సేవ చేయడం కర్తవ్యంగా భావించాలి

-సేవ చేయడం అంటే ముష్టి వేయడం కాదు -ప్రతి హిందువుకు విశ్వహిందూ పరిషత్ అండ -ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్ కు ఆత్మబంధువే -విశ్వహిందూ పరిషత్ ఉన్నంతవరకు సమాజంలో ఏ హిందువూ అనాథ కాలేడు -కరుణ శ్రీ సేవా సమితి రజోత్సవాల సందర్భంగా భవనం మూడవ అంతస్తు ప్రారంభం -దాతల సహకారంతోనే “కరుణశ్రీ” సేవలు -విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయకరావు దేశ్ పాండే హైదరాబాద్: “సేవ […]

Read More

జగన్ లాంటి నేరస్థులు ఉండకూడదు

-జగన్ ను ఓడించాలి -షర్మిలకు మద్దతు లేకుండా చేసేందుకే వివేకాను చంపేశారా? -జగన్ మళ్లీ రావడం రాష్ట్రానికి మంచిది కాదు -జగన్ ప్రభుత్వం రక్తంతో మునిగి ఉంది – జగన్ సోదరి, వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు ‘‘ఇలాంటి అన్నయ్య వచ్చే జన్మలోనూ మా ఇంట్లోనే పుట్టాలి. మా అన్నయ్య మాకు తండ్రి, గురువు, దైవం. మమ్మల్ని బిడ్డలుగా చూసుకునే అన్నయ్యకు చెల్లిగా పుట్టడం మా […]

Read More

సమస్యలు పరిష్కరించమంటే ఆళ్ల మొఖం చాటేశారు…

-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని ఎదుట ఏకరువు -దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ -14,15,16 వార్డుల్లో ఇంటింటి ప్రచారం ‘మాకు కళ్యాణ మండపం సమస్య ఉంది. మండపం నిర్మాణం చేసి ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటువైపు రావడమే మానేశారు’ అని మంగళగిరిలోని 16వ వార్డుకు చెందిన ఓ మహిళ స్థానిక ఇబ్బందులను గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌కు వివరించారు. మంగళగిరి […]

Read More

ఆర్గానిక్స్‌ పరిశ్రమ ప్రమాద బాధితులకు మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శ

-బాధ్యుతలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి -రియాక్టర్లు తనిఖీ చేయకపోవటం వల్లే ఘటనలు -కార్మికుల కుటుంబాలపై లాఠీచార్జీని ఖండిస్తున్నాం -మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ సంగారెడ్డి జిల్లా చందాపూర్‌, మహానాడు: సంగారెడ్డి జిల్లా చందాపూర్‌ ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో గురువారం మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయని విమర్శించారు. సంగారెడ్డి […]

Read More

కాంగ్రెస్‌లో ఎస్సీ, ఎస్టీలపై తీవ్ర వివక్ష

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హైదరాబాద్‌, మహానాడు: కాంగ్రెస్‌లో ఎస్సీ, ఎస్టీలపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. నాడు పీసీసీ చీఫ్‌ రేవంత్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి ఆయనపై రకరకాలుగా ప్రచారం చేశార ని, రేవంత్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పైసలిచ్చి పీసీసీ చీఫ్‌ అయ్యాడంటూ అవహేళన చేశార న్నారు. ఓటుకు నోటు దొంగకు […]

Read More

తుక్కుగూడ కాంగ్రెస్‌ జనగర్జనలో కదం తొక్కుదాం

-కాంగ్రెస్‌ తడాకా దేశానికి చాటుదాం -చారిత్రాత్మక సభలో దేశానికి దిశానిర్దేశం -బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పార్టీగా కూడా పనికిరాదు -ఫోన్‌ ట్యాపింగ్‌పై పద్ధతి ప్రకారం చర్యలు -ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మాట నిలబెట్టుకున్నాం -64.75 లక్షల మందికి రైతు బంధు జమ -టీపీపీఎస్సీని ప్రక్షాళన చేశాం..మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు -డ్రగ్స్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, మహానాడు: హైదరాబాద్‌ తుక్కుగూడలో గురువారం […]

Read More

వైస్సార్సీపీకి ఆమంచి రాజీనామా

పార్టీ కి ప్రాథమిక సభ్యత్వనీకి రాజీనామా చేసిన కృష్ణ మోహన్ బాపట్ల: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైస్సార్సీపీకు రాజీనామా చేశారు. ఈ నెల 9న తన భవిష్యత్‌ రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు.

Read More

వేమూరు టీడీపీ, జనసేన విస్తృత స్థాయి సమావేశం

పాల్గొన్న తెన్నేటి కృష్ణప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబు వేమూరు, మహానాడు: వేమూరు తెలుగుదేశం కార్యాలయంలో గురువారం ఉమ్మడి తెలుగుదేశం, జనసేన పార్టీల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌ పరిచయ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజక వర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ అభ్యర్థిని పరిచయం చేశారు. ఈ కార్యక్రమం లో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉసా రాజేష్‌, ఉమ్మడి తెలుగుదేశం, […]

Read More

ప్రజాగళం రోడ్ షో నిర్వహణకు సన్నాహక సమావేశం

పాల్గొన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా, ఎమ్మెల్సీ వేపాడ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం పట్టణ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు హాజరయ్యారు. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరగబోయే ప్రజాగళం రోడ్డుషోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు […]

Read More

రాజకీయ లబ్ధికోసం అవ్వ తాతలను రోడ్డుకీడ్చిన జగన్

-ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలపై క్రిమినల్ కేసు పెట్టాలి -సజ్జల బ్రోకర్ పనులు మానుకోవాలి -పింఛన్ దారుల మరణాలకు చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలి -దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ లబ్ధికోసం అవ్వ తాతలను జగన్ రోడ్డుకీడ్చినట్లు టీడీపీ మాజి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం.. ఎన్నికల […]

Read More