– మైలవరం టీడీపీ అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్ మైలవరం : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్న సందర్భంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కల్పించిన ఈ అవకాశం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ […]
Read Moreతెలంగాణ ప్రెస్ అకాడెమీ ఆఫీసు ఎక్కడ?
– తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి నియామకం – సీపీఐ కోటాలో చైర్మన్ పదవి – ప్రెస్క్లబ్లో ప్రమాణస్వీకారం చేసిన వైనం – ఇప్పటికే ప్రెస్అకాడెమీకి సొంత భవనం – గత ప్రభుత్వంతో లక్షలాది రూపాయలతో మరమ్మతులు – ద శాబ్దాల నుంచి ప్రెస్ అకాడెమీ ఆఫీసు అక్కడే – అయినా ఇప్పటివరకూ అక్కడికి వెళ్లని కొత్త చైర్మన్ – బషీర్బాగ్ యూనియన్ ఆఫీసు నుంచే కార్యకలాపాలు – […]
Read Moreశ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోనను సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో పెంచలకోన చేరుకున్న చంద్రబాబు… ఇక్కడి శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. అడవులు, కొండల మధ్య కొలువైన స్వామివారి దర్శనం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ప్రజల కోసం పోరాడే శక్తిని, పనిచేసే […]
Read Moreఅభివృద్ధి పేరుచెబితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తా!
-అందుబాటులో ఉండి సేవచేస్తా… ఆశీర్వదించండి -తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ వరుస భేటీలు మంగళగిరి: మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించండి… అభివృద్ధి పేరుచెబితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తా… అందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తా…కుటుంబసభ్యుడిలా తనను ఆశీర్వదించాలని యువనేత నారా లోకేష్ కోరారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు తటస్థ ప్రముఖులను యువనేత లోకేష్ వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయం సాధించాక మంగళగిరిని […]
Read Moreసీబీఐకు మేం ఆటంకం కలిగించలేదు
– డ్రగ్స్ కేసు సీబీఐ విచారిస్తోంది – నగర సీపీ రవిశంకర్ విశాఖపట్నం : విశాఖ పోర్టులో కంటెయినర్ లో డ్రగ్స్ కేసుపై నగర సీపీ రవిశంకర్ స్పందించారు. దీన్ని పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని చెప్పారు.విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీబీఐ డాగ్ స్క్వాడ్ సహకారం కోరితే ఇచ్చినట్లు తెలిపారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు. నగరంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు […]
Read Moreపురందేశ్వరి కుటుంబ పరువు తీసే ప్రయత్నాలు
-పోలీసులు, నార్కోటిక్స్ నిద్రపోతున్నారా? -పురందేశ్వరి కొడుకు కంపెనీతో వీరభద్రరావుకు సంబంధం లేదు -కూనం వీరభద్రరావు పేరుతో ఆ డ్రగ్ కంటైనర్ వచ్చింది -సంధ్య మెరైన్ సంస్థకి , కూనం తో ఎటువంటి సంబంధం లేదు -కూనం పూర్ణచంద్రరావు వైవి సుబ్బారెడ్డికి సన్నిహితుడు – బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ విజయవాడ: నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ అవసరాలకి వైఎస్సార్ సిపి వాలంటీర్లని వాడుకుంటోంది. ఎన్నికలకోడ్ ని పోలీసులు పట్టించుకోవటం […]
Read Moreమంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం!
-పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం -అమరావతి అభివృద్ధి ఆగిపోవడానికి ఆర్కేనే కారణం -బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్ మంగళగిరిః రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే దేశంలోనే నెం.1గా అమరావతిని తీర్చిదిద్దుతానని యువనేత నారాలోకేష్ పేర్కొన్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా […]
Read Moreతెలుగుజాతిని నెం.1గా నిలపడమే చంద్రబాబు విజన్!
–రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు -జగన్ విధ్వంసక పాలనతో 30ఏళ్లు వెనక్కి వెళ్లిన ఎపి -బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా నెం.1గా నిలపాలన్నదే చంద్రబాబు గారి ఆలోచన అని, ఇందుకోసం ఆయన అహర్నిశలు కృషిచేస్తూనే ఉంటారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పిఇపిఎల్ టవర్స్ అపార్ట్ మెంట్ వాసులతో యువనేత […]
Read More‘శశివదనే’ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను – రక్షిత్ అట్లూరి
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల […]
Read More‘ఇళయరాజా’ బయోపిక్
మాస్ట్రో, ఇసైజ్ఞానిగా ప్రేక్షకులను తన సంగీత స్వర సాగరంలో ముంచెత్తిన ఇళయరాజా అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. అందుకు కారణం చాలా రోజుల నుంచి వారు ఆయన ఇళయరాజా బయోపిక్ ఎప్పుడు ప్రారంభమవుతుందా! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మ్యాస్ట్రో బయోపిక్ ‘ఇళయరాజా’ పేరుతో బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్ను గమనిస్తే ఇళయరాజా […]
Read More