూరులో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ముస్లీం మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించడం, ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమన్నారు. బురకాను తొలగించే స్థాయికి వైసీపీ నేతల అహంకారం చేరుకుందంటే వారు ఏ స్థాయిలో తెగబడుతున్నారో రాష్ట్ర ప్రజలు […]
Read More