సాగర్ మున్సిపల్ కమిషనర్, ఏఈలకు కలెక్టర్ షోకాజ్ నోటీసు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ విషయంపై నందికొండ మున్సిపల్ కమిషనర్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లకు ఆమె షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచందర్ ను విచారణ అధికారిగా […]
Read Moreరాజన్న బిడ్డను ఆశీర్వదించండి
– పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ట్వీట్ దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను.న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నా.
Read Moreజగన్ వి శవ రాజకీయాలు..మావి సేవా రాజకీయాలు
-32 మంది వృద్దులను చంపిన హంతకుడు జగన్ రెడ్డే -వృద్దులు చనిపోయారంలే అది మొమ్మాటికి జగన్ రెడ్డి పాపమే -దళితుల పథకాలు రద్దు చేసి పేదల మనిషినంటాడు -ప్రజల జీవన ప్రమాణాలు మార్చే కూటమి మ్యానిఫెస్టో -అప్పులు చేసి, పన్నులు వేసి కాదు..సంపద సృష్టించి సంక్షేమం ఇస్తాం -గోపాలపురం ప్రజాగళం సభలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు గోపాలపురం:. రాష్ట్రంలో దొంగలు, హంతకులు, బంధిపోట్లు పడ్డారు. వారి నాయకుడే […]
Read Moreకొడాలి నాని ముఖ్య అనుచరుడి ఇంట్లో చీరల పట్టివేత
గుడివాడ, మహానాడు: గుడివాడలో పెద్ద మొత్తంలో కొడాలి నాని అనుచరుడి ఇంటిలో చీరల బండిల్స్ను గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు వాటిని సిద్ధంగా ఉంచినట్లు సమాచా రం. పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం రాత్రి 11.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీకాంత్ సుమారు రూ.30 లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు గుర్తించారు. డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు ఎస్ఐ, సీఐలకు అందిన సమాచారంతోనే ఈ […]
Read More2004 లో జగన్ ఆస్తులెంత?
– ఇప్పుడు దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడైన సీఎం ఎలా అయ్యారు? – సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేసిన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ […]
Read Moreపెన్షన్ల పంపిణీపై వైసీపీ రాజకీయాలు: గళ్లా మాధవి
గుంటూరు, మహానాడు న్యూస్:వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలో రాజకీయాలు చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి విమర్శించారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడి యా సమావేశంలో ఆమె మాట్లాడారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తెలిపారు. పశ్చిమ […]
Read Moreపల్నాడు ఎస్పీ బిందు మాధవ్
పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ పల్నాడు, మహానాడు:పల్నాడు జిల్లా ఎస్పీగా గురువారం బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో పల్నాడు ఏఎస్పీగా పనిచేశారు. పదోన్నతిపై ఎస్పీగా వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. తాజాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ వేటు పడిన ఎస్పీ స్థానంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఇక్కడ నియమించగా బాధ్యతలు స్వీకరించారు.
Read Moreసమస్యలను ఏకరువు పెట్టిన పొన్నూరు వాసులు
అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర హామీ గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు న్యూస్:ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ రాష్ట్ర నాయకులు, సంఘం డెయిరీ చైర్మన్, పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ గురువారం పొన్నూరు పట్టణంలోని 9, 10 వార్డుల లో పర్యటించారు. సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 75 […]
Read Moreవినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడి ఓటమి ఖాయం
బూతులు తిట్టటం తప్ప ఐదేళ్లలో ఏమీ చేయలేదు తమను గెలిపిస్తే తాగు, సాగునీటి సమస్య పరిష్కరిస్తాం అభివృద్ధితో వినుకొండ రూపురేఖలు మారుస్తాం టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు టీడీపీలో చేరిన మర్రిపాలెం వైసీపీ నాయకులు పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్:నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి ఓటమి ఖాయమని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వ్యాఖ్యానించారు. గురువారం […]
Read Moreఇఫ్తార్ విందులో పాల్గొన్న కన్నా
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం ఒకటవ వార్డు రంగా కాలనీలో ముస్లీం మైనార్టీ నాయకుల ఆహ్వానం మేరకు గురువారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. స్వయంగా ఇఫ్తార్ విందును వడ్డిస్తూ అందరినీ పలకరించారు. ముస్లీం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More