ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప ది రైజ్తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐకాన్స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. అయితే పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీవల్లిగా […]
Read Moreప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం
పల్నాడు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్ పల్నాడు, మహానాడు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నూతన ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పనిచేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. […]
Read Moreలోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న తాడిశెట్టి మురళి
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇవాళ ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. గుంటూరుకు చెందిన తాడిశెట్టి మురళీమోహన్ లోకేశ్ సమక్షంలో కుటుంబ సభ్యులతో సహా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేసిన తాడిశెట్టి వెంకట్రావు సోదరుడే తాడిశెట్టి మురళి. […]
Read Moreసితార ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపిన అశోక్ గల్లా
యువ కథానాయకుడు అశోక్ గల్లా తన తదుపరి చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తో చేతులు కలిపారు. సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ తరం మెచ్చే అందమైన కథతో రాబోతుంది. చిత్ర ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన […]
Read More“ది గర్ల్ ఫ్రెండ్” నుంచి స్పెషల్ పోస్టర్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఇవాళ రశ్మిక మందన్న […]
Read Moreహంతకులను కాపాడేందుకు జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారు
-హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు… అందుకే కడప ఎంపీగా పోటీ చేస్తున్నా -హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలి -బస్సు యాత్రలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి నుంచి ఆమె బస్సు యాత్ర ప్రారంభమయింది. ఈ యాత్రలో వివేకా కూతురు సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు […]
Read Moreనా తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ
-షర్మిలను ఎంపీ చేయాలనేదే నా తండ్రి చివరి కోరిక -షర్మిల బస్సు యాత్రలో వైఎస్ సునీత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. . ఈ యాత్రలో వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత ప్రసంగిస్తూ… కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు. తన తండ్రి వివేకాను చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ […]
Read Moreమేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
‘న్యాయ్ పాత్ర’ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్ను హస్తం పార్టీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా, శనివారం పార్టీ జైపూర్, హైదరాబాద్లలో ఒక్కొక్కటి […]
Read Moreట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
-నా ఫోన్ ను కూడా ట్యాప్ చేశారు -ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలి -కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని […]
Read Moreఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావు…జగన్రెడ్డీ!
-భూములు లాక్కొని చంపేందుకేనా నా బీసీలు అంటున్నావు -టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ధ్వజం అమరావతి, మహానాడు: అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రశ్నించారు. మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ముఠా బీసీ సామాజికవర్గాని కి చెందిన శ్రీనివాసులు భూమిని కబ్జా చేసి అత్యంత దారుణంగా హతమార్చింది.కాపాడాల్సిన ఎస్ఐ […]
Read More